Professional Documents
Culture Documents
10 October 2022 Sree Gayatri
10 October 2022 Sree Gayatri
Sree Gayatri
అక్టోబర్ 2022
2022
శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక – జ్యేతిష్ మాస ప్త్రిక
(తెల్లగు – ఆాంగా మాధేమాం )
విజయదశమి – దీపావళి
శుభాకాాంక్షల్ల
శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక-జ్యేతిష్ ఆనెలన్
ా ఉచిత
మాస ప్త్రిక
24-10-2022 సోమవారాం దీపావళి
సాందరభాంగా
4
శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక - జ్యేతిష్ మాస ప్త్రిక
సమాధ్యనాం: నిజమే. కట్ అయనటుాాంది. మరికాంత విసీరిాంచి అదే విష్యానిే ఈనెల అాంటే
అక్టోబర్ సాంచికలో తిరిగి వేస్వీము.
విస్వ్ప్రగడ రామలిాంగేశవర రావు: 94901 95303: సెప్ోాంబర్.. శ్రీ గాయత్రిలో వాేస్వల్ల
06
సాందర్మభచితాంగా ఉనాేయ. మహాలయ ప్క్షాలపై వాేస్వల్ల అలరిాంచాయ. నచికేతో
పాఖ్యేనాంపై గిరిజా మనోహర శస్త్రి గారి వాేసాం బాగుాంది. కాన ఎనిే గ్రాంథాల్ల చదివినా
యముడు నచికేతుని సాందేహాల్ల ఎల్ల తీరాిడో, అయన ఉప్దేశిాంచిన ఆ నిగూఢ
రహసేమేమిట్ల నాకు అరధాం కావడాం లేద్గ. నా పామరతావనిే మనిేాంచి ఆయన చెపిపన ఆ
జాానము ఇాంకాసీ వివరిాంచి తెలియజేస్వీరను కుాంటునాేను. ఇాంకా సాందరేలహరి పై,
స్వధకుడు, సద్గురువుపై వాేస్వల్ల ఎాంతో అలరిాంచాయ.
Dr.KNSudhakararao, Hyderabad - Mobile no. 7207612871: Out of 23 articles, the
07 following articles are very good and all the writers deserve appreciation for their
praiseworthy contributions: 01. Jyothisham articles,
Khagola Jyothisham by Sri Peesapati, Medina Jyothisha sastram by Dr.Mamillapalli,,
Jyothisha Ganitha Sastravethalu by Sri Kannepalli. Our temples and God(s) very useful
information by Sree Garimella, Saundarya Lahari, Harihareswara alayam, sekarana,
Sri Kidambi's 108 Divya Kshetras, Dakshinamurthi Pradakshinam by Brahmasree
Yellamraju, And spiritual and Our rishis and persons, Aadhyathmika Chaitanyam by
Sri Vissapragada, Sadhakudu-Sadguru, sri Bhargava sarma Maredu Vibhunaku
Maredu Patram, Sri Pilladi, Nachikethudu, Sri Peesapati, Yendaro Mahanubhavulu, Sri
Bhagavan, Mankana Maharshi by Marepalli Bhuvaneswari Pitru Yagnam by Sri
Mohana Sarma, Mahalaya Paksham, Sri Sanganabhatla, Pandavula Swargarohanam,
B.Vasu Garu, Deeparadhana Visheshalu, Sri AVB Rao And Sampadakeeyam,
Prasnothara Malika And last but not least Rushi Panchami Vratha Katha by Sri
Nelabhatla are all very interesting and high lights of our beloved Sree Gayathree
emagazine. I once again convey my best wishes and hope many more such articles in
the coming years. Regards to Dr.V.N.Sastry.
కన్నేప్లిా హరిప్రస్వద్, 849740560: ఋష్ఠ ప్ాంచమి సాందరభాంగా శ్రీ కృష్ణద్దలవపాయన వాేసుని
08
చిత్రాం, సప్ీరిి శ్లాకాం కమనయాంగా ఉనాేయ. పునర్లవభవాం తథేాం అాంటూ శ్రీ శస్త్రిగారి
సాంపాదకీయాం ఆశజనకాంగా ఉనేది. శ్రీ న్నలబటావారు చెప్పగా ఋష్ఠప్ాంచమి వ్రతకథ
ఇప్పుడు తెలిస్త్రాంది. శ్రీ గరిమెళ్ళ వారు చెపిపన సాందరే-ఆనాంద లహరి శ్లాకాంలోని 'నపో
ప్వనవతి' ప్ద్వనికి వాేఖ్యేనాం నాకు నచిిాంది. నవ నాగులను గురుీ చ్చసోీాంది డా౹౹రామకృష్ణ
శరమగారి బాక్ల్టాం. శ్రీ కిడాాంబిగారి దివేదేశముల దరశనాం, ఈస్వరి కుాంభక్టణాంలో
7
సాంపాదకీయాం:
ప్ాండుగల్ల ఆయా జాతుల సాంస్వకర బిాంద్గవుల్ల – సాంసృతీ ప్రతిబిాంబాల్ల కూడాను. వాటి
ఆాంతరాంగిక భావానిే న్నటితరాం పూరిీగా గ్రహిాంచవలస్త్ర వుాంది. మన జాతీయ జీవనవిధ్యనాం
లో కూడా ప్ాండుగలకు సుదీరామైన చరిత్ర ఉాంది. సమాజాంలో సేేహాం, సాంఘటిత శకిీ, దేశభకిీ,
ఆధ్యేతిమక భావనలను ప్ాంపొదిస్వీయ. ఆశవయుజ శుదధ దశమిని విజయదశమి అని, దసరా
అని వేవహరిస్వీాం. మన శస్విలలో, పురాణలలో, మన ప్రాంప్రాగత జీవితాంలోనూ
విజయదశమికి ఉనే మరాేద, గౌరవాం, ప్రాముఖేత ఎాంతో విల్లవయనది. దశమికి ముాంద్గ
నవరాత్రుల్ల జరుగుతాయ. అాంటే ఆశివయుజ శుదధ పాడేమి నుాండి నవమి వరకూ సకలలోక
జననియైన ఆదిప్రాశకిీ యొకక అవతారాలను ర్మజు కకకటి చొప్పున పూజిసూీ ప్దవనాడు
విజయదశమిని జరుపుకుాంటాాం. ఈ ఆదిశకిీ అప్రాజితా దేవియట. అాంటే ప్రాజయాం
ఎరుగనిది. అప్రతిహతయట. అాంటే ఎద్గరులేనిది. విజయశీలయైనది. విజయముల నిచుినది.
ఈ ప్ాండుగ సాందరభాంగా శస్విసి పూజల్ల జరుగుతాయ. స్వయాంత్రాం స్త్రమోలాాంఘనాం చ్చస్వీరు.
అాంటే పొలిమేరల్ల ద్వటడాం. పొలిమేరల్ల ద్వటి గరుడ దరశనాం చ్చసుకని తిరిగి వస్వీరు.
ఈనాడే శమీ (జమిమ) వృక్షానిే పూజిస్వీరు. జమిమని అగిేగరభ అని కూడా అాంటారు. “శమీ
శమయత్య పాప్ాం, శమీ శత్రు వినాశన” అని సమరిస్వీరు. విజయదశమి సాందరభాంగా
రామలీలల్ల ప్రదరిశాంచడాం, ఆయుధ క్రీడల్ల జరప్డాం అనాదిగా ఆచారాంలో ఉాంది.
విజయదశమితో సాంబాంధాంగల ప్రతిగాథలోనూ ఇహప్ర శకుీల సమనవయాం కనిపిసుీాంది.
9
సపరశ దీక్ష - ఒక క్టడి గ్రుడుు ప్టిో ద్వనిపై కూర్చిని పొదిగినప్పుడు గ్రుడుుని ప్గులగొటుోకుని పొర
నుాండి బయటప్డే క్టడిపిలా వలె, శిషుేడు గురువు అనుగ్రహిాంచిన కుకుకట దీక్ష మూలాంగా,
అజాానమన్న అాండానిే ఛేదిాంచుకుని జాాన ప్రప్ాంచాంలో ప్డుతునాేడు. తన నిజ తతావనిే
తెల్లసుకుాంటునాేడు.
నయన దీక్ష - నళ్ాలో చ్చప్ల్ల గ్రుడుా ప్డతాయ. ఆ గ్రుడుా నళ్ళలోా త్యల్లతుాంటాయ. చ్చప్ల్ల
క్టళ్ాల్లగా ఆ గ్రుడాపై కూరుిని పొదగడాం లేద్గ. త్యల్లతునే ఆ గ్రుడాని చ్చప్ల్ల చూస్త్రనాంత మాత్రాన్నే
అవి చ్చప్ పిలాలవుతునాేయ. అాంద్గకే గురువు యొకక వీక్షా దీక్షను నయన దీక్ష అని, లేక మత్య
దీక్షయని అాంటారు.
ఇక కమఠ దీక్ష. కమఠo అాంటే తాబేల్ల. తాబేల్ల గ్రుడాను ఇసుకలో ప్టిో మరల్ల నళ్ళలోకి వళిళ
పోతుాంది. అది ఆ గ్రుడా సమక్షాంలో లేకపోయనప్పటికీ, తాబేల్లకి వాటిమీదే ధ్యేస. ఆ పిలాల్ల
సుఖాంగా గుడానుాంచి బయట ప్డతాయా లేద్వ అని తాబేల్ల విచారిసూీన్న ఉాంటుాంది. ద్వని
సమరణ బలాం చ్చతన్న గ్రుడుా పొదగబడి పిలాల్ల బయటకు వస్వీయ. అాంద్గకే గురువు సమరణ దీక్షను
కమఠ దీక్ష అని అాంటారు.
అాంబిక దేశికా (గురు) రూప్ాంలో ఈ మూడు దీక్షలను అనుగ్రహిసోీాంది. అాంబిక అక్షత్రయాం -
కామాక్షి, మీనాక్షి, మరియు విశల్లక్షి అన్న మూడు రూపాలోా ఆవిరభవిాంచి ఉాంది. కాంచి
కామాక్షిగా అనుగ్రహిాంచ్చది సపరశ దీక్ష. మధుర మీనాక్షిగా జాాన దీక్ష అాందిసోీాంది. కాశీ
విశల్లక్షిగా అమమ కమఠ దీక్షను కరుణిసోీాంది. ఈ విధాంగా అాంబిక మూడు రూపాలలో
మూడు విధ్యలైన దీక్షలను అనుగ్రహిసూీ ప్రతతవ జాానద్వనాం చ్చసోీాంది. అాంద్గకే అమమ
అనుగ్రహాం ఉాంటే అనే ఉనేటేా అాంటారు ప్దెల్ల.
