You are on page 1of 79

శ్రీ గాయత్రి

Sree Gayatri
అక్టోబర్ 2022
2022

అరుణాం కరుణ తరాంగితాక్షాం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాాం

అణిమాదిభి రావృతాాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానాం

Spiritual & Astrological Online Monthly Free


Magazine
2

శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక – జ్యేతిష్ మాస ప్త్రిక
(తెల్లగు – ఆాంగా మాధేమాం )

సాంపుటి:5 సాంచిక: 10 ఈ సంచికలో


అక్షత్రయానుగ్రహమే ,,,,,,,- మోహన శరమ 10
ఆశవయుజ శు. ష్ష్ఠి – కార్తీక శు. సప్ీమి శ్రీ రుద్రాం విశిష్ోత - వాట్్ఆప్ గ్రూప్ సేకరణ 12
దక్షిణమూరిీ ప్రదక్షిణము. 10 యలాాంరాజు 15
సనాతన ధరమ ప్రిష్త్- 108 దివేక్షేత్రాల.. –28 – కిడాాంబి 19
సాందరే లహరి - 10 – గరిమెళ్ళ 21

శ్రీ కృష్ణ గాయత్రీ మాందిరాం గణప్తి, కుమారస్వవమి – వాంకటాచలప్తి


అమరుడు ఎవడు? – పీసపాటి గిరిజా మనో .. 28
26

జగద్గురు అనుగ్రహ భాష్ణాం –ధర్మమరక్షతి రక్షితైః 32


ప్రచురణ – “శ్రీ గాయత్రి” ఆరాేశతకాం - విస్వ్ప్రగడ రామలిాంగేశవర రావు 33
శర్తరము అద్దె ఇల్లా – బి. వాసు 36
సాంపాదకతవాం ఉప్నిష్తకథల్ల – సతేకాముడు – కన్నేప్లిా 38
క్షేత్రపాలకుడు (సేకరణ) – తాడిప్రిీ సర్మజ 41

డా. వి. యన్. శస్త్రి వాలఖిల్లేల్ల (క్రతు మహరిి) – భువన్నశవరి


పితృసుీతి - మణికాంఠ నెలబటా
43
48
ఎాందర్మ మహానుభావుల్ల (సేకరణ) 50
సహకారాం
ద్గరాుదేవి వైభవాం - న్నలబటా మణికాంఠ శరమ 54
జె.వాంకటాచలప్తి పురాతనమైన ద్వవరకా తిరుమల – పిల్లాడి 59

ఉదయ్ కార్తీక్ ప్ప్పు ఆధ్యేతిమక – జ్యేతిష్ విశేషాల్ల 65


వచ్చి సూరేగ్రహణము - పి. సుశీల్లరాణి 66
ఫ్లాట్ నాం.04, జాస్త్రమన్ టవర్, ఎల్ & టి -
వరాహమిహిరుని గురిాంచి .. కన్నేప్లిా 69
శేర్తన్ కాంటీ, గచిిబౌలి, హైదరాబాద్ –500032
మూఢమి లేక మౌఢేము 71
తెలాంగాణ - ఇాండియా వృష్భ రాశిలో కుజుని అస్వధ్యరణ సాంచారాం 74
ఆధ్యేతిమక జ్యేతిష్ేాం – డా. వి. యన్. శస్త్రి 77
శుభాకాాంక్షల్ల 3

శ్రీ గాయత్రి పాఠక మహశయు లాందరికీ,

శ్రీ గాయత్రి ప్త్రిక వాేసకరీ లాందరికీ,

ఇతర గ్రూప్ లలో ప్త్రికను చద్గవుతునే


సభుేలాందరికీ,

ఆ గ్రూప్ అడిమన్ లాందరికీ,

జయభారతి, అక్షర క్టటి గాయత్రి పీఠాం


గ్రూప్ ల ద్వవరా
05-10-2022 బుధవారాం విజయదశమి
నిస్వ్ారధాంగా దేశహితాం క్టరి నితేాం
సాందరభాంగా
శ్రద్వధసకుీలతో ధ్యేన-జప్, యాగ-హోమాల్ల
నిరవహిసుీనే వారాందరికీ

విజయదశమి – దీపావళి
శుభాకాాంక్షల్ల

శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక-జ్యేతిష్ ఆనెలన్
ా ఉచిత
మాస ప్త్రిక
24-10-2022 సోమవారాం దీపావళి
సాందరభాంగా
4

శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక - జ్యేతిష్ మాస ప్త్రిక

“Sree Gayatri” Spiritual & Astrological Monthly Online Magazine


శ్రీ గాయత్రి ఆధ్యేతిమక – జ్యేతిష్ మాస ప్త్రిక
సాంపాదక వరుాం

బ్రహమశ్రీ సవితాల శ్రీ చక్ర భాసకర రావు, గాయత్రీ ఉపాసకుల్ల ,


వేవస్వాప్కుల్ల – అధేక్షుల్ల -- అక్షరక్టటి గాయత్రీ శ్రీ చక్ర పీఠాం ,
గౌతమీ ఘాట్, రాజమాండ్రి ,
“శ్రీ గాయత్రీ” మాస ప్త్రిక సలహా సాంఘ అధేక్షుల్ల
సెల్: 99497 39799 - 9849461871

Dr. V.N. Sastry, B.Sc. B.Ed., CAIIB, M.A (PhD) Astrology.


(Retired SBI Officer) Hyderabad. Life Member, JVVS and ICAS. Guest
Faculty for M.A.(Astrology), Telugu University, Hyderabad,
Contributor to Astrological Magazines
Managing Trustee, SANATHANA DHARMA PARISHATH AND SRI
KRISHNA- GAYATRI MANDIRAM.
Managing Editor “SREE GAYATRI” (M):9866242585/8247778506/
mail:sdparishath@gmail.com

J.Venkatachalapathi, B.Com (CAIIB), Retired SBI Officer, Hyderabad


LHO, MA (Astrology) Sri Potti Sreeramulu Telugu University, Hyderabad.
Life Member, JVVS and ICAS, Contributor to Jyotisha-Vastu Monthly
Magazine, Hyderabad.
Executive Editor “SREE GAYATRI” Hyderabad.
M: 08247870462 – (L) 0810 6833554

Uday Karthik Pappu, Consultant Software and Hardware,


Trustee: SANATHANA DHARMA PARISHATH and SREE
KRISHNA GAYATRI MANDIRAM,
Technical Editor: “SREE GAYATRI” Hyderabad.
(M): – 8712101705
5

సపాందన: అక్టోబర్ 2022

01 గరిమెళ్ళ సతేనారాయణ మూరిీ: 93463 34136: శస్త్రి గారు, నమసేీ, ఈ ర్మజు


మాయాంట్లా ఋష్ఠ ప్ాంచమి పూజ జరుపుకునాేము. పూజకు ముాంద్గ మణికాంఠ శరమ గారు
శ్రీగాయత్రి (సెప్ోాంబర్) సాంచికలో ఇచిిన వాేసాం చదివాము. ద్వనివలన పూజా కారేక్రమాం
లో వచిిన ఘటాోలనే సులభాంగా అరధాం అయాేయ. శరమగారికి ధనేవాద్వల్ల.

02 రామకిష్ోయే సాంగనభటా... 9440595494: సెప్ోాంబర్ 2022 శ్రీ గాయత్రి


సాంచికలో నా వాేసాం లో మహాలయ ప్క్షాల్ల సెప్ోాంబర్ 21 నుాంచి అక్టోబర్ 6వ
త్యదీ వరకు అని పొరబాటు బడటాం జరిగిాంది. కాని భాద్రప్ద బహుళ్ పాడేమి
నుాంచి అమావాసే వరకూ అాంటే సెప్ోాంబర్ 11 నుాంచి 25 వరకూ అని
సరిచ్చసుక్టవలస్త్రనదిగా క్టరుతునాేను.
T Raghunath: E. Mail: Swamy దయచ్చస్త్ర మాగజైన్ ప్రతి పేజి మీద “ గాయత్రి “ అని
03
ప్రాంట చ్చయడాం వలన , చదవడాం అసాంభవము గా నునేది . మిగతా సమాచారాం
సమగ్రముగా బాగా నునేది . శుభాం భూయాత్ !
సమాధ్యనాం: రఘునాథ్ గారు, నమసేీ. శ్రీ గాయత్రీ అని water mark ప్రాంటిాంగ్ ఎప్పటి
నుాంచో చ్చసుీనాేము. ఈస్వరి కలర్ ఎకుకవగా ఉాంది. ముాంద్గ లైట్ కలర్ లో ప్డతాము. మీ
సపాందనకు ధనేవాదముల్ల. మీ WhatsApp నాంబర్ తెలప్ాండి. ద్వనికి కూడా ప్త్రిక ప్ాంప్
గలము.
గణేష్ ఇాంగువ: 80083 25551: శ్రీ గాయత్రి సాంచికలలో శ్రీ గిరిజా మనోహర శస్త్రి గారి
04
ఖగోళ్ జ్యేతిష్ విజాానాం వాేసముల్ల చాల్ల బాగునాేయ. సరళ్ ర్తతిలో అరధమయేేటటుాగా
వివరిసుీనాేరు. ధనేవాదముల్ల. వీలైత్య; వాేస ప్రిధిలోకి వచ్చి అవకాశము వుాంటే;
భారతీయ ఖగోళ్ శసిాం లోని వాడుకలోని నక్షత్రములను ఖగోళ్ాంలో గురిీాంచడము ఎటాా
అన్న విష్యాం వారిని ప్రస్వీవిాంచవలస్త్రనదని వినేప్ము. మరియు, ఈ నక్షత్రములకు
పాశితే ఖగోళ్ శసిము లో ప్రస్వీవిాంచ్చ నక్షత్రములకు లేక నక్షత్ర రాశులకు (కానె్ెలేష్న్)
స్వరూప్ేత ఏమైనా వుాంద్వ అన్న విష్యాం కూడా వీలైత్య వివరాంచ వలస్త్రనదని క్టరిక.
గణేష్ ఇాంగువ:ఈ. మెయల్ ద్వవరా: సెప్ోాంబర్ 2022 సాంచిక 75 వ ప్జీ లో బాక్్ ఐటాం
05
పూరిీగా కనబడటేాద్గ.
6

సమాధ్యనాం: నిజమే. కట్ అయనటుాాంది. మరికాంత విసీరిాంచి అదే విష్యానిే ఈనెల అాంటే
అక్టోబర్ సాంచికలో తిరిగి వేస్వీము.
విస్వ్ప్రగడ రామలిాంగేశవర రావు: 94901 95303: సెప్ోాంబర్.. శ్రీ గాయత్రిలో వాేస్వల్ల
06
సాందర్మభచితాంగా ఉనాేయ. మహాలయ ప్క్షాలపై వాేస్వల్ల అలరిాంచాయ. నచికేతో
పాఖ్యేనాంపై గిరిజా మనోహర శస్త్రి గారి వాేసాం బాగుాంది. కాన ఎనిే గ్రాంథాల్ల చదివినా
యముడు నచికేతుని సాందేహాల్ల ఎల్ల తీరాిడో, అయన ఉప్దేశిాంచిన ఆ నిగూఢ
రహసేమేమిట్ల నాకు అరధాం కావడాం లేద్గ. నా పామరతావనిే మనిేాంచి ఆయన చెపిపన ఆ
జాానము ఇాంకాసీ వివరిాంచి తెలియజేస్వీరను కుాంటునాేను. ఇాంకా సాందరేలహరి పై,
స్వధకుడు, సద్గురువుపై వాేస్వల్ల ఎాంతో అలరిాంచాయ.
Dr.KNSudhakararao, Hyderabad - Mobile no. 7207612871: Out of 23 articles, the
07 following articles are very good and all the writers deserve appreciation for their
praiseworthy contributions: 01. Jyothisham articles,
Khagola Jyothisham by Sri Peesapati, Medina Jyothisha sastram by Dr.Mamillapalli,,
Jyothisha Ganitha Sastravethalu by Sri Kannepalli. Our temples and God(s) very useful
information by Sree Garimella, Saundarya Lahari, Harihareswara alayam, sekarana,
Sri Kidambi's 108 Divya Kshetras, Dakshinamurthi Pradakshinam by Brahmasree
Yellamraju, And spiritual and Our rishis and persons, Aadhyathmika Chaitanyam by
Sri Vissapragada, Sadhakudu-Sadguru, sri Bhargava sarma Maredu Vibhunaku
Maredu Patram, Sri Pilladi, Nachikethudu, Sri Peesapati, Yendaro Mahanubhavulu, Sri
Bhagavan, Mankana Maharshi by Marepalli Bhuvaneswari Pitru Yagnam by Sri
Mohana Sarma, Mahalaya Paksham, Sri Sanganabhatla, Pandavula Swargarohanam,
B.Vasu Garu, Deeparadhana Visheshalu, Sri AVB Rao And Sampadakeeyam,
Prasnothara Malika And last but not least Rushi Panchami Vratha Katha by Sri
Nelabhatla are all very interesting and high lights of our beloved Sree Gayathree
emagazine. I once again convey my best wishes and hope many more such articles in
the coming years. Regards to Dr.V.N.Sastry.
కన్నేప్లిా హరిప్రస్వద్, 849740560: ఋష్ఠ ప్ాంచమి సాందరభాంగా శ్రీ కృష్ణద్దలవపాయన వాేసుని
08
చిత్రాం, సప్ీరిి శ్లాకాం కమనయాంగా ఉనాేయ. పునర్లవభవాం తథేాం అాంటూ శ్రీ శస్త్రిగారి
సాంపాదకీయాం ఆశజనకాంగా ఉనేది. శ్రీ న్నలబటావారు చెప్పగా ఋష్ఠప్ాంచమి వ్రతకథ
ఇప్పుడు తెలిస్త్రాంది. శ్రీ గరిమెళ్ళ వారు చెపిపన సాందరే-ఆనాంద లహరి శ్లాకాంలోని 'నపో
ప్వనవతి' ప్ద్వనికి వాేఖ్యేనాం నాకు నచిిాంది. నవ నాగులను గురుీ చ్చసోీాంది డా౹౹రామకృష్ణ
శరమగారి బాక్ల్టాం. శ్రీ కిడాాంబిగారి దివేదేశముల దరశనాం, ఈస్వరి కుాంభక్టణాంలో
7

