Professional Documents
Culture Documents
Drip Irrigation
Drip Irrigation
సూక్ష్మ నీటి సాగు పథకం క్రింద ( APMIP ) ద్వారా రైతులకు ఈ పద్ధ తి గురించి అవగాహన కల్పించి
దాని మీద పూర్తి ఆదాయం మరియు నీటి ఆవశ్యకత గురించి చెప్పి రైతులను ప్రో త్సహించడం జరిగింది . ఒక
రాయుడి లక్ష్మి ప్రసాద్ అనే రైతు తను పొ లం లో డ్రిప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
రైతు ఉత్పత్తి దారుల సంఘం నందు లీడర్ గా ఉన్నాను . నేను ప్రతి సంవత్సరం మిర్చి పంటను
సాగు చేస్తా ను. కానీ నీటి ఎద్ద డి ఎక్కువగా ఉండేది . వ్యవసాయంలో నీటి ఎద్ద డి ని తట్టు కోలేక పో యాను.
కాలువలు వచ్చినప్పుడు నీరు ఎక్కువగా వృధాగా పో యేది. మిగిలిన సమయాలలో నీరు తక్కువగా
వచ్చేవి. నీటి ఎద్ద డి కి పంట దిగుబడి కూడా చాలా తక్కువగా ఉండేది. నేను ఈ సంస్థ లో చేరిన తరువాత డ్రిప్
గురించి తెలుసుకున్నాను. ఈ సంస్థ లో వ్యవసాయ విస్త రణ అధికారి ద్వారా APMIP డిపార్ట్మెంట్ ద్వారా 90%
సబ్సిడీతో డ్రిప్ ను ఏర్పాటు చేశారు. వ్యవసాయ విస్త రణ అధికారి ద్వారా నీటిని వినియోగించడం మరియు
ఈ సంస్థ ద్వారా APMIP వారి ద్వారా బిందు సేద్యం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. APMIP
డిపార్ట్మెంట్ ద్వారా 90% సబ్సిడీతో బిందు సేద్యం అందించడం జరిగింది. ఈ బిందు సేద్యం అందించడం వలన
మొక్కలకు కావలసిన మోతాదులో నీరు వేరు భాగాలకు చేరడం జరిగింది . దాని వలన నీటి వృధా చాలా వరకు
తగ్గింది. అదే విధంగా నీరు నేరుగా మొక్కలకు వేరు భాగానికి చేరడం వల్ల కలుపు ఉదృతి కూడా చాలా వరకు
తగ్గింది. అందువలన కూలీలకు అయ్యే ఖర్చు కూడా తగ్గించుకోగలిగాను. అదే విధంగా ఎరువులు కూడా నీటి
ద్వారా అందించడం ద్వారా నీటి వినియోగ సామర్ధ ్యం మరియు ఎరువులు వినియోగం సామర్ధ ్యం పెరిగిందని
తెలియజేశారు. ఎరువులు నీటి ద్వారా అందించడం ద్వారా ఎరువుల దుర్వినియోగం తగ్గి పంట దిగుబడి
పెరిగిందని తెలియజేశారు. దాని వలన ఎరువులకు అయ్యే ఖర్చు కూడా తగ్గించగలిగాని. బిందు సేద్యం
పద్ధ తలో నీటిని మొక్కలకు అందించడం ద్వారా మొక్కలు ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరగడం జరిగిందని