(సేకరణ : శ్రీ శ్రీ శ్రీ సవరూపానాందేాంద్ర సరసవతీ స్వవమి వారి మాంగళాశీరవచనాం నుాంచి)
12
దక్షిణమూరిీ ప్రదక్షిణము - 10
దక్షిణమూరిీ సోీత్రారా వివరణము
వాేఖ్యేత: బహుభాషా క్టవిద – స్వహితే తతీా విశరద
బ్రహమశ్రీ యలాాంరాజు శ్రీనివాసరావు
సాందరే లహరి – 10
ప్రథమ భాగము
ఆనంద లహరి
గరిమెళ్ళ సతేనారాయణ మూరిీ: 93463 34136
శ్లా : మహీాం మూల్లధ్యరే - కమపి మణిపూరే హుతవహాం
స్త్రాతాం స్వవధిషాిన్న హృది మరుత-మాకాశ-ముప్రి |
మనోஉపి భ్రూమధ్యే సకలమపి భితావ కులప్థాం
సహస్రారే ప్దేమ స హరహస్త్ర ప్తాే విహరసే || 9 ||
అ : అమామ ! మూల్లధ్యర చక్రమాంద్గ భూమి యొకక తతీాము, మణిపూరము నాంద్గ
జలతతీాము, స్వవధిషాినము నాంద్గ అగిే తతీాము, అనాహతము నాంద్గ వాయు తతీాము,
విశుదిధ యాంద్గ ఆకాశ తతీాము, ఆజాా
చక్రమునాంద్గ మనసీతీామును, కులమారుము
లో ఉనే సుషుమే ద్వవరా ఛేదిాంచుకనివళిళ
సహస్రారమన్న కమలాంలో న భరీ యైన
సద్వశివునితో కలస్త్ర ఏకాాంతాంగా
విహరిసుీనాేవు.
వి : సాందరే లహరి యాందలి ప్రసుీత
శ్లాకమునాంద్గ, తరువాతి శ్లాకములో,
శాంకరుల్ల అమమవారిని ధ్యేనిాంచ్చ విధమును,
ద్వనికి సాంబాంధిాంచిన సూక్ష్మ ధ్యేనానిే గురిాంచి
వివరిాంచారు. స్వధకునిలో కుాండలిని రూప్ాంలో ఉనే అమమ జాగృతి చెాంది సహస్రార స్వానాం లో
ఉనే శివతతీాాం తో ఏకతవమును పొాందే స్త్రాతి అది.
కుాండలిని విదే గురువు వదె నుాండి అభేస్త్రాంచవలస్త్రనది. గురుప్రేవేక్షణలో భావనతో
చ్చయవలస్త్రనది. ఆ శిక్షణలో సరియైన విధాంలో కుాండలిని ధ్యేనాం జరగాలి.
మూల్లధ్యరమునాంద్గనే ఆ కుాండలినిని లేపాలి. ప్రతి మనిష్ఠలోనూ కుాండలిని ఉాంటుాంది.
22
శ్లా. అస్వధే స్వధక స్వవమిన్ అస్వధేాం తవ కిాం వద! రామ దూత కృపా స్త్రాంధో
మతాకరేాం స్వధయ ప్రభో !!
అస్వధ్యేనిే స్వధేాం చ్చస్త్రనవాడు (సముద్రానిే ద్వటడాం) – అస్వధ్యేనిే ఇాంక్వరూ చ్చయలేని
వాడు – కృపా స్త్రాంధువైన స్వవమీ, – నా కారాేనిే స్వధేాం చ్చయ ప్రభో . ..
హనుమత్ స్వవమి మీద ఒక మాంత్రాం. అది ఎనిే స్వరుా చెప్పుక్టగలిగిత్య అాంత దైవబలాం మనకు
జాగృతాం అవుతుాంది. 41 ర్మజుల్ల ఈ మాంత్ర స్వధన చ్చసేీ అనిే ప్నులలో దిగివజయమే:
.. స్వవమి ప్రిపూరాణనాంద
26
అమరుడు ఎవడు?
(ప్రశ్నోపనిషత్తు ఆధారంగా కథ)
పీసపాటి గిరిజామనోహర శాస్త్రి, రాజమహంద్రవరము
శాంతి పాఠం
ఓం భద్రః కర్ణేభః శ్రుణయామ దేవః భద్రం పశ్యేమాక్షమిరేజత్రః ।
స్త్రిరైరఞ్గైస్తుష్టవ
ు ంససున్ భర్యశ్యమ దేవహితం యదాయః ॥
స్స్త్రు న ఇనోరో వృదధశ్రవః స్స్త్రు నః పూషా విశ్్వేదాః ।
స్స్త్రు నస్తుర్ క్ష్యే అషునేమిః స్స్త్రు నో బ్రహసపతిరరధాత్త ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః
తా॥ ఓాం ఓ దేవతల్లరా! మా చెవుల్ల శుభాన్నే వినుగాక. యజాక్టవిద్గలమైన మేము మా
కళ్ళతో శుభాన్నే చూస్వీము గాక. మీ సోీత్రాలను గానాం చ్చసే మేము, పూరిీ ఆర్మగేాం బల్లలతో
మాకు నియమితమైన ఆయుషాకల్లనిే గడిప్దము గాక.
ఇది అథరవణవేద్వనికి సాంబాంధిాంచిన ప్రశ్లేప్నిష్తుీ ఆధ్యరాంగా నడిచిన కథ. భరద్వవజుడు,
శిబి, సరుేడు, అశవల్లయనుడు, విదరభ, కాతాేయనుడు వీరు గొప్ప తప్స్ాంప్నుేల్ల. వాళ్ళ
కుమారుల్ల సుకేతుడు, సతేకాముడు, గారుుయడు, పౌలసుీడు, వైదరిభ, కబాంధ అయన వీరు
ఆరుగురు తాండ్రులకు తగిన కడుకుల్ల. వీరు మాంచి సేేహితులే కాక బుదిధమాంతుల్ల. వాళ్ళకి
ప్రబ్రహమమును గూరిి తెల్లసుక్టవాలని క్టర్కకలిగిాంది. ఆ ఆరుగురు కలిస్త్ర ప్రబ్రహామనిే
గుఱాంచి చెప్పగల గురువును వద్గకుకాంటూ బయలేెరారు. ఆ కాలాంలో పిప్పల్లద్గడు మహాజాాని,
బ్రహమవేతీ. అాంద్గచ్చత ఆచారప్రకారాం దరభల్ల, సమిధల్ల చ్చతధరిాంచి పిప్పల్లద్గణిణ దరిశాంచారు.
అప్పుడు మహరిి వారితో మీరాందరు ఇాంద్రియనిగ్రహాం వహిాంచి బ్రహమచరే వ్రతదీక్షపూని ఒక
సాంవత్రము తప్సు్ చ్చస్త్ర మరల రమమనమని చెపాపడు. వారు నియమనిష్ిలతో మహరిి
చెపిపనటేో ఒక సాంవత్రాం పూరిీచ్చశరు. తరువాత పిప్పల్లద్గడు వారిని పిలిచి, ఇప్పుడు మీరు
అరుుల్ల కనుక మీ సాంశయాలను అడగాండి. మీకు నివృతిీ చ్చస్వీను అనాేడు.
“ఓ మహాశయా! ఈ చరాచర జగతుీలో ఉాంటునే ఈ ప్రాణులాంతా దేనుేాండి జనిసుీనాేయ”
అని అడిగాడు కబాంధుడు. అతని ప్రశేకు పిప్పల్లద్గడు ఈ విధాంగా చెబుతునాేడు.
29
నడిపిాంచ్చది ద్వనికి ఆధ్యర భూతమైనది సూక్ష్మ రూప్ాంలో ఉాండే ప్రాణాం మాత్రమే. ప్రాణాం ఉాంటే
అాంతా "శివమే" ప్రాణాం లేకపోత్య అాంతా "శవమే".
పిదప్ కసలేడు పిప్పల్లద్గని వదెకు వచిి ఈ విధాంగా అడిగాడు. “ఈ ప్రాణాం దేని నుాండి పుటిో
ఈ శర్తరాంలో ప్రవేశిాంచుచునేది. శర్తరాంలోాంచి ఏవిధాంగా బయటకు పోతునేది. ద్వనికి
మహరిి చాల్ల సాంతోష్ఠాంచి వివరిాంచడాం ప్రారాంభిాంచాడు.
ఆతమనుాండి ప్రాణాం పుడుతోాంది. సూరుేనకు అభిముఖాంగా నిలబడిత్య పురుషుని యొకక నడ
ప్డుతుాంది. శర్తరానిే ఆశ్రయాంచి నడ వునేటుాగా ప్రాణాం ఆతమ పైన విసీరిాంచి ఉాంటుాంది. నడకు
సవతాంత్ర అస్త్రాతవాంలేనటేా ప్రాణనికి కూడా సవతాంత్రమైన అస్త్రాతవాంలేద్గ. రాజు వివిధ విభాగాలను
పాలిాంచ్చాంద్గకు అధికారులను నియమిాంచినటుాగా ముఖే ప్రాణాం తనను తాను 5 భాగాల్లగా
విభజిాంచుకని పాలనాధి కారాలను ఇసుీాంది. వాటిన్న ప్రాణ, అపాన, వాేన, ఉద్వన మరియు
సమానాల్లగా వేవహరిస్వీరు. ఈ అయదూ వేటికవే సవతాంత్రాంగా ప్ని చ్చసూీ, ఒకద్వనితో
ఒకటి సమనవయాం చ్చసుకుాంటూ ముఖేప్రాణాం యొకక ఆదేశల కనుగుణాంగా ప్ని
చ్చసుీాంటాయ. ప్రాణ వాయువు అన్నది కనుే, చెవి, ముకుక మరియు నోరు స్వానాలలో
ఉాంటుాంది. అపాన వాయువు విసరజన మరియు జనన్నాంద్రియాలలో ఉాంటుాంది. ఇక వాేనాం,
హృదయాంలో ఆతమ సుప్రతిష్ఠితమై ఉాంటుాంది. ఈ హృదయాంలో నూటాఒకక ముఖేమైన
నాడుల్ల ఉనాేయ. ప్రతి శఖ్యనాడికి మళ్ళళ డెభై ర్ాండు వేల ఉప్శఖల్ల ఉనాేయ.