ప్రదేశల్ల, ఆ కథల్ల ఆసకిీకరాంగా ఉనాేయ. శ్రీ యలాాంరాజువారి 'యో ముద్రయా భద్రయా'


అనే దక్షణమూరిీ లక్షణాం చినుమద్రగా అద్గభతాంగా వివరిాంచారు. శ్రీ పిల్లాడి రుద్రయేగారు
మారేడు ప్త్రిపై కనిే సాందేహాల్ల తీరాిరు. శ్రీ పీసపాటివారు చెపిపన నచికేతాగిే గురిాంచిన
ఉప్నిష్తకథననుసరిాంచి శ్రీ వివేకానాంద్గడు మనకు ఆ కథలోని ఆదరశమును ఉద్వాటిాంచి
చెపాపడు. 'ఉతిీష్ి-జాగ్రత-ప్రాప్ేవరానిేబోధత'. శ్రీ విస్వ్ప్రగడవారు బాక్ల్టాంలోను, తద్గప్రి
వాేసాంలోను, గురుప్రాధ్యనేత బాగా చెపాపరు. శ్రీ యోగానాందగారు ప్రస్త్రద్గధల్ల. వారి
ప్రాంప్ర చాల మహిమ, ప్రశస్త్రీ కలది. శ్రీ చలప్తిగారు చెపిపన సుభాష్ఠతముల్ల ఏరి
కూరిినవి, తెల్లసుక్టవలస్త్రనవి. శ్రీ గౌరిప్దిెవారికి నమస్వకరము. శ్రీ భగవాన్గారు
సూచిాంచిన పుసీకముల్ల కనిే ఇప్పటికే ప్రస్త్రదధమయనాయ. శ్రీ బి.వాసు గారు చెపిపన ర్మడుు
మారుమే సవరాుర్మహణకు సులభముగానునేటుా తోసోీాంది, ధరమరాజు అనుభవిాంచిన ప్ర్తక్ష
కాంటే. బాందితో సవరాునికి వళిళనది, ధరమరాజు ఒకకడే. శ్రీమతి భువన్నశవరి గారు చెపిపన
మాంకణ మహరిి కథ వలా శ్రీ నటరాజస్వవమి కథ తెలిస్త్రాంది. శ్రీ సాంగనభటావారు 96
పితృదినముల వివరణ, ప్ాంచభోకీల వివరణ, శ్రాదధ ప్రాముఖేత తెలిపారు. శ్రీ సుబాారావు
గారు దీప్ాం మాంత్ర-వివరణ బాగా చెపాపరు. ' .... లోకైక దీపాాంకురాాం .... ' అని లక్ష్మీ సోీత్రాం.
శ్రీ భారువ శరమగారు గురువు లక్షణల్ల బాగా చెపాపరు ... 'దరిద్రనేలలోహిత' అను
నమకాంలోని వేదఘోష్ల్ల. శ్రీ ఖాండ్రికవారు పితృయఙ్ాప్రవాంలో చెపిపన వివిధ శ్రాదధ ప్దధతుల్ల
తెల్లసుక్టవలస్త్రనవి. శ్రీ బుల్లసువారి భగవదీుత విఙ్ఞాన యోగాంలోని 2వ శ్లాకాంపై వాేసము
వలా ప్ర్మక్ష-అప్ర్మక్ష ఙ్ఞాన విష్యముల్ల, అప్ర్మక్ష ఙ్ఞానమే శస్త్రియమని బాగుగా తెలిస్త్రనవి.
శ్రీఫలాం ప్రత్యేకత శ్రీ రుద్రయేగారు బాగా చెపాపరు. శ్రీ పీసపాటివారు tropic of
Cancer/Capricorn మరియు అయనము వివరముల్ల, జ్యేతిష్ే విద్వేరుాలకై ఖగోళ్ శసి
విష్యముల్ల ప్రత్యేకాంగా తెలిపారు. శ్రీ మామిళ్ళప్లిావారు మేదిన జ్యేతిష్ే వాేసముల్ల
ఆసకిీకరాంగా ఉనాేయ. భూకాంపాల్ల తరచుగాన్న వసుీనాేయని వారీల వలన తెల్లసోీాంది.
మూఢము, ఎనిే భాగలలో సూరుేడునే ఏరపడునని చెపిపన బాక్ల్టాం ప్త్రికవారు మళ్ళళ
ప్రచురిాంచగలరని మనవి. ఇది కూడ శ్రీప్తి ప్దధతిలో చెపిపనటుానేది. శ్రీ శస్త్రిగారి ష్టిక్ర
ప్దిధతిపై శ్రీ చలప్తిగారి సమీక్ష ఉప్యోగాంగా ఉాంది. ఈ ష్టిక్ర విధ్యనాంపై తరువాతి
వాేసముల్ల కూడ ఆశిసుీనాేము. శ్రీ గాయత్రీ ప్త్రిక పాఠకులకు, రచయతలకు
అభినాందనల్ల. శుభాం!
8

लौकििानाां कि साधूना,ां अर्थं वागनुवर्तर्े ।


ॠषीणाां पुनराद्यानाां, वाचमर्थोsनुधावकर् ।।
(భవభూతి కృత ఉతీరరామచరితాం)

లౌకికులయన సతుపరుషుల్ల భావప్రకటననిమితీాం


భాష్నుప్యోగిస్వీరు.
కాన మహరుిలమాటను భావాం అనుసరిసుీాంది.
Spiritual people use words to insight their inner feelings.
Thoughts follow Great Rishis’ words

సాంపాదకీయాం:
ప్ాండుగల్ల ఆయా జాతుల సాంస్వకర బిాంద్గవుల్ల – సాంసృతీ ప్రతిబిాంబాల్ల కూడాను. వాటి
ఆాంతరాంగిక భావానిే న్నటితరాం పూరిీగా గ్రహిాంచవలస్త్ర వుాంది. మన జాతీయ జీవనవిధ్యనాం
లో కూడా ప్ాండుగలకు సుదీరామైన చరిత్ర ఉాంది. సమాజాంలో సేేహాం, సాంఘటిత శకిీ, దేశభకిీ,
ఆధ్యేతిమక భావనలను ప్ాంపొదిస్వీయ. ఆశవయుజ శుదధ దశమిని విజయదశమి అని, దసరా
అని వేవహరిస్వీాం. మన శస్విలలో, పురాణలలో, మన ప్రాంప్రాగత జీవితాంలోనూ
విజయదశమికి ఉనే మరాేద, గౌరవాం, ప్రాముఖేత ఎాంతో విల్లవయనది. దశమికి ముాంద్గ
నవరాత్రుల్ల జరుగుతాయ. అాంటే ఆశివయుజ శుదధ పాడేమి నుాండి నవమి వరకూ సకలలోక
జననియైన ఆదిప్రాశకిీ యొకక అవతారాలను ర్మజు కకకటి చొప్పున పూజిసూీ ప్దవనాడు
విజయదశమిని జరుపుకుాంటాాం. ఈ ఆదిశకిీ అప్రాజితా దేవియట. అాంటే ప్రాజయాం
ఎరుగనిది. అప్రతిహతయట. అాంటే ఎద్గరులేనిది. విజయశీలయైనది. విజయముల నిచుినది.
ఈ ప్ాండుగ సాందరభాంగా శస్విసి పూజల్ల జరుగుతాయ. స్వయాంత్రాం స్త్రమోలాాంఘనాం చ్చస్వీరు.
అాంటే పొలిమేరల్ల ద్వటడాం. పొలిమేరల్ల ద్వటి గరుడ దరశనాం చ్చసుకని తిరిగి వస్వీరు.
ఈనాడే శమీ (జమిమ) వృక్షానిే పూజిస్వీరు. జమిమని అగిేగరభ అని కూడా అాంటారు. “శమీ
శమయత్య పాప్ాం, శమీ శత్రు వినాశన” అని సమరిస్వీరు. విజయదశమి సాందరభాంగా
రామలీలల్ల ప్రదరిశాంచడాం, ఆయుధ క్రీడల్ల జరప్డాం అనాదిగా ఆచారాంలో ఉాంది.
విజయదశమితో సాంబాంధాంగల ప్రతిగాథలోనూ ఇహప్ర శకుీల సమనవయాం కనిపిసుీాంది.
9

జగతుీలోని ఆసుర్తశకిీకీ, దైవీశకిీకీ సాంభవిాంచ్చ పోరాటాం లో దైవీ శకిీకి విజయము లభిసుీాంది.


ప్రాంప్రాగతమైన మానవ మరాేదను ఉలాాంఘాంచి, ఏ బలమూ తన నిరణయానిే ప్రప్ాంచాం మీద
రుదెలేద్గ. జాతిని నడిపిాంచ్చది ఆయా జాతుల సవభావాం. అది ఒకక ర్మజులో వచ్చిది కాద్గ.
అాంతర్తానాంగా ఎప్పుడూ ఉాంటుాంది. ఎాంతవరకూ ఆ సవభావానికి విఘాతాం కల్లగదో,
అాంతవరకూ ఎనిే కషాోలనైనా భరిసూీ, మనుగడ స్వగిసుీాంది. ఆ సవభావానిే అవమానిసేీ, ఆ
జాతి మొతీాం ఒకకటై అాంతర్తానాంగా ఉనే సరవశకుీలను క్రోడీకరిాంచుకని ఆక్రోశిసూీ లేసుీాంది.
మహాశకిీగా ఆవిరభ విసుీాంది.
ప్రప్ాంచాంలో అతిపురాతన, సనాతన ధరమాం హైాందవాం. హిాందూతవాం ఒక మతాం కాద్గ. జాతిని
నడిపిాంచ్చ ఒక సూూరిీ. దీనికి ఆయువుప్టుో మన భారతదేశమే. అది విడుచుకుాంటే ఈ
ప్రప్ాంచాంలో మనక్కకడ స్వానాం? మన సాంసృతీ, సాంప్రద్వయాలకు అన్నక దేశల్ల
ఆకరిితమవుతునాేయ. వాటికి మన దేశమే నాయకతవాం వహిాంచాలని క్టరుకుాంటునాేయ.
ఇటువాంటి సమయాంలో మనాం, మనమధే ఉనే విభేద్వలను, స్వవరాానిే వదలి దేశాం యావత్తీ
ఒకకటిగా లేవాలి. ఆ ఒకకటిగా నడిపిాంచ్చ నాయకుల్ల ముాంద్గాండాలి. హైాందవమే లేనినాడు
ప్రవచనాలకు ఏది స్వానాం? పీఠాధిప్తుల్ల ఎకకడ?
సవతాంత్రాం వచిినా ఆతమ విసమృతిలో ఉనాేాం. మన భారతదేశ స్త్రమలను కాపాడుక్టవలస్త్రన
అవసరాం ఏరపడిాంది. ఇాంకా చెపాపలాంటే జారవిడుచుకునే భూభాగానిే తిరిగి పొాందవలస్త్రన
అవసరాం ఉాంది. ఒకప్రకక పాకిస్వీను, ఇాంక్టప్రకక డ్రాగన్ చైనా బుసల్ల కడుతునాేయ. పోనలే
అని ఊరుకుాంటే మొదటికే మోసాం వసుీాంది. పాకిస్వీను గాని, చైనా గాని మనదేశాం వైపు
చూడడానికే భయప్డేల్ల జాతి యావత్తీ ఒకకటిగా నిలవాలి. ఆద్వరిలో నడిపిాంచ్చ
నాయకులకు వనేాంటి నిలబడాలి. ఆ చైతనాేనిే పొాందిననాడు, మనాం అాందరూ ఒకకటే.
అప్పుడు విభేద్వల్ల ఉాండవు. అటువాంటి సూూరిీని ఈ విజయదశమి నుాంచి పొాంద్గద్వాం. మన
జాతిని ప్రప్ాంచాంలో సగరవాంగా నిలబెడద్వాం.
డా. వి. యన్. శస్త్రి, మాన్నజిాంగ్ editor

ఆధ్యేతిమక-జ్యేతిష్ మాస ప్త్రిక “శ్రీ గాయత్రిని” ప్రతీ ఇాంటికీ చ్చరుద్వెాం


సనాతన ధరామనిే నిలబెడద్వాం
10

అక్షత్రయానుగ్రహమే అాంబికా దీక్ష


-- మోహన శరమ ఖాండ్రిక: 99082 49555

తామగిేవరాణాం తప్స్వ జవలాంతీమ్ వైర్మచనాం కరమ ఫలేషు జుషాోమ్


ద్గరాుాం దేవీ శరణ మహాం ప్రప్దేే సుతరస్త్ర తరసే నమైః
అగిే వరణాంతో, తప్శశకిీతో, జాజవలేమానాంగా ప్రకాశవాంతమైన తలిా, ధరామరధ కామ
మోక్షాలను, చతురివధ పురుషారా, కరమఫల ప్రాపిీకి కారణ భూతమైన ఆ తలిా ద్గరాు దేవిని శరణు
పొాంద్గతునాేను.
అమమ శకిీ సవరూపిణి. శకిీ లేనిదే శివమ్ లేద్గ అల్లగే శివమ్ లేనిదే శకీీ లేద్గ. ఆ శకిీ సవరూప్మే
ద్గరు. మనాం ఏ ప్ని చెయాేలనాే శకిీ కావాలి కద్వ. ఆ శకిీ మనకు ఆ తలిా అనుగ్రహమే. ఆమె
స్త్రిశకిీకి ప్రతీక. సమసీ దేవతల్ల, సమసీ సృష్ఠో ఆ తలిా సవరూప్మే. అాంద్గకే సరవాం శకిీ మయాం
అనాేరు. ఆ భావన్న భకిీ. ఆ భకేీ ముకిీకి సోపానాం అవుతుాంది.
అాంబికానుగ్రహమే దీక్ష. సచిిద్వనాందాం అని మనాం అాంటూ ఉాంటాాం. ఆ చిత్ అన్న ప్ద్వనికి
జాానాం అని అరధాం. అాంబికే జాానసవరూపిణి. చైతనే సవరూపిణి. . శ్రీ కాళ్ హస్త్రీలో అమమ జాాన
ప్రసూనాాంబ గా పిల్లవబడుతోాంది. అాంటే గురు రూప్ాంలో జాానానిే అనుగ్రహిాంచ్చది అాంబికే.
అమమ దేశిక (గురు) రూప్ాంలో అవతరిాంచి శిషుేడిని మూడు రకాల దీక్షల రూప్ాంలో
అనుగ్రహిసుీాంది. అవి సపరశ, నయన, సమరణ దీక్షల్ల.
సపరశ దీక్షను కుకుకట దీక్ష అని, నయన దీక్షను మత్య దీక్ష అని, అల్లగే సమరణ దీక్షను కమఠ దీక్ష
అని అాంటారు. గురువు అనుగ్రహిాంచిన దీక్ష ప్రతిభావాంతమైత్య శిషుేడు తన అరారహితమైన
జీవితానికి సవస్త్రీ ప్లికి ప్రమారిాకమారుాంలో ప్రయాణాం మొదల్ల ప్డతాడు. ఏయే శిషుేడికి ఏ
రకమైన దీక్ష అనుకూలమో అమేమ నిరణయసుీాంది. దీక్ష ఒక పునరజనమ వాంటిది. గాయత్రీ
మాంత్రోప్దేశాంతో ఒకడు దివజుడౌతాడు. దివజ అాంటే ర్ాండవ పుటుోక. అాంటే దీక్షకు ముాంద్గ ఒక
జనమ ఉాందన, దీక్ష పిదప్ మరల్ల అతడు జనిమస్వీడని కాద్గ దీనరధాం. దీక్ష ముాంద్గ అతడు
అాంతరాంగాంలో బ్రహమభేదాంగా ఉనేప్పటికీ అతనికి ఆ ఎఱుక లేకపోవడాంతో అజాానాంలో
ఉనాేడు. దీక్ష మూలకాంగా ఆ అజాానాం అన్న పొర అతనిే వీడి పోయాంది.
11

సపరశ దీక్ష - ఒక క్టడి గ్రుడుు ప్టిో ద్వనిపై కూర్చిని పొదిగినప్పుడు గ్రుడుుని ప్గులగొటుోకుని పొర
నుాండి బయటప్డే క్టడిపిలా వలె, శిషుేడు గురువు అనుగ్రహిాంచిన కుకుకట దీక్ష మూలాంగా,
అజాానమన్న అాండానిే ఛేదిాంచుకుని జాాన ప్రప్ాంచాంలో ప్డుతునాేడు. తన నిజ తతావనిే
తెల్లసుకుాంటునాేడు.
నయన దీక్ష - నళ్ాలో చ్చప్ల్ల గ్రుడుా ప్డతాయ. ఆ గ్రుడుా నళ్ళలోా త్యల్లతుాంటాయ. చ్చప్ల్ల
క్టళ్ాల్లగా ఆ గ్రుడాపై కూరుిని పొదగడాం లేద్గ. త్యల్లతునే ఆ గ్రుడాని చ్చప్ల్ల చూస్త్రనాంత మాత్రాన్నే
అవి చ్చప్ పిలాలవుతునాేయ. అాంద్గకే గురువు యొకక వీక్షా దీక్షను నయన దీక్ష అని, లేక మత్య
దీక్షయని అాంటారు.
ఇక కమఠ దీక్ష. కమఠo అాంటే తాబేల్ల. తాబేల్ల గ్రుడాను ఇసుకలో ప్టిో మరల్ల నళ్ళలోకి వళిళ
పోతుాంది. అది ఆ గ్రుడా సమక్షాంలో లేకపోయనప్పటికీ, తాబేల్లకి వాటిమీదే ధ్యేస. ఆ పిలాల్ల
సుఖాంగా గుడానుాంచి బయట ప్డతాయా లేద్వ అని తాబేల్ల విచారిసూీన్న ఉాంటుాంది. ద్వని
సమరణ బలాం చ్చతన్న గ్రుడుా పొదగబడి పిలాల్ల బయటకు వస్వీయ. అాంద్గకే గురువు సమరణ దీక్షను
కమఠ దీక్ష అని అాంటారు.
అాంబిక దేశికా (గురు) రూప్ాంలో ఈ మూడు దీక్షలను అనుగ్రహిసోీాంది. అాంబిక అక్షత్రయాం -
కామాక్షి, మీనాక్షి, మరియు విశల్లక్షి అన్న మూడు రూపాలోా ఆవిరభవిాంచి ఉాంది. కాంచి
కామాక్షిగా అనుగ్రహిాంచ్చది సపరశ దీక్ష. మధుర మీనాక్షిగా జాాన దీక్ష అాందిసోీాంది. కాశీ
విశల్లక్షిగా అమమ కమఠ దీక్షను కరుణిసోీాంది. ఈ విధాంగా అాంబిక మూడు రూపాలలో
మూడు విధ్యలైన దీక్షలను అనుగ్రహిసూీ ప్రతతవ జాానద్వనాం చ్చసోీాంది. అాంద్గకే అమమ
అనుగ్రహాం ఉాంటే అనే ఉనేటేా అాంటారు ప్దెల్ల.
(సేకరణ : శ్రీ శ్రీ శ్రీ సవరూపానాందేాంద్ర సరసవతీ స్వవమి వారి మాంగళాశీరవచనాం నుాంచి)
12

శ్రీ రుద్రాం విశిష్ోత


వాట్్ఆప్ గ్రూప్ సేకరణ:
శత రుద్రీయాం యజురేవదాంలో భాగాం. ఇది మరణనిే సహితాం అధిగమిాంచగలిున స్వధనాం.
జనమకు మృతుేవుకు అతీతాంగా ఉాండే తతావనిే సూచిసుీాంది. మనిష్ఠలో శవస నిాంపేది మరల
ద్వనిని తీసుకుపోయేది కూడా ఆ ప్రమాత్యమ నని తెలియజేసుీాంది. శ్రీ రుద్రానిే రుద్రప్రశే మని
కూడా అాంటారు. వేద మాంత్రాలలో ఏాంతో ఉతృష్ోమైనది. శ్రీ రుద్రాం ర్ాండు భాగాలలో
ఉాంటుాంది. “నమో” ప్దాం వచ్చి మొదటి భాగాం, యజురేవదాంలో ౧౬వ అధ్యేయాంలో
ఉాంటుాంది. దీనిని నమకాం అాంటారు. ర్ాండవ భాగాంలో “చమే” అనే ప్దాం మరల మరల
రావటాం వలా దీనిని చమకాం అాంటారు. ఇది ౧౮వ అధ్యేయాంలోఉాంది.
చమకాం నమకాం చైవ పురుష్ సూకీాం తథైవ చ |
నితేాం త్రయాం ప్రాయునజనో బ్రహమలోకే మహీయత్య ||
నమకాం చమకాం ఎవరైత్య మూడు మారుా పురుష్ సూకీాంతో ప్రతి దినాం చద్గవుతార్మ వాళ్ాకు
బ్రహమలోకాం ప్రాపిీసుీాంది.
నమకాం విశిష్ోత :
నమక, చమకాలలో 11 భాగాల్ల ఉాంటాయ. ఒకకక భాగానిే “అనువాకాం” అాంటారు. మొదటి
అనువాకాంలో ప్రమశివుడిని తన రౌద్ర రూపానిే చాలిాంచి, తన అనుచరులను, ఆయుధ్యలను
తేజిాంచమని ప్రసనేము చ్చసుకుాంటూ ప్రారిధాంచ్చది. శాంతిాంచిన స్వవమిని దయతలిమని
ప్రారిధాంచు భావాం ఉాంది. ఈ ప్ాంకుీలలో ఎనోే నిగూఢమైన రహస్వేల్ల ద్వగి ఉనాేయ. కనిే
ఆయురేవద మాంద్గల్ల తయారుచ్చయు విధ్యనాల్ల కూడా కనిపిస్వీయ.
అనువాకాం – 1:తమ పాపాలను పోగొటిో, ఆధిప్తాేనిే, దైవాం యొకక ఆశీరవచనాం
పొాందేటుోగా చ్చస్త్ర క్షామాం, భయాం పోవునటుో చ్చస్త్ర, ఆహార, గోసాంప్ద సమృదిధ గావిాంచి,
గోసాంప్దను చావునుాండి, ఇతర జాంతువులనుాండి, జబుాలనుాండికాపాడుతుాంది. జవర బాధ,
జబుాల్ల, పిాండ-మరణల్ల, చెడు కరమ, నక్షత్ర చెడు ప్రభావాలను తపిపాంచి, క్టర్కల్ల తీరిి,
సకాలాంలో వానల్ల కురిపిాంచి, కుటుాంబానిే ప్రిరక్షిాంచి, సాంతానానిే ఆశీరవదిాంచి, ఐహిక
సుఖ్యలను ప్రస్వదిాంచి శత్రువులను నాశనాంచ్చసుీాంది.
13

అనువాకాం – 2 :ప్రకృతిలో, సరవ ఔష్ధములలో సరావాంతరాేమి అయన రుద్రుడికి సాంస్వర


బాంధ్యలను సడలిాంచమని ప్రారధన.. శత్రు వినాశనానికి, సాంప్ద మరియు రాజేప్రాపిీకి, జాాన
స్వధనకు ఈ అనువాకానిే చద్గవుతారు.
అనువాకాం – 3:ఈ అనువాకాం రుద్రుడిని ఒక చోరునిగా వరిణసుీాంది. అతడు సరావతమ. ఈ
విష్యాంలో మనిష్ఠ ఆ మహాసవరూపానిే అరాాం చ్చసుక్టక నిమితీ బుదిధని అలవరుికుాంటాము,
ఈ అజాానానిే చౌరేాం చ్చస్త్ర జాానాం అన్న వల్లగును మనలో ప్రతిష్ఠిాంచుతాడు. ఈ అనువాకాం
వాేధి నివారణకు కూడా చద్గవుతారు.
అనువాకాం – 4:ఇాంద్గలో రుద్రుడు సృష్ఠో కరీ. కారకుడు. చినే ప్ద్వె ప్రతీది అతడు చ్చస్త్రన సృష్టో,
ఈ అనువాకానిే క్షయ, మధుమేహాం, కుషుో వాేధి నివారణకై చద్గవుతారు.:
అనువాకాం – 5:ఈ అనువాకాంలో రుద్రుడు పారు నట ఉాండే రూప్ాంగా కనియాడబడుతాడు.
అతడి ప్ాంచ తతావల్ల వరిణాంచబడతాయ అనగా – సృష్ఠోజరప్డాం, ప్రిరక్షిాంచడాం, లయాంచడాం,
అజాానాంలో బాంధిాంప్బడడాం మరియు మోక్షప్రద్వనాం.
అనువాకాం – 6:ఇాంద్గలో రుద్రుడు కాలరూపుడు. అతడు అనిే లోకాల కారణాం, వేద రూప్ాం
మరియు వేద్వాంత స్వరాం.
ఐద్గ ఆరు అనువాకాల్ల ఆసుీల ప్ాంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వాంటి పుత్రుడిని
క్టరుకుాంటూ, గరభస్రావాం నివారిాంచడానికి, సుఖ ప్రసవానికి , జ్యేతిష్ ప్రమైన ఇబాాంద్గలను
నివారిాంచడానికి, పుత్రుల ప్రిరక్షణకు కూడా చద్గవుతారు.
అనువాకాం – 7:నటిలో, వానలో, మేఘాలలో, ఇల్ల అనిే రూపాలలో ఉనే రుద్రుని వరిణసుీాంది.
ఈ అనువాకానిే తెలివిత్యటలకు, ఆర్మగాేనికి, ఆస్త్రీని , వారసులను పొాందడానికి ప్శుసాంప్ద,
వస్విల్ల, భూముల్ల, ఆయుషుి, మోక్షాంక్టసాం కూడా చద్గవుతారు.
అనువాకాం – 8:ఇాంద్గలో శివుడు ఇతర దేవతల కారకుడుగాను, వారికి శకిీ ప్రద్వతగాను
వరిణాంప్బడాుడు. యతడు అనిే పుణే నద్గలలో ఉనేవాడు, అనిే పాపాలను పోగొటేోవాడు.
శత్రువులను నాశము చ్చస్త్ర, స్వమ్రాజాేనిే స్వధిాంచడానికి ఈ అనువాకానిే చద్గవుతారు.
అనువాకాం –9:ఈ అనువాకాంలో రుద్రుని శకిీ, ప్రకాశాం సకల దేవతలకు శకిీని ఇచ్చివిగా
ప్రసుీతిాంచబడాుయ. సృష్ఠోలో సరవ శకుీలను శస్త్రాంచ్చ శివ శకిీని మిాంచి ఇాంకకటి లేద్గ. ఈ
14

అనువాకానిే బాంగారముక్టసాం, మాంచి సహచరిక్టసాం, ఉదోేగాం, ఈశవర భకుీడైన పుత్రుని


క్టసాం చ్చస్వీరు.
అనువాకాం – 10:ఈ అనువాకాంలో మరల్ల రుద్రుడిని తన ఘోర రూపానిే ఉప్శమిాంచి,
పినాకధ్యరియైనా, అముమలను విడిచిప్టిో, వాేఘ్ర చరామాంబరధ్యరియై ప్రసనేవదనాంతో,
దరశనమివవవలస్త్రాందిగా ప్రారధన ఉాంటుాంది. ఈ అనువాకానిే ఐశవరేాం క్టసాం , వాేధినివృతిీకై,
శకిీమాంతులతో వైరాం పోగొటుోటకు, భైరవ దరశనారధమై, అనిేరకముల భయములను
పోగొటుోటకు, అనిే పాపాలను పోగొటుోటకు చద్గవుతారు.
అనువాకాం – 11:ఈ అనువాకాంలో రుద్రుని గొప్పతనానిే ప్రసుీతిాంచి, అతని కరుణ ప్రాపిీకై
నిరాాంధమైన నమసు్ల్ల అరిపాంచబడుతాయ. ఈ అనువాకానిే తమ సాంతాన సఖేాంక్టసాం,
ఆయురార్మగేవృదిధ క్టసాం, పుణే తీరా దరశన ఆకాాంక్షతో, పూరవ, వరీమాన, భవిష్ేకాలముల
యొకక జాానానికి చద్గవుతారు.
చమకాం విశిష్ోత:
నమకాం చదివిన తరావత, భకుీడు తన్న శివ రూప్ాంగా భావిాంచి దేవదేవుడిని తనకు సరవాం
ప్రస్వదిాంచమని ప్రారాన చ్చసేది చమకాం. ఇది ప్రతి ఒకకరికి ప్నికి వచ్చిది.
జాానాం నుాండి మోక్షాం కలిగే మారుములో ప్రతి ప్నిని మనిష్ఠ ఆస్వవదిాంచి, చివరకు అాంతులేని
ఆనాందాం కలగచ్చసే మాంత్రాం.
సృష్ఠో కరీకు ఒక ప్రాణి నుాండి ఇాంక్ట ప్రాణికి భేదాం లేద్గ. సమసీాం అతనినుాండి ఉదభవిాంచినది
కనుక, మోక్ష కాాంక్ష దైవతవమునకు సూచన్న. సవస్త్రీ!
సుభాష్ఠతమ్