వీటనిేాంటిలో వాేనాం సాంచరిసూీ ఉాంటుాంది. సక్రమాంగా శవస ప్రక్రయ జరుగుత్త సరైన
ర్తతిలో రకీ ప్రసరణ జరిగే విధ్యనానికి ఇాంకా నాడీ వేవసా యొకక సరైన ప్నితీరుకు వాేన
వాయువు బాధేత వహిసుీాంది. సమానమన్న వాయువు శర్తర మధే భాగాంలో బడుుకు దగురగా
ఉాంటూ మనాం తీసుకున్న ఆహారానిే జీరణాం చ్చసూీ అనిే భాగాలకూ అవసరమైన శకిీని
అాందిసుీాంది. ఉద్వనమన్న వాయువు, నిజానికి ఇది ప్రాణనికి అనుబాంధాంగా ప్నిచ్చసుీాంది.
నాడులనిేటిలోనూ ప్రధ్యనమైనది సుషుమాే నాడి. దీని ద్వవరాన్న ఉద్వనవాయువు జీవులను
వారి కరమలను అనుసరిాంచి పుణే పాప్లోకాలకు, మిశ్రమ కరమల్ల చ్చస్త్రన వారికి
మనుష్ేలోకాలకు తీసుకుని పోతుాంది. ప్రాణము యొకక సూక్షామాంశమే ఉద్వనము.
32
ష్ట్ చక్రముల లోని ప్ృథివీ, జల తతావలను సుూరిాంప్జేస్త్ర, అాంద్గలోని శకిీ విహారానిే ఈ శ్లాకాం
తెలియజేసుీాంది.
ఇాంక్ట శ్లాకాంలో
అదృత కాాంచీ నిలయా మాద్వే మారూఢ యౌవనాట్లపామ్,
ఆగమ వతాంస కలికా మానాంద్వ ద్దలవత కాందలీాం వాందే.
కాాంచీ పురానిే ఆదరిాంచినటిోది, ఆదిశకిీయు, యౌవనఅవసాను ఆక్రమిాంచినటిోయు,
ఉప్నిష్తుీల స్వరమైన వేదాం శిరసు్లాంద్గ మొగుగా భాస్త్రలిానదియు, అద్దలవతానాంద స్త్రాతికి
అాంకురమైనదియు ఐన అమమకు నమసకరిసుీనాేను. (శ్రీవిద్వే సాంప్రద్వయాంలోని
యౌవనోల్లాస ఆరాధనకు ఇాంద్గలో సాంకేతాం ఉాంది.)
మర్మ శ్లాకాంలో
లీన స్త్రాతి మునిహృదయే ధ్యేన స్త్రామితాం తప్సేద్గ ప్కాంప్ాం
పీనసీనభర మీడే మీనధవజ తాంత్ర ప్రమ తాతపరేాం.
ఘన సీనాలతో కాంపా నదీ తీరాంలో తప్మాచారిాంచు ఆ తలిా మూరిీ, ధ్యేనాంలో లీనమైన ముని
హృదయాంలో స్త్రారాంగా నిలిచి ఉాంటుాంది. అటిో తలిానిసోీత్రాం చ్చస్వీను. ఆమె అనాంగ విదే
సవరూపిణి. అాంతరుమఖ సమారాధే.
పుాంజిత కరుణ ముదాంచిత శిాంజిత మాణికే కాాంచి కిమపి కాాంచిపురే
మాంజరిత మృద్గలహాసాం పిాంజర తనురుచి పినాకి మూలధనాం.
అపారమైన దయ ముదెగటిోన మూరిీ ఆ తలిా. ఎరుపు, ప్సుపు వరణ మిశ్రమైన పిాంజర వరణపు శర్తర
కాాంతి గలది. మాందహాసపు పూల గుతుీలతో, మొల నూల్లకు కటోబడిన మణుల్ల ప్విత్ర ధవనుల
ననుతుాండగా, ప్రమశివుని మూలసాంప్ద ఐన ఆ అమమ కాాంచీపురాంలో విలస్త్రల్లా
తునేది.అమమ ప్రమశివుని మూల ధనాం అనుటలో మూల శబాెని కునే ఊడ, నక్షత్రాం అన్న
ఇతర అరాధల్ల వేకీమౌతాయ. ప్దె వట వృక్షాం ఊడలతో ప్రివాేప్ీమౌతుాంది. ప్రప్ాంచీ కరణకు
ప్రమశివుని సాంప్ద ఐన అమమ అల్లాంటిదే. ఆమె అలాంబన యె సృష్ఠో వికాసనాం కద్వ. మూల
అమమ జనమ నక్షత్రాం.
కుాండలిన శకిీ (క్టదాండ మదోేదితగా ) శరద్వ తిలకాంలో చెప్పబడిాంది. ఆ విధాంగా పినాకి
మూలశకిీ ఆ అమేమ.
35
మనాం అద్దె ఇళ్ళలో ఉాంటాము. ఒకాన్నకప్పుడు ఆ ఇాంటి యజమాని, ఇల్లా ఖ్యళ్ళ చ్చయమని
ఆదేశిసేీ, వాంటన్న స్వమాను అాంతా సరుెకుని వేరు ఇల్లా వతుకుకాంటాము. ఎకకడకు వళిళనా
పోగు చ్చసుకునే స్వమాను అాంతా తీసుకువళ్తాము. అల్లగే ఈ శర్తరాం కూడా ఓ అద్దె ఇల్లా.
ఇాంద్గలో మనాం ఎనాేళ్ళళ ఉాండాలని కరమ ప్రకారాం వ్రాయబడి ఉాంటే, అనాేళ్ళళ ఉాంటాము.
ఋణాం తీరిన తరావత, ఈ శర్తరాం నుాంచి ఆతమ బయటకు గాంటివేయబడుతుాంది. ద్వనికి ఆ
తరావత దేహాం మీద ఏ హకుక ఉాండద్గ.అప్పడు అది, తాను గత జనమలో చ్చసుకునే
పాప్పుణేల్ల, అాంతకు ముాంద్గ జనమల పాప్పుణేలను వాంటబెటుోకుని, వళ్ళతుాంది. అవే
సాంచితకరమల్ల.
ప్రారబధ కరమల్ల - అన్నక సాంచిత కరమలతో కలిస్త్ర జీవుడు ప్రయాణిసుీాంటాడు . ఏ ప్రాణి అయనా
శర్తరాం విడిచిప్టేో సమయాంలో, అప్పుడు అతడి ఖ్యతాలో ఉనే సాంచితకరమల నుాంచి, ఏ కరమల్ల
అయత్య ప్కావనికి వస్వీయో , లేద్వ ప్ాండుతాయో, ఆ కరమలను అనుసరిాంచి, జీవుడికి తద్గప్రి
దేహాం ఇవవబడుతుాంది. అాంటే జనమల ప్రాంప్రలో జీవుడు చ్చస్త్రన కరమలలో అనుభవిాంచడానికి
స్త్రదధాంగా ఉనే కరమ ప్రారబధ కరమ.
ఈ దేహాం ప్రారబధ కరమ ఆధ్యరాంగా ఏరపడిాంది. ప్రారబధాం ఉనేాంతవరకు దేహాం ఉాంటుాంది.
అాంతవరకు ఆ ఫల్లలను అనుభవిాంచవలస్త్రాందే. ప్రారబధాం తీరిన క్షణమే, మరుక్షణాం కూడా
కాద్గ, ఆ క్షణమే ఆతమ, దేహానిే విడిచిప్టేోస్త్ర, మళ్ళళ ఇాంక్ట శర్తరాం యొకక అన్నవష్ణలో
ప్డుతుాంది.ప్రారబధాం ఉనేాంతవరకు దేహాం ఉాంటుాంది. ఈ జనమలో మన కుటుాంబ సభుేల్ల,
మిత్రుల్ల, సనిేహితుల్ల, ఆపుీల్ల, బాంధువుల్ల మొదలైన వారాంతా ఒక జనమలో మన కరమల
ఆధ్యరాంగా మనమే ఎాంచుకునాేము.
ఆయా వేకుీలతో మనకునే ఋణాం కారణాంగా, వారి నుాంచి సేవ పొాందడమో, లేద్వ సేవ
అాందిాంచడమో చ్చస్వీము. ఆ ఋణమే బాంధము. ఈ శర్తరాం ఏరపడడానికి కారణమైన
ప్రారబధకరమలనే ఈ జీవితాం ముగిసేనాటికి ఖరియపోగా, జనమజనమల నుాంచి వసుీనే
37
వాశిష్ి గణప్తిముని రమణ మహరిి అాంత్యవాస్త్ర. రామకృషుణలకు వివేకానాంద్గడు ల్లగ. వారి ఇాంటి పేరు
అయేలసోమయాజుల. నవదీవప్ాంలో జరిగిన కవితా వివాదము అాంబికాదతుీడు, గణప్తి శస్త్రి గారి
ఇదెరి మధే జరుగుట లోక ప్రస్త్రదధము. ఒక చోట గణప్తి ముని తొట్రుపాటు ప్డి మాట తడప్డిత్య,
అాంబికాదతుీడు వేాంగేాంగా ఇల్ల సాంభాష్ఠస్వీడు.
"అనవదేే నను ప్దేే గదేే హృదేేపి త్య సఖలతి వాణీ - తతికాంత్రిభువన స్వరా తారా నారాధితా భవ"
ఉప్నిష్తకథల్ల - సతేకాముడు
..... కన్నేప్లిా హరిప్రస్వద్, SBI Retd., 9849740560
ఆసనము నుాండి పైకి లేచి (కరుణరస ప్రిపూరణ న్నత్రములతో, మాధురే ప్రపూరణ వాకేములతో,
దివే త్యజసు్తో విరాజిల్లాతునే ఆ బాల్లని కగిట చ్చరుికుని, ముఖవరిసు్పై ముదిెడుకుని
"నాయనా! సతేకామా! సతేము చెపిపన సతేకాముడవు! దివజులలో శ్రేషుిడవు, నవు
సకలగుణ సాంప్నుేడవు, నవు బ్రహమవిదేకు అరుుడవు, నాయనా!" అని ఆశీరవదిాంచి, తన
శిష్ేగణములలో చ్చరుికుని బ్రహమవిదే బోధిాంచెను. ఇాంతవరకు ఇది ఉప్నిష్తకథ.
తరువాత సతేకామ-జాబాలి సుబ్రహమణేేశవరుని ఆరాధిాంచి ప్రతతీా రహస్వేలనే
తెల్లసుకునాేడు. ఒకస్వరి పైప్పల్లద మహరిి వచిి జాబాలి నడిగి బ్రహమఙ్ఞానాం గరిాంచి
తెల్లసుకునాేడు. దధీచి మహరిికి పుటిోన పిప్పల్లద మహరిి కడుకే పైప్పల్లద్గడు.