శ్లాకాం: న తలోాకే ద్రవేమసీాం -యత్ లోభాం ప్రతిపూరయేత్|


సముద్ర కలపైః పురుషో - న కద్వచన పూరేత్య || (మహాభారతాం)
తాతపరేాం
మానవుడి ద్గరాశను పూరిీగా తృపిీ ప్రచ్చ ఏ వసుీవూ లోకాంలో లేద్గ. ఎాంత ఉనాే ఇాంకా
కావాలి. తృపిీ లేద్గ. ఎాంద్గకాంటే మనిష్ఠ సముద్రాం ల్లాంటివాడు. అద్దప్పటికీ పూరిీగా
నిాండిపోవడాం అన్నది జరగద్గ.
సేకరణ:న్నలబటా మణికాంఠ
15

దక్షిణమూరిీ ప్రదక్షిణము - 10
దక్షిణమూరిీ సోీత్రారా వివరణము
వాేఖ్యేత: బహుభాషా క్టవిద – స్వహితే తతీా విశరద
బ్రహమశ్రీ యలాాంరాజు శ్రీనివాసరావు

8) విశవాం ప్శేతి కారే కారణతయా సవ స్వవమి సాంబాంధతైః


శిషాేచారేత యా తదైవ పితృపుత్రా ద్వేతమనా భేదతైః
సవపేే జాగ్రతి వా య ఏష్ పురుషో మాయా ప్రిభ్రామితైః
తసెలమ శ్రీ గురుమూరీయే నమ ఇదాం శ్రీ దక్షిణమూరీయే.
స్వవనుభవానికి మన ఆతమ సవరూప్ాం మనకు వసుీాందనాేరు. బాగాన్న ఉాంది కాని అల్లటి
పూరాణనుభవాం కలగట మన్నది స్వమానేమైన విష్యాం కాద్గ. అాంత స్వమానేమైత్య ఇాంతగా
శ్రవణాం చ్చసుీనే మనకది ఎప్పుడో లభిాంచి
ఉాండేది. ఎాంత విాంటునాే ద్గరాభాంగా
తోసుీనేదాంటే ఏమిటి కారణాం. ఒకకటే కారణాం
అదే మాయ. మాయ మాయ అన్న మాట మాటి
మాటికి గురుీ చ్చసుీనాేరు మనకు జగద్గురువుల్ల.
ఈ మాయ శకిీకి ర్ాండు ముఖ్యల్లనాేయ. ఒకటి
ఆవరణాం Contraction మర్చకటి విశేాష్ాం
Distraction ఇాంద్గలో ఆచరణమన్న ముఖాంతో
చైతనాేనిే కపిప ద్వనిే సాంకుచితాం చ్చసుీాంది.
మాయ విక్షేప్ ముఖాంతో అచ్చతనమైన
ప్రప్ాంచాన్నేకటి ర్చిగొటిో ద్వనికి భినేాంగా చూపుతుాంది. దీని మూలాంగా ర్ాండనరాాల్ల వచిి
ప్డాుయ మనకు. ఒకటి సతేమైన మన అసల్ల రూప్ాం మనకు మరుగుప్డటాం. ర్ాండు
అసద్రూప్మైన ఈ అనాతమ ప్రప్ాంచమెకకడబడిత్య అకకడ తాాండవిాంచటాం. ఊరక
16

తాాండవిాంచటమే గాద్గ. ఆధ్యేతిమకాది తాప్త్రయానిే మన కాపాదిాంచి మన ప్రాణాం నిల్లవునా


తీసుీనేది.
ఇాంతకూ ఆవరణ విక్షేప్ రూప్మైన ఈ మాయ వలాన్న జీవుడికి ఈ సాంస్వర బాంధాం. న్ననన్న
సుూరణ ఉనేప్పటికీ అది ప్రిపూరణమైన సుూరణ కాద్గ. శర్తర మనైః ప్రాణది అనాతమతో కలిస్త్ర
సాంకుచితమూ కల్లష్ఠతమూ అయనది. అాంద్గకే దీనిని నకిలీ ఆతమ అని పేర్చకనటాం.
జీవితాాంతమూ మనాం చూసుీనేది ఈ నకిలీ ఆతమన్న. అవస్వాత్రయ మయమే గద్వ జీవితమాంటే
జాగ్రత్ాప్ే సుషుపుీలన్న మూడు దశలే ఒకటి మారిి ఒకటి మన అనుభవానికి వసుీాంటాయ.
ఇాంద్గలో జాగ్రతుీలో న్ననన్న భావాం సుూటాంగా ఉాంటే సవప్ేాంలో ఆ సుూటాంగా తోసుీాంది. మరి
సుషుపిీలో అయత్య ఆసుూటాం కూడా కాద్గ. అసలే గోచరిాంచటాం లేద్గ. ఇాంతకూ అది ఉనాే ఒకటే
ఆ సుూరణ లేకునాే ఒకటే. లేనప్పుడు లేన్న లేద్గ. ఉనేప్పుడసలైనది కాద్గ. ఏమిసుఖాం అసలైన
ఆతమ మూడు దశలలోనూ మన కిాంతవరకూ అనుభవానికి రాన్నలేదనే మాట.
ఈ రాక పోవటమే సమసే. రానాంద్గ వలాన్న అనాతమ రూప్మైన సాంస్వర బాంధాం మనకు
తొలగటాం లేద్గ. ఇాంద్గలో ఆవరణతమక రూప్మైన మాయ సుషుపిీలోనూ విక్షేపాతమకమైనది
జాగ్రత్ాపాేలలోనూ రాజేాం చ్చసుీనాేయని గద్వ చెపాపము. ఈ ఆవరణ విక్షేపాలన్న మర్చక
భాష్లో పేర్చకనాేరు భగవతాపద్గల్ల. ఆరవ శ్లాకాంలో సుషుపిీని వరిణసూీ మాయా
సమాచాాదనాతీన్న మాటలో ఆవరణనిే సూచిాంచారు. పోత్య ప్రసుీత మీ ఎనిమిదవ శ్లాకాంలో
జాగ్రత్ాపాేలను వరిణసూీ మాయా ప్రిభ్రామితైః అని ర్ాండవదైన విక్షేపానిే నిరేెశిసుీనాేరు.
ఆచాాదన మనాే ఆవరణమనాే ఒకటే. అల్లగే విక్షేప్మూ ప్రిభ్రమణమూ ఒకటే. ప్రిభ్రామితైః
అాంటే ప్రిభ్రమిాంప్ జేయబడువాడు ఎవడు వాడు ఈ జీవుడే.
ఆవరణ మెప్పుడాచాాదనాం చ్చస్త్రాందో అప్పుడనాంతమైన చైతనేమకకడికి అాంతమై జీవ
భావమేరపడిాంది. జీవుడేరపడే సరికి జీవుడి దృష్ఠోని విక్షేప్ మన్న ముఖాంతో ప్రిభ్రమిాంప్ జేస్త్రాంద్వ
శకిీ. ద్వనితో ర్ాండు చ్చతుల్ల ప్టుోకని చుటూో గిరగిరా త్రిపిప ప్డవైచిన కుర్ర వాడిక్ల్ల కళ్ళళ తిరిగి
ఒకద్వనికకటి తలాక్రాంద్గల్లగా కనిపిసుీాందో – అల్లగే ఏదేదో విప్ర్తతాంగా కనిపిసుీనేదీ
జీవుడికి. జాగ్రత్ాపాేల్ల ర్ాండు దశలోా మన బహిరాంత రిాంద్రియాలకు గోచరిాంచ్చ దాంతా ఇల్లటి
ప్రప్ాంచమే. ఒక ఇాంద్రజాల మహాంద్రజాలాం ల్లగా కనిపిసుీనేదీ ప్రప్ాంచాం మనకు. కనిపిసుీాంటే
చూసుీనాేమా! చూసుీాంటే అల్ల కనిపిసుీనేద్వ ఏదైనదీ అరాాం కాని అయోమయస్త్రాతి.
17

“విశవాం ప్శేతి” మొతాీనికి విశవమాంటూ ఒకటేదో చూసుీనాేడీ మానవుడు ఏమి చూసుీనాేడు.


ఎల్ల చూసుీనాేడు కారేకారణతయా. కారేకారణ రూప్ాంగా Cause and Effect
చూసుీనాేడు. దేని నుాంచి వసుీాందో అది కారణాం ఏది వసుీాందో అది కారేాం. వితీనాం
కారణమైత్య వృక్షాం ద్వనికి కారేాం. కారణాం లేని కారేాం గాని కారేాం లేని కారణాం గాని కానరాదీ
సృష్ఠోలో. సృష్ఠో అాంతా కారేకారణ సాంబాంధాంతో ప్నవేసుకని ఉాంది. అసల్ల సృష్ఠో అాంటేన్న అవి
ర్ాండూ ఉాండి తీరాలి. లేకుాంటే ఏది సృష్ఠో అయాందని ఎల్ల సృష్ఠో అయాందని. ఎదో ఒకటుాండాలి
గద్వ సృష్ఠో చ్చయడానికి అదే కారణాం అల్లగే ఏదో ఒకటుాండాలి గద్వ సృష్ఠోకావడానికి అదే
కారేాం. ఇక కారేకారణ వలయానిే తపిపాంచుకని బయట ప్డుదేముాంది ప్రతి ఒకకటీ ద్వని
కధీనమే.
అల్లగే “సవస్వవమి సాంబాంధతైః” – సవస్వవమి సాంబాంధమని ఇాంకకటునేది సాంబాంధాం
సవమమాంటే హకుక. స్వవమి అాంటే హకుకద్వరు మన ఇాండూా వాకిాండూా వసుీవులూ వాహనాల్ల
– ధన ధ్యనాేలూ అాంత్య కాద్గ. భారాే పుత్రులూ-నౌకరూా చాకరూా. ఇదాంతా మన ఆసేీ మన
హకుక భుకీమే కాగా మనాం వీటి కాంతా హకుకద్వరాాం. అది భోగేమైత్య మనాం భోకీల
మనుక్టవచుి. ఇల్లాంటి సాంబాంధమూ ఉాంది లోకాంలో చూసూీన్న ఉనాేము. ప్రతి ఒకకటీ
మర్చకద్వనికి భోగేమైనా కావాలి. లేద్గ భోక్లీనా కావాలి తప్పద్గ.
అల్లగే “శిషాేచారేతయా” ఊరక మనకు దకికాంది. అనుభవిసూీ కాలక్షేప్ాం చ్చయటమే కాద్గ.
మనసు్కు ర్ాండు గుణల్లనాేయ. ఒకటి తనకు ప్రాప్ీమైాంది మాంచో చెడో అనుభవిాంచటమూ
మర్చకటి అాంతకు ముాంద్గ తనకు తెలియని విష్యాల నాంత కాంతకు తెల్లసుకాంటూ
పోవటమూ. అయత్య అల్ల తెల్లసుక్టవాలాంటే అది ముాందే తెలిస్త్రన అనుభవజుాడొకడు
చ్చయూతనివావలి. అతడే ఆచారుేడు “ఆచరతి ఆచారయతీ తాేచారే!” ఒకటి తాను గ్రహిాంచి
అది మర్చకరి కాందజేయగలవాడే ఆచారుేడు అతడాందిసేీ అాంద్గక్ట గలవాడే శిషుేడు ఈ
శైషోేపాధ్యేయక వలాన్న లోకాంలో విజాాన జ్యేతి ఆరకుాండా కలకాల మపారమైన వల్లగు
నిసూీ పోతుాంది మానవజాతికి కాబటిో ఈ సాంబాంధమూ అనివారేమే.
పోత్య “పితృ పుతాిద్వేతమనా” పితృ పుతాిదికమైన సాంబాంధ్యలిాంకా ఎనోే ఉనాేయ.
శిషాేచారుేలెల్ల వచాిరసల్ల పితాపుతి సాంబాంధమన్నది ఒకటి ఉాంటేన్న గద్వ. శిషుేడైనా
మొదట ఒక తాండ్రికి జనిమాంచ వలస్త్రాందే. ఆచారుేడైనా జనిమాంచవలస్త్రాందే. అల్ల జనిమాంచి వారు
18