పైప్పల్లద్గడుకి చెపిపన ఙ్ఞానాన్నే 'జాబాల్లేప్నిష్తుీ' అాంటారు. జాబాలి విభూతి ప్టుోక్టవటాం
వలన ఙ్ఞానాం వసుీాందని చెపాపడు. ప్రబ్రహమ మాంత్రాలతో భసమాం తీసుకుని 'అగిేరితి భసమ .... '
అను మాంత్రాంతో అభిమాంత్రిాంచి, 'మానసోీకే తనయ ....' అను మాంత్రాంతో కదిెగా నళ్ళళ కలిపి
తల, నుద్గరు, వక్షాం, భుజాల్ల, లల్లటాం మొ౹౹గు 16 చోటా భసమాం ధరిాంచాలి.
మొదటి రేఖ గారుప్తాేగిే సూచకాం, అధిదేవత బ్రహమ. ర్ాండవ రేఖ దక్షిణగిే సూచకాం,
అధిదేవత విషుణవు. మూడవ రేఖ ఆహవనయాగిే సూచకాం, అధిదేవత మహాదేవుడు. దీనిని
లల్లటాంపై 'త్రిపుాండ్ర ధ్యరణ' అాంటారు. త్రిపుాండ్ర ధ్యరణవలా మరు జనమ ఉాండదని శసి వచనాం.
బ్రాహమణులాందరూ, ముఖేాంగా, త్రిపుాండ్ర ధ్యరణ చ్చసూీాంటారు.
ఒకస్వరి ఋతాంభరుడన్న రాజు, సాంతానాం లేక అరిాసేీ, గోపూజ చ్చయటమెల్లగో తెల్లసుక్టమని
ఋతుప్రణ ఋష్ఠ దగురకు ప్ాంపాడు. ఋతుప్రుణడి ఉప్దేశనేనుసరిాంచి చ్చస్త్ర ఆ రాజు సాంతానాం
పొాంద్వడు.
వాలీమకి రచిాంచిన రామాయణాంలో భరతుడు రాముని రాజేమేలమని ప్రారిాాంచటానికి
సప్రివారముగా వచిినప్పుడు జాబాలి మహరిి కూడ వారితో ఉాండి రామునికి రాజేాం
చ్చయమని కూడ బోధిాంచాడు. శ్రీరాముడు తను పితృ ఆఙ్ా ప్రిపాలిాంచుటే తన ధరమమని
తెల్లప్గా, 'రామా! నాకా విష్యాం తెల్లసు, న మనసు్ ధృఢాం చ్చసుకుాంటావని అల్ల అనాేను
కాని అనేథా భావిాంచదెని శ్రీరామునితో అనగా ప్రివారాంలోని శ్రీ వస్త్రషుోడు మొ౹౹ మునుల్ల
జాబాలి చెపిపనది సబబుగాన్న ఉనేదని సమరిాాంచారు. తరువాత భరతుడు శ్రీరామ పాద్గకలతో
అయోధే వళాళడు .......
41
క్షేత్రపాలకుడు
(సేకరణ వాేసాం)
క్షేత్ర పాలకుడు అాంటే ఆ క్షేత్రానిే పాలిాంచ్చవాడు, రక్షిాంచ్చవాడు అని అరాాం. ముఖేాంగా
క్షేత్రాలలోని ఆలయాలకు తప్పకుాండా ఈ క్షేత్రపాలకుడు ఉాంటాడు. భకుీల్ల తప్పనిసరిగా ఆ
స్వవమిని దరిశాంచుక్టవడాం క్షేత్రనియమాంగా వసోీాంది. స్వధ్యరణాంగా క్షేత్రపాలకుడాంటే శివుడే
అని శైవాగమాల్ల చెపుీనాేయ. వైష్ణవాగమాలోా కూడా దాండపాణిగా శివుడే క్షేత్రపాలకుడుగా
దరశనమిస్వీడు. శివాలయాంలో ఈయన
ముఖేదేవతగా ఉాంటాడు. శివాలయాంలో
ఆగేేయదికుకన ఈ స్వవమి ఆలయాం
ఉాంటుాంది.భకుీల్ల ముాంద్గగా ఈయనను
దరిశాంచి శివ దరశనాం.. శివారిన కరకు
అనుమతి పొాందిన తరువాత్య ఆలయాంలోకి
అడుగుప్టాోలన్న నియమాం కూడా ఉాంది.ఈ
నియమాం ఒకక భకుీలకే కాక అరినాది
కైాంకరాేల్ల జరిపే అరికులకు కూడా
ఉాంది.ముఖేాంగా అరికుల్ల శివాలయానికి వేస్త్రన తాళాలను ఈ క్షేత్రపాలకుడి వదేె ఉాంచి
వళాీరు.
ఉదయాన్నే ఆలయాం తెరిచ్చ ముాంద్గ ఈయన అనుజా తీసుకని అరినాది కారేక్రమాల్ల
మొదల్లప్డతారు. ఈశవరుడి వయోే అాంశగా క్షేత్రపాలకుడు ఉదభవిాంచినటుా సుప్రభేద్వగమాం
42
వాలఖిల్లేల్ల
(క్రతు మహరిి)
----- భువన్నశవరి మారేప్లిా, 9550241921
“అఙ్గుష్ి ప్రవ మాత్రాస త్య సవేష్వ అఙ్గుషు వయవస్త్రెతాైః - తప్శిరణమ ఈహన్నీ త్యషాాం ధరమఫలాం
మహత్” - బటనవ్రేలి కణుపు అాంతటి ప్రమాణాంలో ఉాంద్గరు. వారి వారి ధరమము యాంద్గ
నెలకని వుాండి తప్ శిరణమును సాంభవిాంచుచుాంద్గరు. వారి ధరమఫలాం మికికలి గొప్పది". అని
అనుశసన ప్రవాం చెబుతోాంది. వారే వాలఖిల్లేల్ల.
బ్రహామాండపురాణాంమరియుభాగవతాంప్రకారాంవాలఖిల్లేల్లనవబ్రహమలలోఒకరయనక్రతువుపు
త్రుల్ల. క్రతువుదేవహూతి, కరధముల పుత్రిక అయన క్రయను వివాహాం చ్చసుకునాేరు. ఈ క్రతువు
మరియు క్రయలకు కలిగిన సాంతానమే వాలఖిల్లేల్ల.
వివాహానికిముాంద్గ,
క్రతువురుద్రదేవుడికిఒకమాంచిసేేహితుడు.రుద్రుడునిజానికితొల్లతప్శుప్తిఅనిపిల్లవబడుత్త
ఉాండేవాడు. అయనప్పటికీ, రుద్ర తాండ్రి బ్రహమ, తన పాపాతమకమైన చరేలకు శిక్షను
అనుభవిాంచినప్పుడు, రుద్రుడుతనప్శుప్తిఅధికారానిేక్రతువుకుఇచాిడు. తరువాత, రుద్ర
మొదటగా ఆరుేడు కాని దేవుడుగా ప్రిగణిాంచబడాుడు కనుక, రుద్రను ప్రిగణనలోకి
తీసుక్టకుాండా, దైవదూతల్ల రుద్రకు ఎల్లాంటి వాటా ఇవవకుాండా తమలో ఉనే అనిే
46
జాంతువులను తామే విభజిాంచారు. ద్వనితో రుద్ర ప్రజాప్తి దగురకి వళిా అనిే దైవాాంశలను
చాంపుతానని చెపాపడు. ప్రజాప్తి అతనిని వేచి ఉాండాలి్ాందిగా క్టరాడు, తవరలో తను
రుద్రకుప్శుప్తినామానిేపునరుదధరిాంచుతానని వాగాెనాం చ్చశడు.
దేవతల్లఅాందరూశివుణిణప్రారిాాంచారు.శివుడువారినిజాంతువులవలెఆయనకుకాంతకాలాంవర
కుసేవచ్చయవలెనని, అప్పుడు మాత్రమే వారు వారి అసల్ల స్త్రాతిని తిరిగి పొాంద్గతారు అని
శలవిచాిడు. అాందరుదేవతల్లదీనికిఅాంగీకరిాంచారు.శివుడువివిధదేవతలప్ళ్ళళ, కళ్ళళ,
వృష్ణలను పునరుదధరిాంచాడు. తన మెడమీద ఒక మేక తల ఉాంచడాం ద్వవరా దక్షుడు కూడా
పునరుదధరిాంచబడాుడు.
47
సూటిక వినాయకుడు
పితృసుీతి
సేకరణ: మణికాంఠ నెలబటా
ఎాందర్మ మహానుభావుల్ల
(శ్రీ సవరూపానాందేాంద్ర సరసవతి స్వవమి)
సేకరణ:శ్రీ గాయత్రి
శ్రీ భగవతాపద ఆది శాంకరాచారుేల్ల లోకవిదితుల్ల. వారు దేశములో పూజేమైన ఐద్గ
పీఠములను స్వాపిాంచినవారు. వీనిలో కాంచిలోని ఏకాాంబరేశవర మరియు శ్రీ కామాక్షి క్షేత్రాం
జగద్గురు పీఠాం కాగా దేశములోని నాల్లగు దికుకలలోను నాల్లగు స్వాంప్రద్వయముల
ననుసరిాంచి ఆమాేయ పీఠములను స్వాపిాంచారు. సాంప్రద్వయాల్ల నాల్లగు విధ్యలైనవి. అవి
కీటవార స్వాంప్రద్వయాం - ప్శిిమామాేయ ద్వవరకా పీఠాం,, భోగవార స్వాంప్రద్వయాం -
పూరావమాేయ జగనాేథపురి గోవరధన పీఠాం, ,ఆనాందవార స్వాంప్రద్వయాం - ఉతీరామాేయ
జ్యేతిరమఠ బదరికా పీఠాం, భూరివార
స్వాంప్రద్వయాం - దక్షిణమాేయ శృాంగేరి
శరద్వ పీఠాం అన్నవి. వీటిని ప్రామాణికాంగా
తీసుకని శాంకరుల్ల నాల్లగు మఠాలను
నిరేెశిాంచారు.
ద్వవరకలోని శరద్వ పీఠాం ప్రకారాం
శాంకరాచారే యుధిష్ఠోర శకాం 2633
వైశఖ శుదధప్ాంచమి పునరవసు నక్షత్రాం
నాడు జనిమాంచినటుా, 2636లో ఉప్నయనాం, 2639లో సనాేసాం, 2640లో గోవిాంద
భగవతాపద్గల వదె బ్రహోమప్దేశాం, 2638 కార్తీక బహుళ్ త్రయోదశి నుాంచి, మాఘ శుదధ దశమి
వరకు ద్వవరకా పీఠ స్వాప్న, 2648 ఫ్లల్లుణ శుదధ నవమి నుాంచి శృాంగేరి పీఠ ప్రతిష్ి, 2649లో
మాండన మిశ్రునికి సనాేస మిచిి ద్వవరక పీఠాధేక్షుని చ్చశరని, 2654లో హస్వీమలకుని
శృాంగేరి పీఠాధిప్తిని చ్చశరన, 2655లో పూర్త గోవరధన పీఠ స్వాప్న చ్చస్త్ర ప్దమపాద్గని
ఆచారుేనిగా చ్చశరన, యుధిష్ఠోర శకాం 2666 కార్తీక పౌరణమినాడు శాంకరుల్ల స్త్రదిధపొాంద్వరని
ఉాంది. శ్రీసవరూపానాందేాంద్ర సరసవతి స్వవమివారు 1982 వ సాంవత్రాంలో గుజరాత్, ద్వవరక
51
ప్రిగే పాల ఉతపతిీ పేద పిలాల ఆకలి తీరుసుీాందని చెపాపరు. భారత దేశాంలో ఎకుకవగా
హిాంద్గవుల్ల ఉనే తరవాత కూడా గో హతేల్ల జరుగుతునాేయని. కాంత మాంది ముస్త్రాాం లను
సాంతోష్ ప్టోడానికి మాటాాడుతునాేరని, అల్ల కాకుాండా గో హతేలకు వేతిరేకాంగా
మాటాాడాలని చెపాపరు. పాలలో ఎకుకవ
ప్రోటీనుా ఉాంటాయని, అాందరికీ పాల్ల
లభిాంచాలాంటే గో హతేలపై నిష్టధాం
విధిాంచాలని చెపాపరు.
మహిళ్ల శని పూజ : 2016 వ
సాంవత్రాంలో, మహారాష్ర లోని అహమద్
నగర్ నగరాంలోని శని శిాంగనాపూర్
దేవాలయాం యొకక గరభ గుడిలో
ప్రవేశిాంచడానికి కాంత మాంది స్త్రి వాద్గల్ల (ఫెమినిస్ో ల్ల) ప్రయతిేాంచారు. ఈ విష్యాం పై
స్వవమి సవరూపానాంద సపాందిసూీ ” శని ఒక పాప్ గ్రహాం అని, శని ప్రభావాం మహిళ్లకు చాల్ల
హాని కలిగిసుీాందని చెపాపరు.
ISKCON (International Society for Krishna Consciousness): 2016 వ
సాంవత్రాంలో ISKCON తనను తాను సనాతన ధరమాం యొకక భాగాం అని ద్వవా చ్చసోీాందని
ద్వనిపై స్వవమి సవరూపానాంద అభిప్రాయాం అడిగారు. వాళ్ళళ నిజాయతీగా ప్ని చ్చసుీనేట్లాత్య
ముాంద్గ నుాంచ్చ మాందిరాల్ల ఉనే ప్రాాంతాలలో కాకుాండా మాందిరాల్ల లేని ప్రదేశలైన అస్వ్ాం
మరియు ఛతీీస్ గడ్ లో నిరిమాంచ్చవారని తెలిపారు. RSS & BJP & కాాంగ్రెస్ : 2015
సాంవత్రాంలో స్వవమి సవరూపానాంద్వ నరేాంద్ర మోడీ గురిాంచి మాటాాడుత్త ”ప్రధ్యన మాంత్రి
నరేాంద్ర మోడీ లాంచానిే నిరుమలిస్వీనని చెపిపనప్పటికీ దేశమాంతటా లాంచాల్ల తీసుకున్న వారు
చాల్ల ప్రిగిపోయారని” చెపాపరు.
2016 వ సాంవత్రాంలో RSS గురిాంచి మాటాాడుత్త ”RSS హిాంద్గవుల గురిాంచి
మాటాాడుతారు కాన హిాంద్గతవ గురిాంచి వారిలో నిబదధత లేద్గ. తాము హిాంద్గవులను
కాపాడటానికి ఉనాేమని చెపిప మోసగిసుీనాేరు, అది ఇాంకా ప్రమాదాం. ఇాంతకు ముాంద్గ
53
ద్గరాుదేవి వైభవాం
న్నలబటా మణికాంఠ శరమ: పౌర్మహితేాం ( స్వమరీాం): 9505308475
అాంబుల పొది ,ఇాంద్రుని చ్చత వజ్రాయుధాం, బ్రహమ వలన అక్షమాల ధరిాంచి ఆ ద్గరాుసురుణిణ
అమమవారు సాంహరిాంచిాంది.
నవరాత్రి సమారాధ్యేాం నవచక్ర నివాస్త్రనాం| - నవరూప్ ధరాాం శకిీాం నవద్గరాుముపాశ్రయే||
నవరాత్రులలో ఆరాధిాంప్దగినది, (శ్రీ చక్రాం లోని) నవచక్రాలలో నివస్త్రాంచ్చది, శకిీ రూపిణి,
అయన నవద్గరును ఆశ్రయసుీనాేను. ద్గరాుదేవి గురిాంచి మారకాండేయ మహరిి బ్రహమగారిని
అడిగిత్య వచిిన సాంభాష్ణ లోాంచి ద్గరాుదేవి వివరాల్ల మనకు మారకాండేయ పురాణాం నుాంచి
ఈ క్రాంది విధాంగా తెల్లసుీాంది.
ప్రథమాం శైలపుత్రీ చ దివతీయాం బ్రహమచారిణీ |
తృతీయాం చాంద్రఘాంటేతి కూషామాండేతి చతురాకమ్ ||
ప్ాంచమాం సకాందమాత్యతి ష్ష్ిాం కాతాేయనతి చ |
సప్ీమాం కాలరాత్రీతి మహాగౌర్తతి చాష్ోమమ్ ||
నవమాం స్త్రదిధద్వత్రీ చ నవద్గరాుైః ప్రకీరిీతాైః |
ఉకాీన్నేతాని నామాని బ్రహమణైవ మహాతమనా ||
ఇల్ల ద్గరాుదేవి తొమిమది రూపాలతో విరాజిల్లాతుాంది. అవి:-నవద్గరుల్ల -- ఆధ్యేతిమక
విశిష్ోతల్ల:-
1. శైలపుత్రి :- బాల్ల త్రిపుర సుాందరి: నవద్గరులలో ప్రథమమైన శైలపుత్రి హిమవాంతుని పుత్రిక.
ఈమెయే వనుకజనమలో దక్షప్రజాప్తి కుమార్ీ సతి. హిమవాంతుడు ప్రవతరాజు. కనుక
ఈమెకు శైలపుత్రి అన్న పేరు కలిగిాంది. ఈమె వాహనాం నాంది. ఒక చ్చతిలో త్రిశూలాం ర్ాండో
చ్చతిలో కల్లవ, నుద్గటిన చాంద్ర వాంక ధరిాంచిన ఈమె మహిమల్ల అపారాం. నవరాత్రి
సాందరభాంగా మొదటిర్మజున ఈమె పూజ జరుగుతుాంది.
2. బ్రహమచారిణి :- గాయత్రీ దేవి: ద్గరాుమాత అవతారాలలో ర్ాండవది అయన బ్రహమచారిణి,
తప్సు్కు ప్రతీక. ఇకకడ బ్రహమ అన్న ప్ద్వనికి తప్సు్ అని అరాాం. వేదము, తతవము, తప్ము అన్న
ప్ద్వల్ల బ్రహమ అన్న ప్ద్వనికి ప్రాేయ ప్ద్వల్లగా వాడుతారు. ఒక చ్చతిలో కమాండలము,
మర్చక చ్చతిలో తులస్త్ర మాల ధరిాంచ్చ ఈమెను సకల సభాగేద్వయనిగా పూజిస్వీరు.
56
ఉగ్రమే ఐనా ఈమెని పూజిాంచిన వారికి అనిే శుభములను చ్చకూరుసుీాంది కనుక ఈమెన్న
శుభాంకరి అని కూడా పిల్లస్వీరు.
8. మహాగౌరి :- మహిషాసురమరిధని దేవి: ద్గరాుమాత అష్ోమ అవతారాం మహాగౌరి. ఈమె
చాంద్రునిపోలిన మేనిఛాయతో ఉాంటుాంది. ఈమె పారవతి (ప్రవతరాజ పుత్రికగా) ఉనేప్పుడు,
శివునిక్టసాం మహాతప్సు్ చ్చస్త్రాంది. అప్పుడు ఆమె శర్తరఛాాయ నలాగా మారిపోయాంది. అది
గమనిాంచిన మహాశివుడు సవయాంగా ఆమెను ప్విత్ర గాంగాజల్లలతో కడుగగా ఆమెకు ఆ
మేనిఛాాయ కలిగిాందని ఒక కథ. సరవకాల సరావవసాలలో ఈమెను ఎనిమిది ఏళ్ళ బాలికగాన్న
పూజిస్వీరు. అతేాంత ప్రశాంతమైన సవరూప్ాం కలిగిన ఈమెకు నాల్లగు చ్చతుల్ల. ర్ాండు
చ్చతులలో త్రిశూలాం, డమరుకము ధరిాంచి మిగిలన ర్ాండుచ్చతులతో వరద, అభయ ముద్రలతో
దరశనమిసుీాంది. ఈమె వాహనాం నాంది.
9. స్త్రదిధద్వత్రి :- రాజరాజేశవర్త దేవి: ద్గరాుదేవి ఆఖరి అవతారమైన ఈమె భకుీలకు అష్ోస్త్రద్గధలను
(అణిమ, మహిమ, గరిమ, లఘమ, ప్రాపిీ, ప్రాకామే, ఈశితవ, మరియు వస్త్రతవ అన్నవి
అష్ోస్త్రద్గధల్ల) ప్రస్వదిాంచగలిగే దేవత.
ఈమె ద్వవరాన్న ప్రమశివుడు ఈ స్త్రద్గధలను సాంపాదిాంచాడని, అరధనార్తశవరుడిగా పేరు
పొాంద్వడని దేవీ పురాణాంలో చెప్పబడిాంది. కమలాంలో కూరుిన్న ఈ దేవత వాహనాం స్త్రాంహాం.
నాల్లగు హస్వీలలో శాంఖ, చక్ర, గద్వ, ప్ద్వమలతో విరాజిల్లాత్త భకుీలను అనుగ్రహిసుీాంది.