మరల్ల ఇాంకక శిషాేచారుేలకు తాండ్రులవుతునాేరు. ఒకరికి తనయుల్ల, మర్చకరికి


తాండ్రుల్ల. మానవులాంతా అసలీ లోకాంలో జనిమాంచారాంటే ఈ జనమ జనక సాంబాంధాం వలాన్న కద్వ
జనిమసుీనాేరు. ఆ తరువాతన్న మిగతా సాంబాంధ్యలనే ఏరపడుతునాేయ వారికి. ఇది కూడా ఆ
మాటకు వసేీ మొదల్ల చెపిపన కారే కారణ సాంబాంధాం కనాే వేరు గాద్గ. తాండ్రి కారణమైత్య
కడుకు కారేాం. కాబటిో కడుప్టి కనిే సాంబాంధ్యలూ కలిస్త్ర కారే కారణ సాంబాంధ మొకక
ద్వనిలోన్న సమస్త్రపోతాయ.
అసలీ జగత్ృష్ఠో అాంతా ఎల్ల జరిగిాంది. మాయా మయాంగానైనా జరగన్నమో జరిగిాంది.
“మాయా వీవ విజృాంభయతేపి” అనేప్పుడు కారణమెవర్త సృష్ఠో కారాేనికి. ఆ మాయావి అయన
ప్రమాత్యమ. ఆయన శకేీ మాయ. ద్వని ద్వవరా జరుపుతునాేడీ సృష్ఠో. కనుక ఆయన గారే దీనికి
మూల కారణాం. కాగా సృజేమానమైన చరాచర విశవమాంతా ఇక కారేాం. “సవపేే జాగ్రతివా”
సవప్ే జాగ్రదెశలలో ప్రతి క్షణమూ ప్శేతి చూసూీన్న ఉనాే మీ కారే ప్రప్ాంచానిే ఎల్ల
చూసుీనాేము. భేదతైః ప్రసపర భినేాంగా ఏమిటా భినేమాంటే కారేమన కారణమన
దవాందవాంగా చూసుీనాేమే ఇదే భేద దృష్ఠో. ఎల్ల ఏరపడిాంది ఈ దృష్ఠో. కారే జగతుీను మాత్రమే
చూసూీ తతాకరణ మేదో ద్వనిే విసమరిాంచటాం వలా కారణమికకడ ఆతమచైతనేమే. ద్వనినెప్పుడు
మరచామో ఏక రూప్మైత్య అదే మనకిల్ల అన్నక రూపాల్లగా భాస్త్రసుీనేది. భాస్త్రాంచ్చసరికి ఈ
భాస్త్రాంచ్చ ప్రప్ాంచాం మనకు సవమమని – దీనికి న్నను స్వవమినని – సవస్వవమి సాంబాంధ మొకటి
కలిపాంచుకని ఇాంకా ఇాంద్గలో కూరుకుపోయాము. ఈశవరుడు కలిపాంచిాంది కారేకారణ
సాంబాంధమైత్య – జీవుల్ల కలిపాంచుకనేది ఈ సవస్వవమి సాంబాంధాం అది ఈశవర సృష్ఠో. ఇది జీవ
సృష్ఠో.
దీనితో దివగుణీకృత మయాంది మనకీ సాంస్వర బాంధాం ఇదాంతా భేద మూలకమే. అభేద భావన
లేకపోవటాం వలాన్న. అది కారాేనికి విలక్షణాంగా కారణ చైతనే మొకటుాందని – ద్వనికి ఈ
కారే ప్రప్ాంచాం వేతిరికీాం కాదన్న అద్దలవత జాాన మలవడక పోవటమే. అది మాయా ప్రిభ్రామణాం
వలాన్న మొతాీనికి ఈ అనరా ప్రాంప్ర కాంతటికీ మూలమనాది కాల ప్రవృతీమైన మాయా శకిీ
విజృాంభణమే నని త్యలిపోయాంది.
అనాయాసేన మరణాం వినా దైన్నేన జీవనాం
దేహాాంత్య తవ స్వయుజేాం దేహిమే ప్రమేశవరా.
19

108 దివేక్షేత్రాల సమాచారాం – 28


కిడాాంబి సుదరశన వేణుగోపాలన్: 90005 88513
89. తిరుకూకడలూర్: వాడుకలో ఉనే పేరు ఆడుద్గరై ప్రుమాళ్ క్టయల్. ఈ క్షేత్రాం
తాంజావూరుకు కుాంభక్టణమునకు మధేలో ఉనేది. ఎటు వైపు నుాంచి అయనా 20 కి.మీ.
ప్రస్త్రదధ స్వవమిమలై క్షేత్రాం ఇచిటినుాంచి 15 కి.మీ.ల దూరములో ఉనేది. ఈ క్షేత్రాం
బ్రహామాండపురాణాంలో, ప్దమపురాణాంలో ప్రస్వీవిాంచబడినది. ప్రుమాళ్ తిరునామాం
వైయాంకాతాీ ప్రుమాళ్. ప్రుమాళ్ ను జగద్రక్షక ప్రుమాళ్ అని కూడా పిల్లస్వీరు.
వైయాంకాతాీ ప్రుమాళ్ అాంటే జగద్రక్షక ప్రుమాళ్ అని అరాాం. శ్రీహరి హిరణేక్షుడినుాంచి
భూదేవిని రక్షిాంచినాడు కావున ఆయనకు జగద్రక్షక
ప్రుమాళ్ అని పేరు వచిినది. దీనిని బటిో చూసేీ ఈ
క్షేత్రాం వరాహావతారానికి ముాందే ఉనేటుా తెల్లసుీనేది.
తాయార్ ప్ద్వమసనవలిా. తాయార్ కు పుష్పవలిా అని మరి
యొక తిరునామాం కలద్గ. నాందక మహరిి దేవతలతో
కూడి విషుణవును ఆరాధిాంచినాడు కావున ఈ క్షేత్రానికి
తిరుకూకడలూర్ అని పేరు వచిినది. కేతు గ్రహ దోష్
నివారణరాాం ఈ స్వవమిని పూజిస్వీరు. తిరుమాంగై
ఆళావర్ ప్రుమాళ్ పై 10 పాశురముల్ల సేవిాంచారు (చెపాపరు).
స్వవమి నాందక మహరిికి, అాంబర్తషుడికి ప్రతేక్షమైనాడు. అాంబర్తషుడు గొప్ప విషుణ భకుీడు.
ఆయన శ్రీహరి భకిీలో ప్డిపోయ తన సైనేమును ప్ాంచుక్టవడాం మరచిపోతాడు. అయన
రాజేాం కూడా పోతుoది. కాని ఆయన దేనికి జాంకక శ్రీహరిన్న నముమకుని శ్రీహరి సేవకే
అాంకితమై పోతాడు. శ్రీహరి కృప్వలా ఆయనకు తన రాజేాం తిరిగి దకుకతుాంది. అాంబర్తషుడు ఈ
సనిేధిని నిరిమస్వీడు. ఈ సనిేధిలో ప్రుమాళ్ ను అాంబర్తష్ వరదర్ అని కూడా పిల్లస్వీరు.
తాము భగవాంతుని పాదప్దమములను ఆశ్రయసేీ ఆయన సుదరశన చక్రాం తమను
కాపాడుతుాందని, తనను నముమకునేవారిని స్వవమి రక్షిస్వీడు అని భకుీల విశవసాం.
ప్రుమాళ్ కూడా తన సుదరశన చక్రముతో భకుీలను రక్షిాంచడానికి స్త్రదధాంగా ఉనేటుా
20

కనిపిస్వీడు. ద్గరావసుడు సుదరశన చక్రాం బారినుాంచి రక్షిాంప్బడినది ఈ క్షేత్రాంలోన్న.స్వవమికి


108 తామర పుష్పములతో పౌరణమి ర్మజున శ్రీసూకీ హోమాం జరుపుతారు. వైయాేస్త్ర (మే-
జూన్) మాసములో బ్రహోమత్వాం జరుగుతుాంది. భకుీల్ల తమ వైవాహిక జీవితాం బాగుాండాలని
ప్రుమాళ్ కు కలకాండ, వనే నైవేదేముగా సమరిపస్వీరు.
కలిాడాం నదికి వచిిన వరదలలో ఈ సనిేధి కటుోకు పోయనది. శ్రీమహా విషుణవు మాంగమామళ్
అన్న రాణి (మధురై రాణి) కలలో కనిపిాంచి ఆమెను ఈ సనిేధిని పునరిేరిమాంచమని చెపాపడట.
రాణి కటుోకుపోయన విగ్రహములను వతికిాంచి తెపిపాంచి, సనిేధిని మళ్ళళ నిరిమాంచి,
విగ్రహములను ప్రతిష్ఠిాంచినది. ఇప్పటికి మనాం రాణి, ఆమె మాంత్రుల విగ్రహములను
సనిేధిలోని సీాంభాలపై చూడవచుి.
ప్రజల్ల తమలో విడిచిన పాప్ములను
వదిలిాంచుక్టవడానికి నద్గలనే వచిి కావేరి నదిలో
కల్లస్వీయ. ఆ కారణముగా కావేరి అనిే నద్గల పాప్ాం
తాన్న మోయాలి్ వసుీాంది. ఆమె ఈ పాప్పు భారాం
నుాండి బయట ప్డే మారుాం చెప్పమని బ్రహమ దేవుడిని
వేడుక్టగా, ఆయన జగద్రక్షక ప్రుమాళ్ ను
ప్రారిాాంచమని చెపుతాడు. ఆమె ఆల్లగునన్న స్వవమిని
ప్రారిాాంచి తన పాప్ములనుాండి విముకుీరాలౌతుాంది.
ఈ సనిేధి ప్రాకారాంలో ఉాండే ఒక చిల్లక ప్రతి ర్మజు చినే చినే ప్ళ్ళను తీస్త్రకనివచిి హరి హరి
అాంటూ స్వవమి పాద్వల వదె వుాంచ్చది. ఒక ర్మజు అది ప్ళ్ళను తీసుకుని వసూీవుాండగా ఒక
వేటగాడు తన బాణాంతో ద్వనిని కడతాడు. అది ఆ బాణాం తగిలి హరి హరి అాంటూ ప్రాణాం
విడుసుీాంది. చిల్లక హరి నామ సమరణాం చ్చయడాం వినే వేటగాడు భయప్డి ఆ ప్రాాంతాం విడిచి
పారిపోతాడు. విషుణవు చిల్లక ముాంద్గ ప్రతేక్షమై ద్వనికి పూరవ జనమలో ఇవవబడిన శప్ాం
గురుీ చ్చస్త్ర, ద్వనికి ఆ శప్ాం నుాండి విముకిీ ప్రస్వదిాంచి మోక్షాం ప్రస్వదిస్వీడు.
ఈ సనిేధి వనుక భాగములో ఉనే ప్నస చెట్లా ప్రకృతి స్త్రదధముగా ఏరపడిన శాంఖు గురుీ
కనప్డుతుాంది. శ్రీహరి ద్గరావసుడి మీదకు సుదరశన చక్రమును ప్రయోగిాంచినప్పుడు ఇకకడ
శాంఖాం మాత్రమే ఉనేాంద్గవలన ద్వనికి ప్రాముఖేత ప్రిగి ఇల్ల ఏరపడినది
21

సాందరే లహరి – 10
ప్రథమ భాగము
ఆనంద లహరి
గరిమెళ్ళ సతేనారాయణ మూరిీ: 93463 34136
శ్లా : మహీాం మూల్లధ్యరే - కమపి మణిపూరే హుతవహాం
స్త్రాతాం స్వవధిషాిన్న హృది మరుత-మాకాశ-ముప్రి |
మనోஉపి భ్రూమధ్యే సకలమపి భితావ కులప్థాం
సహస్రారే ప్దేమ స హరహస్త్ర ప్తాే విహరసే || 9 ||
అ : అమామ ! మూల్లధ్యర చక్రమాంద్గ భూమి యొకక తతీాము, మణిపూరము నాంద్గ
జలతతీాము, స్వవధిషాినము నాంద్గ అగిే తతీాము, అనాహతము నాంద్గ వాయు తతీాము,
విశుదిధ యాంద్గ ఆకాశ తతీాము, ఆజాా
చక్రమునాంద్గ మనసీతీామును, కులమారుము
లో ఉనే సుషుమే ద్వవరా ఛేదిాంచుకనివళిళ
సహస్రారమన్న కమలాంలో న భరీ యైన
సద్వశివునితో కలస్త్ర ఏకాాంతాంగా
విహరిసుీనాేవు.
వి : సాందరే లహరి యాందలి ప్రసుీత
శ్లాకమునాంద్గ, తరువాతి శ్లాకములో,
శాంకరుల్ల అమమవారిని ధ్యేనిాంచ్చ విధమును,
ద్వనికి సాంబాంధిాంచిన సూక్ష్మ ధ్యేనానిే గురిాంచి
వివరిాంచారు. స్వధకునిలో కుాండలిని రూప్ాంలో ఉనే అమమ జాగృతి చెాంది సహస్రార స్వానాం లో
ఉనే శివతతీాాం తో ఏకతవమును పొాందే స్త్రాతి అది.
కుాండలిని విదే గురువు వదె నుాండి అభేస్త్రాంచవలస్త్రనది. గురుప్రేవేక్షణలో భావనతో
చ్చయవలస్త్రనది. ఆ శిక్షణలో సరియైన విధాంలో కుాండలిని ధ్యేనాం జరగాలి.
మూల్లధ్యరమునాంద్గనే ఆ కుాండలినిని లేపాలి. ప్రతి మనిష్ఠలోనూ కుాండలిని ఉాంటుాంది.
22

అమమవారు మనలోప్ల కుాండలిని గా ఉనేది. అమమవారి రూపాల్ల నాల్లగు, అవి సూాల


రూప్ాం, మాంత్ర రూప్ాం, కుాండలిని రూప్ాం, నాల్లగవది ప్రతతీా రూప్ాం. ఎవరికైత్య కుాండలిని
అథోముఖాంలో ఉాంటుాందో, వారికి ఈ దేహము న్నను, నాది, అన్న భ్రాాంతి ఉాంటుాంది.
మన లోప్లే ఉనే కుాండలిని భావనతో జాగృతాం చెాంద్గతుాంది. స్వధ్యరణాంగా జీవుడు గరభాంలో
ప్రవేశిాంచినప్పుడు, మెదడు నిరామణాం జరుగుతునే దశలో బ్రహమ రాంధ్ర స్వానాం నుాండి ఈశవర
శకిీ ప్రవేశిసుీాంది. అల్ల ప్రవేశిాంచిన శకిీ, సనేని సుషుమే అన్న నాడి ద్వవరా నిరాంతరాం
ప్రవహిసూీాంటుాంది. ప్రసరిసుీనే ఆశకిీ క్రమాంగా హృదయ మాండలాం లో ప్రవేశిాంచి, డెబెలా
ర్ాండువేల నాడుల గుాండా ప్రవహిసూీ జీవుడు గరభమునుాండి బయటకు వచిిన తరువాత కూడా
ఆ ప్రవాహము స్వగుత్త ఉాంటుాంది. ఈ కుాండలిని అాందరిలోనూ ఉాంటుాంది, మూల్లధ్యరాం వదె
మూడు చుటుా చుటుోకని ఉాంటుాంది.
కుాండలిని ప్రతివారిలో ఉాంటుాంది ప్శువులలో కూడా, కాన కుాండలినిని పైకి లేప్గలిగే శకిీ
మాత్రము మానవులకే ఉాంది. అాంద్గకే ‘జాంత్తనాాం నరజనమ ద్గరాభాం’ అాంటారు. ఈ
ఉపాధిలోన్న మానవులకు మోక్షాం పొాందే అవకాశాం ఉాంది, మరి ఏ ఇతరప్రాణికి లేద్గ.
యోగానికి కాన, మోక్షానికి కాన ఉప్యోగప్డేది ఈ శర్తరమే. ఈ శర్తరానిే యోగానికి
కాకుాండా భోగానికి వాడుకున్న వాళ్ళళ కుాండలినిని అథోగతిలో ప్రసరిాంప్జేసేవారే. ఇటువాంటి
వాళ్ళళ ఈ ప్రప్ాంచమే సతేమని, ఈ ప్రప్ాంచమే నితేమని దేహానిే సుఖ ప్టోటమే జీవితమని
అనుకుాంటారు. నిరాంతర ఆధ్యేతిమక స్వధన కుాండలినిని పైకి లేపి తద్వవరా , మనిష్ఠ చిాంతనలో
కూడా మారుప తీస్త్రకని వసుీాంది. చిాంతనన్న పైకి తీస్త్రకని వళ్ళతుాంది, అది భకిీతో కావచుిను,
యోగ మారుాంలో కావచుి, జాాన మారుాంలో కావచుి, ధ్యేన మారుాంలో కావచుి. నిరాంతర
భావనతో మనకు తెలియకుాండాన్న కుాండలిని జాగృతమౌతుాంది. అాంద్గకు కావలస్త్రనది,
చ్చయవలస్త్రనది, దృష్ఠోని భగవాంతుని వైపునకు త్రిపిప ఉాంచటమే. ఇది యోగ మారుాం. ఇక జాాన
మారుాంలో ప్రతతీామే ‘న్నను’ అనే భావన జరిగిత్య ఆ ప్రతతీాము వైపునకు తీస్త్రకని
వళ్ళతుాంది.
కుాండలిన యోగాం తెలియనివారు భకిీ మారుాంలో వళిానా కుాండలిని జాగృతాం జరుగుతుాంది.
కుాండలిని జాగృతి చెాంది సహస్రారానిే చ్చరిత్యన్న మోక్షాం. అటువాంటి మోక్షాం చితీము ప్రతతీాాం
23