ద్గరేు సమృతా హరస్త్ర భీతి మశేష్ జాంతోైఃసవసెలాైః సమృతా మతి మతీవ శుభాాం దద్వస్త్ర|
ద్వరిద్రే ద్గైఃఖ భయహారిణి కా తవదనాే - సర్మవప్కార కరణయ సద్వరెర చితాీ||
(ద్గరాు సప్ీశతి)భావము:హ ద్గరాు మాతా! నినుే సమరిాంచిన మాత్రమునన్న అశేష్ ప్రాణి క్టటి
భయాలను మూల్లలతో కూడా హరిస్వీవు. ఎవరైత్య నినుే నిరాంతరాం సమరిసూీ, తమ
హృదయాలలో అతేధిక భకిీతో ధ్యరణ చ్చస్వీర్మ, నిశిలాంగా నిల్లపుకుాంటార్మ అల్లాంటి వారికి
శుభాభుేదయాలను అశేష్ాంగా అనుగ్రహిస్వీవు. సవసవరూపానిే గ్రహిాంచకుాండా మానవులను
అడుుకున్న ద్వరిద్రేము, ద్గైఃఖము, భయములనబడే మాయావరణలను దూరాం చ్చసేాంద్గకు
నకనాే అనుేల్ల ఎవరునాేరు తలీా! ఎలా వేళ్లయాంద్గ దయాభరిత చితీాంతో సకల
58
వామనావతారాం:
ఎవవని కరుణిాంప్ నిచాయాంచితి వాని యఖిల వితీాంబున్ననప్హరిాంతు
సాంస్వరగురుమద సీబుధడై యెవవడు తెగడి లోకము ననుే ధికకరిాంచు
నతడెలా కాలాంబు నఖిల యోనులయాంద్గ పుటుోచు ద్గరుతి పొాంద్గ పిదప్
వితీవయో రూప్ విద్వే బలైశవరే కరమ జనమాంబుల గరవముడిగి
ఏకవిధమున విమల్లడై యెవవడుాండు వాడు నాగూరిి రక్షిాంప్వలయువాడు
సీాంబలోభాభిమాన సాంస్వర విభవమతుీడై చెడన్నలాడు మతపరుాండు.
ఆహావనిసుీనేటుా కనిపస్వీయ. వీనిలో దక్షిణ వైపు గాలిగోపురాం ఐద్గ అాంతసుీలతో అతి ప్దెదిగా
కనిపసుీాంది. ప్రతి గాలి గోపురాం మీద తీరిిదిదెబడిన పురాణ గాథలను గురుీకు తెచ్చి వివిధ దేవతా
శిల్లపల్ల అాందాంగా కల్లవు తీరి చూప్రులను మాంత్రముగుధలను చ్చస్వీయ.
ఈశనే మాండప్ాం, శ్రీ పాద్గకా మాండప్ాం: ఆలయాం తొలిమెటుో వదె పాద్గకా మాండప్ము
భకుీలకు దరశనమిసుీాంది. ఇచిట భకుీల్ల స్వవమి వారి పాద ప్ద్వమలను కనుల్లర దరిశాంచి,
సపృశిాంచి , సేవిాంచుకని భకిీ ప్రవశులౌతారు. పాద్గకామాండపానికి దక్షిణాంగా కళాేణ
మాండప్ాం కనిపసుీాంది.
పాద్గకా మాండప్ాం లో శ్రీవారి దివేపాద్వల్ల: ఇవి కాక గ్రామాం లోప్ల విల్లసమాండప్ాం,
క్షరాబిధమాండప్ాం, ఉగాది మాండప్ాం, దసరామాండప్ాం, సాంక్రాాంతి మాండపాల్ల ఉనాేయ.
ఆయా ప్రవదినములలో స్వవమి తిరువీధి సేవ జరిగినప్పుడు ఆయామాండప్ములపై స్వవమి వారి
ని వేాంచ్చపు చ్చస్త్ర, అరిన ,ఆరగిాంపు , ప్రస్వద వినియోగము చ్చస్వీరు.
సుదరశన పుష్కరిణి: దీనిన్న నరస్త్రాంహ స్వగరమని కూడ పిల్లస్వీరు. ఇది గ్రామానికి ప్శిిమాం గా
ఉాంది. ఇాందలి పాషాణములపై సుదరశన చిహేముల్లాండుటచ్చ దీనిని సుదరశనపుష్కరిణి అని
పిల్లసుీనాేరు. పూరవము దీని లోని నటిన్న స్వవమిపూజకు వినియోగిాంచ్చవారు. ఈ పుష్కరిణి
మధే లో 1999 వ సాంవత్రాం లో ఒక మాండప్ము నిరిమాంచబడినది. ఈ పుష్కరిణి యాంద్గ ప్రతి
సాంవత్రము క్షరాబిధ ద్వవదశి ( కార్తీక శుదె ద్వవదశి ) నాడు శ్రీ స్వవమి వారికి తెపోపత్వము
కనుల ప్ాండువుగా నిరవహిాంచబడుతుాంది.
ఆలయ ప్రవేశాం వదె ధవజ సీాంభము - నారాయణ వనము శ్రీ స్వవమి వారి ఆలయమునకు వనుక
న్నక అాందమైన పూలతోట ఉాంది. దీనిన్న నారాయణ వనమని పిల్లస్వీరు. ప్రతిర్మజు స్వవమివారి
పూజకు కావలస్త్రన పుషాపల్ల, తులస్త్ర దళాల్ల ఈ వనము నుాండే వినియోగిాంచబడుతునాేయ.
శ్రీ మలేాశవరస్వవమి వారి ఆలయ ప్రవేశ ద్వవరము – క్షేత్రపాలకుడు: శ్రీ భ్రమరాాంబా సమేత
మలేాశవర స్వవమివారు ఈ ద్వవరకా తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఈఆలయానికి ఎగువన
వాయవే దిశ లో ఉాంది.ఆది శేషుని ప్రారధనను మనిేాంచి ,శాంకరుడు ఫణగ్రాన కల్లవు
తీరాడు. శ్రీమలేాశవర స్వవమి వారు: ఈ ఆలయములో శ్రీ మలేాశవర స్వవమి వారి తో పాటు శ్రీ
గణప్తి, శ్రీ భ్రమరాాంబాదేవి వారి ఉపాలయాలను, నవగ్రహ మాండప్మును కూడ మనాం
దరిశాంచవచుి. శ్రీమలేాశవర స్వవమి వారికి ప్రతి నెల మాసశివరాత్రికి ఏకాదశ రుద్రాభిష్టకాల్ల,
63
ఆరుద్ర నక్షత్రాం ర్మజున శ్రీ స్వవమి వారి కళాేణోత్వము జరిపిాంచబడుతోాంది. ఇకకడ కూడ
శివోద్వేనము అన్న సుాందర ఉద్వేన వనానిే మనాం చూడవచుి.
శ్రీ భ్రమరాాంబికా దేవి చారిత్రక ప్రాధ్యనేాం: ఆాంధ్ర శతవాహన బ్రాహమణుల్ల క్రీ.పూ 3 వశతాబెాం
నుాండి సుమారు 465 సాంవత్రాల్ల తిరుమలేశుని అరిిాంచినటుా, అనాంతరాం ఇక్షావకుల్ల,
బృహలపల్లయనులనుాండి ర్డిురాజుల్ల, విజయనగర రాజుల వరకు శ్రీ స్వవమిని సేవిాంచి తరిాంచి
నటుా పుసీకాలోా వ్రాసుీనాేరే తపిపత్య చారిత్రకాధ్యరాలేవీ లభిాంచడాం లేద్గ. శ్రీ ధరామఅపాపరాయ
బహదూెరు వారు (1762 -1827 ) ఈ ఆలయ ,గోపుర , ప్రాకార ,మాండపాలను
పునరిేరిమాంచినటుా చెప్పబడుతోాంది.
మైలవరాం జమీాంద్వరుల్ల సూరన్నని వాంశీయుల్ల” శ్రీ రాజా సూరన్నని శ్రీకృషాణ రావు బహదూెర్
జమీాంద్వరు వారు “ దేవాలయపునరిేరామణ కారేక్రమాల్ల చ్చయాంచినటుాగా దక్షిణ
గాలిగోపురాం మీద కనిపాంచ్చ శిల్లశసనాం వలన మనకుతెల్లసోీాంది. వీరి వాంశీయులే
వేయాంచిన మర్చక శిల్లఫలకాం వేాంచ్చపుమాండప్ాం గోడమీద కనిపసోీాంది.
ఇది స్వవమి వారికి భకుీల్ల సమరిపాంచ్చ బాంగారు,వాండి ఆభరణములను,వసుీవులను దేవస్వానాం
ఆఫీసులో సమరిపాంచి రస్త్రద్గ పొాందమని తెలియజేసోీాంది. అల్లగే ప్స్త్రపిలాల్ల ఆలయాం లో
మూత్ర, పుర్తష్ముల్ల చ్చయకుాండా సాంబాంధీకుల్ల జాగ్రతీప్డాలని, లేనిచో సాంప్రోక్షణ
నిమితీము ( ఆలయమును శుదిధ చ్చయుటకు ) మూత్ర విసరజన అప్రాధ సుాంకము 0.40 పై.ల్ల
గాను, తరువాత ద్వనికి 0.80 పై.ల్ల అప్రాధ సుాంకము వసూల్ల చ్చయబడుతుాందని కూడ
ఇాంద్గలో ఫరామనా వ్రాయబడిాంది. ఇది ఆలయ ప్విత్రతా సాంరక్షణ లో ఆనాటి ధరమకరీ ల
బాధేతాయుత పాత్రకు మచుితునక.
శ్రీ స్వవమి వారి ప్రతిరూప్ాం, గోశల: శ్రీ వేాంకటేశవర స్వవమి వారి ఆలయ ప్రేవేక్షణ లో
వద్వనుేల విరాళాలతో 300 పై చిల్లకు గో సాంప్ద తో గోశల సకల వసతులతో నిరవహిాంచ
బడుతోాంది. శ్రీ స్వవమి వారి ఉత్వ సేవలో రాజల్లాంఛనముగా పాలొునుట కరకు ఒక
గజరాజును కూడ దేవస్వానము పోష్ఠాంచుచునేది.
ఆలయ విహాంగ వీక్షణాం: అాంత్యకాకుాండా ఆలయ ప్రతేక్ష ప్రేవేక్షణ లో ఎనోే దేవాలయాల్ల
,విద్వేలయాల్ల నిరవహిాంచబడుతునాేయ.అతేాంత ప్రస్త్రదిధ పొాందిన వైఖ్యనస్వగమ పాఠశల
కూడ వానిలో ఒకటి.
64
అనతి కాలాంలో ఉజజయని గొప్ప విద్వే కేాంద్రముగా మారిాంది, అకకడకి కళ్ల్ల, సాంసృతి, విజాాన
శసిము అన్న అాంశలలో ప్రస్త్రద్గధలైన ఎాందర్మ ప్ాండితుల్ల సుదూరాల నుాంచి వచ్చివారు.
ప్రసపర భావ వినిమయాం వుాండేది. అచిటి శసి చరిలలో మిహిరుని శసి ప్టిమ తెలియ
వచిిన ర్ాండవ విక్రమాదితే చాంద్ర గుపుీడు తన ఆస్వాన మాందలి నవరతేములలో న్నకనిగా
ఆయనను గౌరవిాంచాడు. దీనికి సాంబాంధిాంచిన ఒక సాంఘటన ఇల్ల చెపాీరు. విక్రమాదితుేని
కుమారుడు వరాహము కారణాంగా మరణిస్వీడని మిహిరుడు జ్యేతిష్ము చెప్పగా రాజు ఎనిే
ప్రయతాేల్ల చ్చస్త్రనా, ఎాంతో కటుోదిటోము చ్చస్త్రనా శసి ప్రకారము చెపిపన సమయానికి, చెపిపన
కారణముగాన్న రాకుమారుడు మరణిసేీ విక్రమాదితుేడు తన కుమారుని గతికి విలపిాంచినా
మిహిరుని ప్రతిభను శాఘాంచి మగధ స్వమ్రాజే గౌరవ చిహేము వరాహముద్రాాంకితముతో
సతకరిాంచాడు. నాటి నుాంచి ఆ జ్యేతిశశసి వేతీ వరాహమిహిరుడుగా పిల్లవబడాుడు. వేద్వలనే
చదివి ఎాంతో ప్ాండితుడైనా మానవాతీత శకుీలను గ్రుడిుగా నమేమవాడు కాడు. అతన్నక అద్గభత
శసివేతీ!
"దకారుళాధ్యేయాం"లో ఎల్లాంటి సాల్లలలో నరు ఎాంతెాంత లోతులోా దొరుకుతుాందో
వివరిాంచాడు. మనుషుేని శర్తరాంలోని రకీ నాడులలో రకీము ప్రవహిాంచునటుల భూమిలో గల
జల నాడులలో జల ప్రవాహముల్ల గలవని వాటిని గురిీాంచటానికి భూమిపై నునే చెటుా పుటోల్ల
ఉప్యోగ ప్డతాయని నిరూపిాంచాడు. అనాంతర కాలాంలో భారతీయ శసివేతీల్ల ఎవరూ వీటి
మీద ప్రిశ్లధన చ్చస్త్ర ప్రాచురేములోనికి తీసుకు రాలేద్గ. ఈ అధ్యేయములోని విష్యాల్ల
ఆధ్యరముగా ప్రసుీతాం వేగాంగా ప్రిశ్లధనల్ల చ్చయుట జరుగుతోాంది. భూగరభము లోని లోహాం
కనుకుకన్నాంద్గకు వరాహమిహిరుని స్త్రద్వధాంతాల్ల ఉప్యోగిసుీనాేరు. చెటుా, ఆకుల్ల ప్రిశీలిాంచి
వీటి అాంచనాయే గాక, ఖనిజ సాంప్తిీని అాంచనా వేసే క్రొతీ శసిము ఈ అధ్యేయాం ఆధ్యరాంగా
ఉదభవిాంచిాంది.
ప్రాథమికాంగా గణిత శసివేతీ అయన వరాహమిహిరుడు ఖగోళ్, జ్యేతిష్, ద్రవస్త్రాతి, భూగరా,
ఆయురేవద వాంటి అన్నక శస్విలలో తన ప్రతిభ కనబరిచాడు. తన జ్యేతిష్ శసి గ్రాంథము
స్వానాాంతరాం చెాందటాం వలనగాని, అన్నకుల నోళ్ళలో సాంచరిాంచటాం వలన గాన, వ్రాయటాంలో
గాని లేక తాన్న గాని తప్పుల్ల చ్చస్త్ర ఉాండవచుినని విద్వవాంసుల్ల దోషానిే ప్రిహరిాంచి
71
శ్లభకృత్ (నూతన) నామ సాంవత్ర ప్రారాంభాం లోన్న అాంటే చైత్ర – వైశఖ మాస్వలలో
జరుగబోయే ఆధ్యేతిమక – జ్యేతిష్ విష్యాల్ల గమనిాంచాండి:
శ్లభకృతు నామ సాంవత్రాది 22-03-2023 (21-03-2023 @ 22:55 hours)
గురుమౌఢేము 28-03-2023 to 27-04-2023
గురువు మేష్ రాశిలో ప్రవేశాం 21-04-2023
గాంగా నది పుష్కరాల్ల 22-04-2023 to 03-05-2023)
గాంగా నది పుష్కరాల ప్రారాంభాం నుాంచి 6 వ ర్మజు వరకూ గురుమౌఢేము ఉాంటుాంది. ఈ
పై విష్యాలను సూచనా మాత్రాం గా గ్రహిాంచాండి. మరిాంత లోతయన విష్యాలను
2023 జనవరి సాంచికలో తెల్లప్గలము.
.. శ్రీ గాయత్రి
72
పోవడాం లేద్గ, వేగాం తగుడాం లేద్గ. రైల్ల వేగాం ఎకుకవ కావడమే కారణాం. ఇకకడ కుజుని వేగాం
కాంటే భూమి వేగాం ఎకుకవ కావడమే కారణాం.
అరుణ గ్రహాం (కుజుడు) ఈ స్వరి వృష్భ రాశిలోనికి 11-08-2022 నాడు ప్రవేశిాంచాడు.
పుర్మగమనాంలో వృష్భ రాశిని ద్వటి మిథున రాశిలోనికి 17-10-2022 నాడు సాంచారాం
మొదల్ల. మిథునాంలో వక్ర గమనాం (Retrogression) 31-10-2022 నాడు 01:23 డిగ్రీల వదె
ప్రారాంభాం అయే, వృష్భాంలోనికి తిరిగి 14-11-2022 నాడు ప్రవేశాం. ఈ వక్ర గమనాం
కనస్వగి వృష్భ రాశిలో 13-01-2023 నాడు ఋజు మారుాం (Direct Motion) లోకి వచిి
13-03-2023 న తిరిగి మిథున రాశి ప్రవేశిస్వీడు. అాంటే వృష్భాంలో 67 + 120 = 187 ర్మజుల్ల
సాంచారాం. ఆ సమయాంలో కుజుడు రవి నుాంచి 8 వ రాశిలో లేక 230° దూరాంలో నుాంటాడు.
వక్ర గమనాం 81 ర్మజుల్ల జరిగిాం తరువాత పుర్మగమనాం ప్రారాంభాం అవుతుాంది.
వరాహమిహిరాచారుేని బృహత్ సాంహిత లో 47 అధ్యేయాం మీద కుజ సాంచారాం గురుాంచి
వాేఖ్యేనిాంచ బడిాంది. కుజుడు ఏదయనా రాశిలో తన నిర్తణత సమయానిే ద్వటి సాంచరిాంచి
నటాయత్య ఆ ప్రదేశలలో కరువు తాాండవిసుీాందని, పాలకుల్ల యుదధసనే ద్గధలవుతారని చెప్పు
బడిాంది. కరాకటక స్త్రాంహ మీన రాశులలో కుజుడు గాని శని గాని వక్రాంచి నప్పుడు తిరిగి కుజ
సాంచారాం లోను భూమి మీద చాల్ల విప్తకర ప్రిస్త్రాతుల్ల ఏరపడుతాయ. నటి ఎదెడి, ప్ాంటల
నాశనాం, ప్రజలకు ఇకకటుా ఏరపడుతాయ.
దేశ గోచారాం లో కుజుడు అగిేప్రమాద్వల్ల ప్రేల్లడు ఘటనల్ల ఆయుధ సాంఘరిణల్ల మొదలగు
హిాంస్వతమక వాతావరణనిే సూచిస్వీడు. దేశీయాం గాను సరిహద్గె నాంద్గ రక్షక దళాల మీద
ఆధిప్తేాం కలిగి ఉాంటాడు. ప్రిశ్రమల్ల కుజుని అధీనాం లోకి వస్వీయ. శుభగ్రహ వీక్షణ
లేనప్పుడు కుజ ప్రభావాం వలా ప్రమాద్వల్ల కల్లగుతాయ శుభ అశుభాలిే బటిో తీవ్రత
మారుతుాంది.
బృహత్ాంహిత ప్రకారాం కృతిీక, ర్మహిణి, మృగశిర నక్షత్రాల ప్రిధిలోనికి, ప్శిిమ ఉతీర ప్రదేశ్,
అయోధే, మధే ప్రదేశ్, రాజస్వాన్, హరియాణ వస్వీయ. కుజుని దీరా సాంచారాం వలా పై
ప్రదేశలలో కరువు ఏరపడే అవకాశాం ఉాంది. వాతావరణాంలో ప్ను మారుపల్ల కల్లగ వచుి.
అధిక ఉషోణగ్రత వలా తాప్ాం కల్లగుతుాంది. భారత దేశ స్వవతాంత్ర దిన రాశి చక్రాంలో (15-08-
1947) వృష్భ లగాేనికి కుజుడు సప్ీమ ద్వవదశ ఆధిప్తేాం వలా సముడవుతాడు. కుజుడు వృష్భ
76
లగాేనికి సప్ీమాం లోను నవమాం లోను (సవక్షేత్రాం, ఉచి రాశి) శుభ ఫలితాలిే ఇస్వీడు.
కరాకటక రాశికి ఏకాదశాంలో కుజుడు శుభ ఫలితాలన్న ఇస్వీడు. ఏవిధమైన ద్గష్ూలితాల్ల
కల్లగక పోవచుి
వేకిీగత గోచారాం: మేష్ రాశివారికి ధనవేయాం, కుటుాంబాంలో కలహాల్ల, వృష్భ రాశి వారికి
శర్తర పీడ, మిథున రాశి వారికి వేయస్వానాంలో నుాండుటవలన అలసట, నిద్రలేమి
కల్లగచ్చస్వీడు. కరాకటక రాశి వారికి ల్లభాం, బాంధు ప్రీతి, స్త్రాంహ రాశి వారికి ఉదోేగాంలో
అలజడి, కనే రాశి వారికి పితృ హాని, నిరాభగేాం, తుల రాశి వారికి ఆయు క్షణాం, వృశిిక రాశి
వారికి వివాహాం ఆలసేాం, ధను రాశి వారికి శత్రువులనుాంచి, అప్పులనుాంచి విముకిీ, మకర
రాశి వారికి సాంతానాంతో వైష్మాేల్ల, కుాంభ రాశి వారికి సకరాేల లేమి, మీన రాశి వారికి
ప్రాక్రమ ప్రదరశన, మధుర మయన సాంభాష్ణ సాంపూరణ ఆర్మగేాం కల్లగుతాయ. వేకిీగత
గోచార ఫలితాల్ల జాతక చక్రాంలో విాంశ్లతీరి అాంటే దశ-భుకిీ-అాంతర్ దశ కుజునిది
జరుగుతునేప్పుడే ప్రిశీలిాంచాలి.