పై ఉనేప్పుడు మాత్రమే స్వధేప్డుతుాంది. కుాండలిని ఆ ద్వరిలో ప్యనిాంచి వళ్ళతుాంది. అాంద్గకు


స్వధకునిలో క్రాంద మూల్లధ్యరాం వదె ఉనే కుాండలినిని పైకి లేప్డాం జరగాలి.
శర్తరాంలో ప్ాంచ భూత తతీాముల్ల ఉనాేయ. మనసు్ స్వానాం ఆరవది. అవి నిరాంతరాం
చైతనేాం కలిగి ఉాంటాయ. ఈ ప్ాంచ భూతాలను, మనసు్ను నియాంత్రిాంచ్చ ఆరు చక్రాల్ల
ఉనాేయ. అవి శకిీ కేాంద్రాల్ల (నాడీ కేాంద్రాల్ల) అవే ష్టిక్రాల్ల. ష్టిక్రాల్ల అన్నవి వరుసగా
మూల్లధ్యరాం, మణిపూరాం, స్వవధిషాినాం, అనాహతాం, విశుదిధ చక్రాల్ల వీటిపైన ఆజాాచక్రాం.
ప్ాంచ భూతాల్ల భూమి, నరు, అగిే, వాయువు, ఆకాశాం, ఆ పైన మనసు్. యోగి అయనవాడు
కుాండలిని జాగృతాం చ్చస్వీడు.
అల్ల పైకి లేచిన కుాండలిని ష్టిక్రాలను ద్వటుత్త వళిళనపుడు ప్రతి ర్ాండు చక్రాలకు ఒక ముడి
ఉాంటుాంది. ఆముడి చ్చధిాంప్బడుత్త వళాళలి. వాటిలో బ్రహమ గ్రాంథి మొదటి ముడి. మొదటి
ముడి ద్వటగాన్న సూాల శర్తరము నాది కాద్గ అనే భావన కల్లగుతుాంది. ర్ాండు చక్రాల
తరువాత విషుణగ్రాంథి ఉాంటుాంది. అది భేదిాంప్బడిత్య సూక్ష్మ శర్తరము న్నను కాద్గ అనే గ్రహిాంపు
వసుీాంది. ద్వనికి ర్ాండు చక్రాల తరువాత ఆజాా చక్ర స్వానములో ఉనే రుద్ర గ్రాంథి భేదిాంప్బడాలి.
శివధనసు్ విరవటమాంటే ఇదే అని చెపాీరు. రుద్రగ్రాంథి భేదన జరిగిన తరువాత కారణ శర్తరాం
కూడా న్నను కాను అనుకుాంటుాంది జీవుడు. మూడు శర్తరాల్ల న్నను అనుక్టవటమే అజాానము,
అదే త్రిపురాసురుడు. చ్చధిాంప్బడటమే త్రిపురాసుర సాంహారము. అప్పుడు కుాండలిని సహస్రార
స్వానాంలో ఉాండే ప్రతతీాాం లో లీనమైపోతుాంది.
అది జరిగిత్య మోక్షమే. అప్పుడు సహస్రార కమలాంలో భాస్త్రాంచ్చ చైతనేాం లో లీనమైపోతుాంది.
ఇదీ కుాండలిని ఉద్వధరణ. దీనిన్న 'మూల్లధ్యరైక నిలయా బ్రహమగ్రాంథి విభేదిన,
మణిపూరాాంతరుదితా విషుణగ్రాంథి విభేదిన, ఆజాాచక్రానీరాళ్స్వా రుద్రగ్రాంథి విభేదిన
సహస్రారాాంబుజారూఢా సుధ్యస్వరాభి వరిిణి’ అాంట్లాంది లలితా సహస్రాం'.
'మహీాం మూల్లధ్యరే':భూమికి సాంబాంధిాంచిన స్వానాం మూల్లధ్యరాం, అది ప్ృథివీ తతీాాం,
కూర్చిని ఉనేప్పుడు ఆధ్యర స్వానాం, ప్రారాంభ స్వానాం, మూల్లధ్యర ప్దమము నాల్లగు దళ్ముల్ల
కలిగి ఉాంది.'కమపి మణిపూరే': జలమునకు సాంబాంధిాంచిన చక్రాం మణిపూరాం జలతతీాాం,
ప్రదేశాం నాభిస్వానాం వనుక, మణిపూర ప్దమము ప్ది దళ్ముల్ల కలిగి ఉాంది. మనసులో
24

మణులతో పూజిాంచ్చ ప్రదేశాం కనుక మణిపూరాం. దీనిని జయాంచినవారు నటిపై నడవగలరు


అాంటారు.
'హుతవహాం స్త్రాతావ స్వవధిషాిన్న' : అగిే స్వానాం స్వవధిషాినాం, ఉప్సాము వనుక ప్రదేశము,
స్వవధిషాిన ప్దమము ఆరు దళ్ములతో ఉనేది. దీనిని స్వధిాంచిన యోగికి అగిేపై నడిచ్చ శకిీ
లభిసుీాంది అని అాంటారు.
'హృది మరుతాం' : వాయుతతీాాం, అనాహత చక్రాం, హృదయ స్వానాం. అనాహత ప్దమాం
ప్నెేాండు దళాలను కలిగి ఉాంది. దీనిని స్వధిాంచిన యోగికి వాయువునాంద్గ త్యలే శకిీ లభిసుీాంది.
'ఆకాశ ముప్రి' : అనాహతానికి పైనునేది విశుదిధ చక్రాం, ఆకాశతతీాాం, కాంఠస్వానాం. విశుదిధ
ప్దమాం ప్దహారు దళ్ముల తో ఒప్పుతోాంది. దీనిని స్వధిాంచిన వాడు ఆకాశ గమనము
చ్చయగలడు.
'మనోపి భ్రూమధ్యే' : మనస్వధనాం, ఆజాాచక్రాం, భ్రూమధేాం, కనుబమల మధేస్వానాం,
మనోతతీాాం. ఆజాా ప్ద్వమనికి ర్ాండు దళ్ముల్ల. జాాన ప్రదేశాం. ఇకకడే జాాన కిరణాం
మెరుపుతీగవలె మూడు లిప్ీల కాలము నిలిచి రుద్రగ్రాంథిని భేదిాంచి సహస్రారానికి చ్చరుతుాంది.
‘సకలమపి భితావ కులప్థాం’ : ప్ాంచభూతములలో ఒకకకక తతాీానిే నియాంత్రిాంచ్చాంద్గకు
అమమవారిని ఆరాధన చ్చస్వీము. ఈ ష్టిక్రాలను ద్వటి వాటి అాంతరాంలో ఉనే గ్రాంథులను
ఛేదిసూీ సుషుమాే నాడియాంద్గ కుాండలిని సాంచరిాంచ్చ మారుాం కులాం.
‘సహస్రారే ప్దేమ సహ రహస్త్ర ప్తాే విహారసే’: కుల్లనిే ఛేదిాంచిన తరువాత ప్రదేశాం అకుల.
సహస్రదళ్ ప్దమ స్వానాం. అకకడ అమమవారు ‘సమయాాంతస్వా’ అది మహా కైల్లస స్వానాం.
అకకడకు వళ్ళగాన్న కుాండలిని, అమమవారు అయేవారితో కలిస్త్రపోయనటుా ఈశవరునిలో
లీనమైపోతుాంది. ఇదే శివ పారవతుల కళాేణాం, అకకడ సూాల న్నత్రానికి కనిపిాంచకుాండా ప్తితో
కలస్త్ర విహరిసోీాంది అమమవారు. అది చూడగలిగిత్య అదే మోక్షాం. 'శివేన సహమోదత్య' అాంటే
ఇదే. అకకడకు చ్చరుకునే యోగి అనుభవిాంచ్చదే బ్రహామనాందాం. ఆ స్త్రాతికి చ్చరినవారు జీవనుమకుీలే.
కుాండలిని, సహస్రార కమలాం వదె చాంద్ర మాండల స్వానాంలో ఆ సుధ్య సముద్రాంలో తడిస్త్ర,
శర్తరాంలోఉనే డెబెలా ర్ాండు వేల నాడులలో ఆ సుధను ప్రవహిాంప్జేసుీాంది. అదే లలితలో
'సహస్రారాాంబుజా రూఢా సుధ్యస్వరా అభివరిిణి.’
25

అమమ బ్రహామాండాంలో త్రిపురసుాందరి. ఆవిడే శర్తరాంలోని కుాండలిని. బ్రహామాండాంలో శివుడు


శర్తరాంలో అవిదేలేని జీవుడు. కుాండలిని శర్తరాంలోని జీవుణిణ తటిో లేపుతుాంది. జీవనుమకుీడైన
స్వధకుడు పొాందే నిరావణాం, అమమ తన భరీ యైన ప్రమ శివునితో సహస్రారాంలో ఏకాాంతాంగా
విహరిాంచటాం. అని శ్రీ ఈశవర సతేనారాయణగారు వాేఖ్యేనిాంచినటుా తెల్లసోీాంది.
ఈ శ్లాకాంలో యాంత్రాం వలయాకారాం లో ర్ాండు త్రిశూలముల్ల, ముఖే బీజాక్షరాం 'యాం'
యాంత్రానిే ఉపాస్త్రాంచిన వారు ప్ాంచ భూతములను జయాంచగలరని చెప్పబడిాంది.
హరిశిాంద్ర నాటిక: ప్దేాం:
వచనాం:ఏది నా భారే – ఎకకడ నా కుమారుడు – ఏది నా రాజేశ్రీ
న్నను ఏకాకినా – హ హ – కాద్గ – సరవ జనుల్లనూ ఏకాకులే
ప్దేాం: అనేదముమల్లను, ఆల్ల బిడుల్లనూ – కనే తలిాతాండ్రుల్లనూ
సేేహితుల్ – బాంధువుల్ – వాంటరారు తుదిన్
వాంట వచుినది – అదే సతేము – అదే నితేము
స్త్రారమై … స్త్రారమై సాంప్దలెలా వాంటన్నకర్తతిన్ స్వగిరావు
ఏరికిన్ – ఏ సరికిన్ ఏ పాటు విధిాంచినో విధి –
విధి అవశే ప్రాప్ేము అద్వెని నెవవరు తపిపాంచెదర్మ
ఉనేవాడనని .. ఏదో -గరవాంబేరికిన్ కాదో
కిాంకరుడే …. రాజగున్ ...రాజే కిాంకరుడగున్
అదే అది కాల్లనుకూలాంబుగా……

శ్లా. అస్వధే స్వధక స్వవమిన్ అస్వధేాం తవ కిాం వద! రామ దూత కృపా స్త్రాంధో
మతాకరేాం స్వధయ ప్రభో !!
అస్వధ్యేనిే స్వధేాం చ్చస్త్రనవాడు (సముద్రానిే ద్వటడాం) – అస్వధ్యేనిే ఇాంక్వరూ చ్చయలేని
వాడు – కృపా స్త్రాంధువైన స్వవమీ, – నా కారాేనిే స్వధేాం చ్చయ ప్రభో . ..

హనుమత్ స్వవమి మీద ఒక మాంత్రాం. అది ఎనిే స్వరుా చెప్పుక్టగలిగిత్య అాంత దైవబలాం మనకు
జాగృతాం అవుతుాంది. 41 ర్మజుల్ల ఈ మాంత్ర స్వధన చ్చసేీ అనిే ప్నులలో దిగివజయమే:

.. స్వవమి ప్రిపూరాణనాంద
26

గణప్తి, కుమారస్వవమి – ఎవరు ప్దె?


జయాం వాంకటాచలప్తి: 81068 33554

గణప్తి ప్దెవాడా? కుమారస్వవమి ప్దెవాడా? శసిప్రమాణము ఏమి? ఇది ఒక మిత్రుని ప్రశే.


“ననెేచోడు” డన్న కవి “కుమారసాంభవ” కావేమును రచిాంచిన విష్యము జగదివదితము. ఈ
కావేముననుసరిాంచి దక్షప్రజాప్తి కూతురైన సతీదేవి ప్రమశివుడు హిమవతపరవత
ప్రాాంతమాందలి అరణేములాంద్గ సాంచరిాంచుచు గజరూప్ధ్యరులై క్రీడిాంచుట వలన
గజవదనముతో పురుష్రూప్మున, పొటిోవైన కాళ్ళళ చ్చతులతో ఇాంద్రనలమణి వరణముతో
విఘ్నేశవరుడు పుటిోనటుా వరిణాంచాడు.
పురుషాకారముుఁ బటుమద - కరివదనముుఁ గుబజ
పాద కరముల్ల
దరము, హరినల వరణముుఁ గర - మొప్పుఁగుఁ
ద్వలిి విఘేకరుుఁ డుదయాంచెన్. (ప్రథమాశవసాం)
ద్వక్షాయణి (సతీదేవి) కారణాంతరములతో
దేహతాేగముచ్చస్త్ర ప్రవతరాజు పుత్రికగా జనిమాంచి
ప్రమేశవరుని వివాహమాడి కుమారస్వవమికి
జనమమిచిిన విష్యము సరువలకూ విదితమే
గద్వ! సతీదేవి కుమారుడు గణప్తి. పారవతి
కుమారుడు కుమారస్వవమి. దీనిని బటిో
వినాయకుడు ప్దెవాడు అని తెలియుచునేది.
భవిషోేతీర పురాణోకీ శ్రీ గణేష్ అషోోతీరశతనామావళి “వినాయక్ట విఘేరాజ్య గౌర్తపుత్రో
గణేశవరైః, సకాంద్వగ్రజ్య2వేయైః పూతో దక్షో 2 ధేక్షో దివజప్రయైః (1)” అని సుీతిసుీాంది.
సకాంద్వగ్రజైః అనగా సుమారస్వవమికి అనే (సకాంద్గడనగా కుమారస్వవమి, అగ్రజుడనగా అనే).
సకాందపురాణనీరుత ఈశవరప్రోకీ బ్రహమనారద సాంవాద రూప్ శ్రీ సుబ్రహమణే
సహస్రనామసోీత్రాం:
27

“....ఆశిరే రూప్ ఆనాంద ఆప్నాేరిీ వినాశనైః, ఇభవకాినుజస్త్రీాష్ో ఇభాసురహరాతమజైః (8)”


(ఆశిరేరూపాయనమైః, ఆనాంద్వయనమైః, ఆప్నాేరిీవినాశనాయనమైః,
ఇభవకాినుజాయనమైః, ఇషాోయనమైః, ఇభాసురహరాతమజాయనమైః)
ఇభవకాినుజాయ అనగా గణప్తికి తముమడు. (ఇభవకుిడు అనగా విఘ్నేశవరుడు, అనుజు
డనగా తముమడు).
“ఆాంధ్రనామసాంగ్రహము” అను తెల్లగు ప్దముల నిఘాంటువు, దేవవరుు లో “ముకకాంటి
తొలిప్టిో మొటిోకాయల మెప్పు, గొప్ప బజజగల్లడు గుజుజవేల్లప....” అాంటూ గణప్తికి గల
ప్రాేయ ప్ద్వలలో ‘ముకకాంటి తొలిప్టిో’ అనగా త్రిన్నత్రుడగు శివుని మొదటి కుమారుడు
అాంటూ ప్దేము మొదలయేాంది.
“స్వాంబ నిఘాంటువు” అను మరియొక తెల్లగు ప్దముల నిఘాంటువు, దేవవరుు లో:
“వేల్లపులమూుఁక పేరిటి వలుఁదిమగుఁడు, వేల్లపగమికాుఁడు వనకయే వనుకవాుఁడు...”
అాంటూ కుమారస్వవమిపేరుా గల ప్దేముచూడాండి:
‘వేల్లపుల మూుఁక పేరిటి వలుఁది మగుఁడు=దేవసేన యను కాాంతకు భరీ. వేల్లపులమూుఁక
అనగా దేవసేన అని సాంసృతమున ప్రాేయప్దము. ఈ పేరా జాబితాలో ‘వనకయే
వనుకవాుఁడు’ అనగా వినాయకుని తముమడు అని అరాము. (‘వనకయే’ అనగా వినాయకుడని
తెల్లగులో ప్రాేయప్దము.)
పై విష్యములను బటిో గణప్తి ప్దెవాడు. సుబ్రహమణే స్వవమి చినేవాడు. అని
సపష్ోమగుచునేది.
మనకు ప్రచారములో నునే గణప్తి జనన విష్యము వేరుగానునేది. పారవతి
నల్లగుప్టుోకని ఆ నల్లగుపిాండితో ఒక శిశువురూప్ములో బమమను చ్చస్త్ర, ద్వనికి ప్రాణము
పోస్త్ర బాల్లని చ్చస్త్రనటుా, ఆ బాల్లని తనగృహద్వవరమువదె కాపుాంచి, తాను స్వేనమునకు వళిా
నటుా, ఇాంతలో శివుడు రాగా ఆ బాల్లడు అడుగిాంచి శివుని క్టప్మునకు గురియై, శిరసు్
ఖాండిాంప్ బడినటుా, తరువాత విష్యము నెరిగి గజము యొకక శిరసు్తో పునరుజీజవిాంప్
జేస్త్రనటుా జనస్వమానేములో బహుళ్ ప్రచారమాంద్గనేది. ననెేచోడ కృత కుమారసాంభవము
భినేమైన కథను మనకు తెలిపినది. పాఠకుల్ల గ్రహిాంచగలరు.
28

అమరుడు ఎవడు?
(ప్రశ్నోపనిషత్తు ఆధారంగా కథ)
పీసపాటి గిరిజామనోహర శాస్త్రి, రాజమహంద్రవరము
శాంతి పాఠం
ఓం భద్రః కర్ణేభః శ్రుణయామ దేవః భద్రం పశ్యేమాక్షమిరేజత్రః ।
స్త్రిరైరఞ్గైస్తుష్టవ
ు ంససున్ భర్యశ్యమ దేవహితం యదాయః ॥
స్స్త్రు న ఇనోరో వృదధశ్రవః స్స్త్రు నః పూషా విశ్్వేదాః ।
స్స్త్రు నస్తుర్ క్ష్యే అషునేమిః స్స్త్రు నో బ్రహసపతిరరధాత్త ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః
తా॥ ఓాం ఓ దేవతల్లరా! మా చెవుల్ల శుభాన్నే వినుగాక. యజాక్టవిద్గలమైన మేము మా
కళ్ళతో శుభాన్నే చూస్వీము గాక. మీ సోీత్రాలను గానాం చ్చసే మేము, పూరిీ ఆర్మగేాం బల్లలతో
మాకు నియమితమైన ఆయుషాకల్లనిే గడిప్దము గాక.
ఇది అథరవణవేద్వనికి సాంబాంధిాంచిన ప్రశ్లేప్నిష్తుీ ఆధ్యరాంగా నడిచిన కథ. భరద్వవజుడు,
శిబి, సరుేడు, అశవల్లయనుడు, విదరభ, కాతాేయనుడు వీరు గొప్ప తప్స్ాంప్నుేల్ల. వాళ్ళ
కుమారుల్ల సుకేతుడు, సతేకాముడు, గారుుయడు, పౌలసుీడు, వైదరిభ, కబాంధ అయన వీరు
ఆరుగురు తాండ్రులకు తగిన కడుకుల్ల. వీరు మాంచి సేేహితులే కాక బుదిధమాంతుల్ల. వాళ్ళకి
ప్రబ్రహమమును గూరిి తెల్లసుక్టవాలని క్టర్కకలిగిాంది. ఆ ఆరుగురు కలిస్త్ర ప్రబ్రహామనిే
గుఱాంచి చెప్పగల గురువును వద్గకుకాంటూ బయలేెరారు. ఆ కాలాంలో పిప్పల్లద్గడు మహాజాాని,
బ్రహమవేతీ. అాంద్గచ్చత ఆచారప్రకారాం దరభల్ల, సమిధల్ల చ్చతధరిాంచి పిప్పల్లద్గణిణ దరిశాంచారు.
అప్పుడు మహరిి వారితో మీరాందరు ఇాంద్రియనిగ్రహాం వహిాంచి బ్రహమచరే వ్రతదీక్షపూని ఒక
సాంవత్రము తప్సు్ చ్చస్త్ర మరల రమమనమని చెపాపడు. వారు నియమనిష్ిలతో మహరిి
చెపిపనటేో ఒక సాంవత్రాం పూరిీచ్చశరు. తరువాత పిప్పల్లద్గడు వారిని పిలిచి, ఇప్పుడు మీరు
అరుుల్ల కనుక మీ సాంశయాలను అడగాండి. మీకు నివృతిీ చ్చస్వీను అనాేడు.
“ఓ మహాశయా! ఈ చరాచర జగతుీలో ఉాంటునే ఈ ప్రాణులాంతా దేనుేాండి జనిసుీనాేయ”
అని అడిగాడు కబాంధుడు. అతని ప్రశేకు పిప్పల్లద్గడు ఈ విధాంగా చెబుతునాేడు.
29

“ఈ ప్రాణసమూహానికాంతటికీ సృష్ఠోకరీ ప్రజాప్తియే. సృష్ఠో చెయాేలన్న సాంకలపాంలో తన సృష్ఠోకి


తోడపడతాయని రయ - ప్రాణము అన్న జాంటను సృష్ఠోాంచాడు. రయ అాంటే అనేము, ప్ద్వరధము,
చాంద్రుడు అని అరాము. ప్రాణము (శకిీ)కి ప్రతీక సూరుేడు. (చాంద్రుడు ప్ద్వరాధనికి మరియు
ఆహారానికి ప్రతీక కాగా సూరుేడు అగిేకి మరియు శకిీకి ప్రతీకగా ఈ ఉప్నిష్తుీ వివరిసుీాంది).
అల్లగే సకల చరాచర సృష్ఠో అాంతా కూడా మిథున రూప్ాంగాన్న అరాాం చ్చసుక్టవాలి. జాంటగా
వేవహరిాంచ్చ సూరేచాంద్రుల్ల, అహోరాత్రాల్ల, శుకాప్క్ష కృష్ణప్క్షాల్ల, ఉతీరదక్షిణయనాల్ల,
ప్రవృతిీ నివృతుీల్ల, స్త్రిపురుషుల్ల మిథునాంగా చెపుతారు. రయ అాంటే అనేాం లేద్వ చాంద్రుడు
అనాేరు. అల్లగే ప్రాణాం అాంటే అగిే లేద్వ భోకీగా చెపాపరు. నిజానికి అనేాం (ఆహారాం) అాంతా
కూడా చాంద్రుని వలన కల్లగుతుాంది. అల్లగే భూమికి అగిేతతాీానిే త్యజసు్ను ఇచ్చి సూరుేడే
భోకీ. జీవుడు కూడా అనేాం మరియు ఊపిరి అాంటే ప్రాణాంల ద్వవరాన్న వరిధల్లాతాడు. ప్రాణాం
అాంటే అాంతర్తానాంగా మనలను నడిపిాంచ్చ చైతనేాం లేద్వ యెఱుక లేద్వ జాానము.
నిజానికి ఆలోచిసేీ రయ, ప్రాణలతో పాటుగా ప్రజాప్తి శూనాేనిే కూడా సృష్ఠోాంచాడని
చెప్పుక్టవచుి. దీనిని నిశితాంగా అరాాంచ్చసుకుాంటే... ప్రజాప్తి ప్ద్వరాధనిే, శకిీన్న కాక శూనాేనే
సృజిాంచాడని అరధాం అవుతుాంది. అల్ల శూనాేనిే సృజిాంచకుాంటే చాంద్రుడు, సూరుేడు, ప్ద్వరధాం
ఇవనిే ఎకకడ ఉాండేవి?
సూరేచాంద్రుల గమనమే కాలము. ఇదే కాలము వలన గతాంలో మనకక అనుభవాం
కల్లగుతుాంది. ఆ అనుభవాం జాానానిే ఇచిిాంది. వరీమానాంలో ఆ జాానానికి సాంబాంధిాంచిన సమృతి
ఉాంది. అల్లగే భవిష్ేతుీకు స్వగే క్రమాంలో ఆ జాానాం యొకక సమృతి ఆలోచనగా ఆసరా
అవుతుాంది.
వేద విజాానాం సూరుేడిని చాల్ల ఉనేతాంగా చూపుతుాంది. కాల సవరూపుడైన సూరుేని రథమెకిక
నిరాంతరాం ప్రయాణిసూీ ఉాంటాడు. సాంవత్రరూప్ాంలో ఉాండే కాలపురుషుడే ప్రజాప్తి.
సూరుేడు మకరరాశిలోకి ప్రవేశిాంచడాం ఉతీరాయణాం , కరాకటక రాశిలోకి ప్రవేశిాంచడాం
దక్షిణయనాంగా చెప్పుకుాంటాము. ఈ ర్ాండూ ర్ాండు ద్వరులాంటుాంది ప్రశ్లేప్నిష్తుీ.
సూరేరథానికి ఆరు ఋతువుల్ల ఆకుల్ల. మాసము కూడా ప్రజాప్తి రూప్మే. అతనికి ర్ాండు
ప్క్షముల్ల; కృష్ణప్క్షము అనేము, శుకా ప్క్షము ప్రాణము. రాత్రిాంబవళ్ళళ కూడా ప్రజాప్తి
సవరూప్మే. ప్గల్ల ప్రాణము, రాత్రి అనేము.
30