అనుభవాంలో, వక్ర గ్రహాం యొకక ఫలితాలను ఈవిధాంగా గమనిసుీనాేము:
1) భావ ఫలితాల్ల తారుమారు అవుతునాేయ. ఉద్వహరణకు, లగాేధిప్తి
బలహీనమవుతునాేడు. దివతీయాధిప్తి ధనానిే హరిాంచడాం, కుటుాంబాంలో
కలహాల్ల, చతురాధధిప్తి విదే, ఆనాందాం విష్యాలను బలహీన ప్రుసుీనాేడు.
సప్ీమాధిప్తి వివాహానిే ఆలసేాం చ్చసుీనాేడు. అష్ోమాధిప్తి ఆయురాెయానిే
తగిుసుీనాేడు.
2) గ్రహ కారకతావల్ల మారుతునాేయ. ఉద్వహరణకు, గురువు ధనానిే, విదేను,
జాానానిే హరిసుీనాేడు. శుక్రుడు వివాహానిే ఆలసేాం చ్చసుీనాేడు. బుధుని వలా
తెలివిత్యటల్ల సనేగిల్లాతునాేయ. కుజుడు అధైరాేనిే కల్లగచ్చసుీనాేడు.
3) స్త్రాతి మారుతోాంది. ఉచి గ్రహాం నచ ఫలితాలను, నచ గ్రహాం శుభ ఫలితాల్ల
ఇసుీనాేయ. అనుకూల స్వానాలలో నునాే శుభ ఫలితాల నివవలేక పోవడాం,
అననుకూల స్వానాలలో శుభ ప్లితాలను చూసుీనాేము.
4) వక్రాంచిన గ్రహాం వనుక రాశిని ప్రభావితాం చ్చసుీాంది. ఉద్వహరణకు, స్త్రాంహ లగాేనికి
గురువు ప్ాంచమాధిప్తిగా ష్ష్ిాంలో వక్రసేీ, పుత్ర యోగానిే కల్లగ చ్చసుీనాేడు.
5) పురుష్ జాతకాంలో శుక్రుడు వక్రాంచినా, స్త్రి జాతకాంలో కుజుడు వక్రాంచినా, తీవ్రమైన
లైాంగిక ప్రవరీనను సూచిసుీాంది.
ఇవి కనిే మాత్రమే. జాతక విశేాష్ణలో సూచిాంచ్చ విష్యాలను కడు జాగరూకతతో గమనిాంచాలి.
77
ఆధ్యేతిమక జ్యేతిష్ేాం
Spiritual Astrology
ష్టిక్ర విధ్యనాం – 7
డా, వి. యన్ . శస్త్రి :9866 24 2585
(ఈ విధ్యనాంలో ప్రిశీలిాంచిన గ్రాంథాల్ల: ఆది శాంకరాచారుేని “శ్రీ దతాీత్రేయ ష్టిక్ర సోీత్రాం”;
శ్రీ లలితా సహస్ర నామ సోీత్రాం; శాంకరాచారుేని “సాందరే లహరి”; యోగవాస్త్రష్ిo; శ్రీ
కల్లేణనాంద నాథ దీక్షా నాముల్ల: శ్రీ రాచకాండ వేాంకట క్టటేశవర రావు గారి “శ్రీ లలితా
రహసే నామ సహస్ర గూఢారధ దీపిక”; శ్రీ వివేకానాంద్గని “రాజయోగ” మీద భాష్ణాం;
తైతిీర్తయ ఉప్నిష్త్; శ్రీమతి కర్రా సూరేకాాంతాం గారి “ఆతమ దరిశని”; “ప్తాంజలి యోగ
సూత్రాల్ల”; “Journey through Chakras” by Ravi Ratan & Dr. Minoo Ratan ;
“Kundalini Tantra” by Swamy Satyananda Sarswati, Yoga publications Trust,
Ganga Darshan, Munger, Bihar, India; “Inner Tantric Yoga” by David Frawley;
“The Soul and its Mechanism” by Alice A Bailey”; Stellar Effects in Astrology –
Jeevaa and Sareera” by Dr. NVRA Raja; Stellar Effects – Planets Aspects and
Reflection” by Dr. B. Hymavathi)
భౌతిక శర్తరాం కాంటే, సూక్ష్మ శర్తరాంతో ముడిప్డి యుాంది జ్యేతిష్ శసిాం. శర్తరానికి,
మనసు్కు శకిీ నిచ్చిది సూక్ష్మ శర్తరమే. ఈ సూక్ష్మ శర్తరమే భౌతిక ప్రప్ాంచాం లోకి ఆతమ యొకక
ప్రారబె కరమను ప్రతిబిాంబిాంచ్చది. సూక్ష్మ శర్తరానికి వనుక గ్రహాల్ల, రాశుల్ల ప్రముఖ మైన శకిీ
కేాంద్రాల్లగా ప్ని చ్చస్వీయ. జ్యేతిష్ేాం లో మనాం చూసే రాశి చక్రాం, అాంశ చక్రాల్ల భౌతిక
శర్తరానికి సాంబాంధిాంచినవైత్య అది బాహే జనమ కుాండలి (Outer Birth Chart) గా అనుకుాంటే,
అాంతర్ కుాండలి (Inner Birth Chart) మరి యొకటి ఉాంది. అది ఆతమ యొకక గమాేనిే
సూచిసుీాంది. మూల్లధ్యరాం నుాంచి, సహస్రారాం ద్వకా సప్ీ చక్రాల్ల సూక్ష్మ శర్తరానికి ఆయువు
ప్టుోల్ల.
భౌతిక శర్తరానికి సాంబాంధిాంచిన బాహే జనమ కుాండలి కాకుాండా, సూక్ష్మ శర్తరానికి
సాంబాంధిాంచిన అాంతర్ కుాండలి కూడా ఒకటియుాంది. అది ఆతమ యొకక జీవిత నమూనా (life
78
pattern) ను సూచిసుీాంది. మూల్లధ్యర చక్రాం నుాంచి సహస్రార చక్రాం వరకూ ఉనే శకిీ కేాంద్రాలే
సూక్ష్మ శర్తరానికి ఆధ్యరాం. వైదిక జ్యేతిష్ేాంలో ఈ శకిీ కేాంద్రాలకు సమాాంతర వివరణ ఉాంది.
ఈ చక్రాల ద్వవరా సూక్ష్మ శర్తరానిే ప్రిశీలిాంచడానికి ప్రత్యేక ప్దెతి ఉాంది.
యోగ శసిాం ప్రకారాం, మన శర్తరాంలో ఉాండే అాంతర్ రవిన్న (Inner Sun) ప్రాణ శకిీ అాంటారు.
అాంతరిక్షాంలో యునే రవి జగతుీ కాంతటికీ ఉషాణనిే, కాాంతిని ఇసుీనేటేా, అాంతర్ రవి మన
శర్తరానికి కావలస్త్రన శకిీని కల్లగచ్చసుీనాేడు. జనమ కుాండలిలో రవి రాశుల ద్వవరా ప్రభావానిే
కలిగిాంచినటేా, అాంతర్ రవి ష్టిక్రాల ద్వవరా సూక్ష్మ శర్తరానిే ప్రకాశిాంప్ చ్చసుీనాేడు. వనెేముక
(Spine) ఇాంకా ష్టిక్రాల్ల కలిపి అాంతర్ కుాండలి అవుతుాంది.
ఒకక సూరుేడే కాద్గ, అనిే గ్రహాల్ల కూడా మన సూక్ష్మ శర్తరాం లేక అాంతర్ చక్రాంలో
ప్రిభ్రమిసుీనాేయ. సూక్ష్మ శర్తరాంలోని చక్ర రాశులలో గురిీాంచబడాుయ. వనెేముకలోని
ష్టిక్రాలనబడే సప్ీ శకిీ కేాంద్రాల్ల ఏడు గ్రహాలను వాటి ద్వవదశ రాశులను ప్రతిబిాంబిస్వీయ.
బయట సూరుేని చుటూో నుాండే గ్రహాల కక్షయలను సూచిస్వీయ. యోగ స్వధనలో రవి-చాంద్రుల్ల
విరాట్ పురుషుని ర్ాండు చక్షువుల్లగా భావిస్వీము. అవి మూడవ న్నత్రమైన ఆజాా చక్రానికి
ప్రతీకల్ల. రవి చాంద్రుల్ల సర-చాాంద్ర లేక పిాంగళ్-ఇడ నాడులను మూల్లధ్యరాం నుాంచి మొతీాం
చక్ర వేవసాను ఉత్యీజ ప్రుసూీాంటాయ. బయట ప్రప్ాంచాంలో రవి చాంద్రుల్ల విరుదధ
సూత్రాలయన ర్ాండు ఉష్ణ – శీతల్లలకు ప్రతీకల్ల. యోగ స్వధనలో రవి చాంద్రుల్ల ఆతమ,
మనసులను ప్రతిబిాంబిస్వీయ. చాంద్రుడు మనసును అాంతరుమఖాం చ్చస్త్ర ఆజాా చక్రానిే వశాం
చ్చసుకని, మిగతా అనిే చక్రాలను నియాంత్రిసుీాంటాడు. ఇకకడ చాంద్రుడు ఎప్పుడూ ప్రకాశిసూీన్న
79
ఉాంటాడు. శుకా-కృష్ణ ప్క్షాల చాంద్రునిల్ల కళ్ల్ల మారవు. సూరుేడు సహస్రార చక్ర మనబడే
ఆతమ యొకక పీఠానికి చ్చరుకుాంటాడు.
జనులాందరు సుఖముగా నుాంద్గరు గాక! అాందరూ శర్తర సఖేము కలిగి యుాంద్గరు గాక!
(అనార్మగేముల్ల లేకుాండును గాక!) అాందరు శుభములను చూతురు గాక! ఎవవరు ద్గైఃఖమును
పొాందకుాంద్గరు గాక!