సూరుేడు తన కిరణలతో అనిే దికుకలను ప్రకాశిాంప్చ్చసుీనాేడు. జీవులనిేాంటికీ


ప్రాణనేాందిసుీనాేడు. సూరేరశిమ వలాన్న ప్ాంటల్ల ప్ాండడాం, జీవులకు ఆహారాం లభిాంచడాం
జరుగుతుాంది. ఆహరాం వలా రేతసు్, రేతసు్ వలా ప్రాణుల్ల ఉదభవిస్వీయ. ఈ విధాంగా జగతుీలో
ప్రాణిక్టటి ఆవిరభవిాంచిాందని పిప్పల్లద్గడు వివరిాంచాడు.
భారువుడు ర్ాండవ ప్రశే వేశడు. దేవా! ఈ ప్రాణులాందరికీ ఎాంతమాంది దేవతల్ల
ఆధ్యరరూప్ాంగా ఉాంటారు? ఆ ప్రభావాం ఎల్ల ప్రకటితమౌతుాంది. ఈ దేవతలలో శ్రేషుిలెవరు?
అాంటూ ర్ాండవ ప్రశేవేశడు. ద్వనికి పిప్పల్లద్గడు దీనికి సమాధ్యనాం వివరిస్వీను, వినాండి
అనాేడు.
ఈ శర్తర నిరామణనికి ప్ాంచభూతాల్ల, జాాన్నాంద్రియాల్ల, కరేమాంద్రియాల్ల కారణల్ల. శర్తరానిే
ఆశ్రయాంచిన జాాన్నాంద్రియాల్ల, కరేమాంద్రియాల్ల (దేని స్వమరధయాం ద్వనిదే అయనప్పుటికి), ఇవనే
తమ గొప్పదనానిే ప్రకటిసూీ, ఈ శర్తరానికి మేమే ఆధ్యరమై ఉనాేమని, ఈ శర్తరధ్యరణకు
తామే కారణముని చెప్పుకునాేయ. అప్పుడు ప్రాణాం ననుే న్నన్న 5 భాగాల్లగా (ప్రాణ, అపాన.
వాేన, ఉద్వన మరియు సమాన అన్న ప్ాంచ వాయువుల్ల) విభజిాంచుకని ఈ శర్తరానికి
ఆధ్యరమౌతునాేను. ఈ శర్తరానిే భరిసుీనాేను, రక్షిసుీనాేను, అనేదట. ఎప్పుడైత్య ప్రాణాం తన
త్యజసు్ను ఉప్సాంహరిాంచుకున్నాంద్గకై స్త్రదధప్డిాందో మనసుతో సహా ఇాంద్రియాల శకిీ కూడా
నిర్తవరేమై పోతాయ. ఒక బాండి చక్రానికి ఉాండే ఆకుల్ల, ఇరుసుపై ఆధ్యరప్డినటుోగా,
జగమాంతా ప్రాణాంపై ఆధ్యరప్డి వునేది. ప్రాణశకిీయే ఇల్ల ప్ల్ల విధ్యల్లగా తనను తాను
విభజిాంచుకని ప్రప్ాంచమాంతా వాేపిీ చెాంది ఉనేది. అాంటే ఒకే ప్రమాతమ ప్రతి జీవిలోనూ
ప్ద్వరధాంగా, జీవశకిీగా ప్రకటిత మౌతునాేడు. అదే ప్రమాతమ లేద్వ ప్రజాప్తి లేద్వ ప్రాణాం
యొకక దివేతవాం.
సృజన జరుగుతుాంది, వాేపిీ చెాంద్గతుాంది, లయమౌతుాంది. ఇది సహజ ప్రక్రయ. ఈ మూడు
రూపాలలో ప్రకటిత మయేేది ఈ ప్రాణమే. అల్లగే జగతుీను వలిగిాంచ్చదీ, ఆహారానిే అాందిాంచ్చదీ
ఈ ప్రాణ శకిీయే. అాంద్గకే దీనిని ప్రమాతమ అనాేరు. జీవుల్ల చ్చసే యజాాంలో ఇవవబడే
హవిసు్ను "ఏకరిి" అనబడే అగిే రూప్ాంలో భోకీగా భుజిసుీనాేవు. అల్లగే వాయు రూప్ాంలో
తాండ్రిగా మమమలిే పాలిసుీనాేవు. నిజానికి సూాల దృష్ఠోలో ప్ద్వరధ రూప్మైన శర్తరానిే
31

నడిపిాంచ్చది ద్వనికి ఆధ్యర భూతమైనది సూక్ష్మ రూప్ాంలో ఉాండే ప్రాణాం మాత్రమే. ప్రాణాం ఉాంటే
అాంతా "శివమే" ప్రాణాం లేకపోత్య అాంతా "శవమే".
పిదప్ కసలేడు పిప్పల్లద్గని వదెకు వచిి ఈ విధాంగా అడిగాడు. “ఈ ప్రాణాం దేని నుాండి పుటిో
ఈ శర్తరాంలో ప్రవేశిాంచుచునేది. శర్తరాంలోాంచి ఏవిధాంగా బయటకు పోతునేది. ద్వనికి
మహరిి చాల్ల సాంతోష్ఠాంచి వివరిాంచడాం ప్రారాంభిాంచాడు.
ఆతమనుాండి ప్రాణాం పుడుతోాంది. సూరుేనకు అభిముఖాంగా నిలబడిత్య పురుషుని యొకక నడ
ప్డుతుాంది. శర్తరానిే ఆశ్రయాంచి నడ వునేటుాగా ప్రాణాం ఆతమ పైన విసీరిాంచి ఉాంటుాంది. నడకు
సవతాంత్ర అస్త్రాతవాంలేనటేా ప్రాణనికి కూడా సవతాంత్రమైన అస్త్రాతవాంలేద్గ. రాజు వివిధ విభాగాలను
పాలిాంచ్చాంద్గకు అధికారులను నియమిాంచినటుాగా ముఖే ప్రాణాం తనను తాను 5 భాగాల్లగా
విభజిాంచుకని పాలనాధి కారాలను ఇసుీాంది. వాటిన్న ప్రాణ, అపాన, వాేన, ఉద్వన మరియు
సమానాల్లగా వేవహరిస్వీరు. ఈ అయదూ వేటికవే సవతాంత్రాంగా ప్ని చ్చసూీ, ఒకద్వనితో
ఒకటి సమనవయాం చ్చసుకుాంటూ ముఖేప్రాణాం యొకక ఆదేశల కనుగుణాంగా ప్ని
చ్చసుీాంటాయ. ప్రాణ వాయువు అన్నది కనుే, చెవి, ముకుక మరియు నోరు స్వానాలలో
ఉాంటుాంది. అపాన వాయువు విసరజన మరియు జనన్నాంద్రియాలలో ఉాంటుాంది. ఇక వాేనాం,
హృదయాంలో ఆతమ సుప్రతిష్ఠితమై ఉాంటుాంది. ఈ హృదయాంలో నూటాఒకక ముఖేమైన
నాడుల్ల ఉనాేయ. ప్రతి శఖ్యనాడికి మళ్ళళ డెభై ర్ాండు వేల ఉప్శఖల్ల ఉనాేయ.
వీటనిేాంటిలో వాేనాం సాంచరిసూీ ఉాంటుాంది. సక్రమాంగా శవస ప్రక్రయ జరుగుత్త సరైన
ర్తతిలో రకీ ప్రసరణ జరిగే విధ్యనానికి ఇాంకా నాడీ వేవసా యొకక సరైన ప్నితీరుకు వాేన
వాయువు బాధేత వహిసుీాంది. సమానమన్న వాయువు శర్తర మధే భాగాంలో బడుుకు దగురగా
ఉాంటూ మనాం తీసుకున్న ఆహారానిే జీరణాం చ్చసూీ అనిే భాగాలకూ అవసరమైన శకిీని
అాందిసుీాంది. ఉద్వనమన్న వాయువు, నిజానికి ఇది ప్రాణనికి అనుబాంధాంగా ప్నిచ్చసుీాంది.
నాడులనిేటిలోనూ ప్రధ్యనమైనది సుషుమాే నాడి. దీని ద్వవరాన్న ఉద్వనవాయువు జీవులను
వారి కరమలను అనుసరిాంచి పుణే పాప్లోకాలకు, మిశ్రమ కరమల్ల చ్చస్త్రన వారికి
మనుష్ేలోకాలకు తీసుకుని పోతుాంది. ప్రాణము యొకక సూక్షామాంశమే ఉద్వనము.
32

సూరేకిరణల్ల కాంటికి చూపునిస్వీయ కాబటిో సూరుేడే బహిైఃప్రాణము. అపాన వాయువు


భూమిని ఆశ్రయాంచి ఉాంటుాంది. భూమాేకాశల మధేన ఉాండేది సమానవాయువు. అాంతటా
వాేపిాంచి వుాండేది వాయువు. త్యజసు్ ఉద్వనవాయువు. త్యజసు్ అాంటే అగిే. అగిేలో వల్లతురూ
వేడి ర్ాండు ఉాంటాయ. ఈ ఉద్వన వాయువు తగిునట్లాత్య జీవి ఈ శర్తరానిే వదిలిప్టోటానికి
స్త్రదధాంగా ఉనాేడనేమాట. మరణకాలాం ఆసనేమైనప్పుడు జీవుడు దేనిే సమరిస్వీడో, ఆ
ఆలోచనతో సహా ముఖేప్రాణమాంద్గలయమవుతాడు. ఆ ముఖేప్రాణము ఉద్వన వాయువుతో
కలస్త్ర జీవాతమను సాంకల్లపనుస్వరమైన లోకాలకు తీసుకుపోతుాంది.
ఇటుా సరిగా తెల్లసుకని ప్రాణము పుటుోకను రాకను సాంకలపమును బటిో శర్తరములో
ఉాండుటను తెల్లసుకునే వాడు అమృతుడగును. అనగా ప్రాణనిే గురిాంచిన విష్యాలను
తెల్లసుకునే మానవుడు అమరుడౌతాడు. అని పిప్పల్లద మహరిి ప్రాణాం గురిాంచి
వివరిాంచాడు.

జగద్గురు అనుగ్రహ భాష్ణాం –ధర్మమరక్షతి రక్షితైః


సనాతనధరామనిే రక్షిాంచడమాంటే అసల్ల అరామేమిటి? ఎల్లగైత్య కాప్రి ప్శువులను రక్షిస్వీడో అల్ల
రక్షిాంచడమా? కాద్గ.. ధరామనిే రక్షిాంచడమాంటే ధరామనిే ఆచరిాంచడాం. ధరామనిే తాను ఆచరిాంచడాం,
ఇాంకకరి చ్చత ఆచరిాంప్జేయడాం వలా ధరమాం రక్షిాంప్బడుతుాంది. వనకటికాలాంలో ఎాంతోమాంది
ఎనోేరకాల అనుషాినాల్ల చ్చసేవారు. తమపిలాలను, వేరేదేశలకు ప్ాంపిస్వీర్మ లేదో (అన్నది వేరే
విష్యాం), మొటోమొదటగా సాంస్వకరవాంతుల్లగా తయారు చ్చసేవారు. మాపిలాల్ల ధనవాంతుల్ల
కాకపొత్య ఏమైపోతార్మనని భయప్డేవారు కాద్గ. అయోే! మా పిలాల్ల సాంస్వకరహీనులైత్య
ఏమైపోతారు? అని ఆలోచిాంచ్చవారు. ఆ సాంస్వకరమే వారికి అనిే రకాల శ్రేయసు్లను అాందజేసుీాంది.
కాబటిో చినేనాటినుాండే రామాయణ, భారత, భాగవత పురాణ ఇతిహాస్వద్గలనే చెపుీాండే వారు. ద్వనితో
వారి మనసు్లో అద్గభతమైన సాంస్వకరాం ఏరపడేది. ఆ సాంస్వకరాం చినేవయసు్లో కలిగిత్య, ఆ
సాంస్వకరమే వారిచ్చత ధరామచరణ చ్చయసుీాంది. అప్పుడు అది ధరామనిే రక్షిాంచడాం అవుతుాంది. మన చ్చత
ఆచరిాంప్ బడిన ధరమాం పుణేాంగా మారి మనకు ఈ లోకాంలో, ప్రలోకాం లోన్న కాక తరువాతి జనమలకు
కూడా శ్రేయసు్ను, సుఖ్యనిే అనుగ్రహిసుీాంది. ఈ విధాంగా ఆచరణతోన్న సనాతన ధరమాం
రక్షిాంప్బడుతుాంది. అదే ధర్మమ రక్షతి రక్షితైః.

శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ సనిేద్వనమ్


33

మూక ప్ాంచశతి లోని ఆరాేశతకాం


విస్వ్ప్రగడ రామలిాంగేశవర రావు: 94901 95303
అశవయుజ మాసాంలో వచ్చి శరనేవరాత్రుల సాందరభాంగా మూక ప్ాంచశతి లోని ఆరాేశతక
శ్లాకాలను కనిేటిని మననాం చ్చసుకుని దేవీకటాక్షానికి పాత్రుల మవుద్వాం.
సాంసృత స్వహితేాంలో మకుటాయ మానమైన మహాశ కిీవాంతమైన సుీతి కావాేలోా ప్రథమ
స్వానానిే ఆక్రమిాంచ్చది "మూక ప్ాంచశతి ". దీనిలో కామాక్షి అమమవారిపై 5శతకాల్ల ఉనాేయ.
ఇాంద్గలో ఆరాేశతకాం లోని కనిే శ్లాకాలను గురిాంచి తెల్లసుకుాంద్వము.ఈ గ్రాంథానిే
రచిాంచిన కవి మూక కవి. క్రీ. శ. ఐదవ శతాబాెనికి చెాందిన వారు. శ్రీ కాంచి కామక్టటి పీఠా నికి
ఇరువది ఐదవ ఆచారుేల్లగా వలస్త్రన స్త్రదధపురుషుల్ల. కామాక్ష చరవణ తాాంబూల లేశనిే ఆ
దేవి అనుగ్రహాంతో పొాంది తన మూగతనానిే పోగొటుోకుని అశువుగా మధుర కవితామృత
ప్రవాహాంలో ఓలల్లడిాంచిన భకాీగ్రగణుేడు.ఈ కవి ముఖేాంగా మూలమాంత్ర, బీజాక్షరాలతో
కూడిన శ్రీవిద్వే రహస్వేలనే ఈ శ్లాకాలోా అమమ ప్లికిాంచిాందని అాంటారు. ఇది ఒక దివేవాణి
అనిచెప్పవచుి.
ప్ాంచాశర శసి బోధన ప్రమాచారేేణ దృష్ఠో పాత్యన.
కాాంచీ స్త్రమిే కుమార్త కాచన మోహయతి కామజేతారాం.
అమమ కనుచూపుల్ల కామశసి బోధనలో ప్రమ గురువులవాంటివి. కాముని జయాంచిన
ప్రమశివుని కూడ కాాంచీస్త్రమ లోని ఈ కుమారి మోహిాంప్జేసుీాంది. బాహాేరా మిల్ల ఉాండగా
యోగప్రాంగా మూలధ్యరాం లోని శకిీని వరిణాంచ్చవిగా కనిపస్వీయ. ఇాంద్గలో కుమార్త ప్దాం
లోతైన అరాాం కలది.
మర్మ శ్లాకాంలో
శ్రితకాంపాస్త్రమానాం శిథిలిత ప్రమశివ ధైరే మహిమానాం.
కలయే పాటలి మానాం కాంచన కాంచుకిత భువనభూమానాం
కాంపా నదీ తీరమును ఆశ్రయాంచినదియు ప్రమ శివుని ధైరేమును, నిగ్రహమును సడలిాంచిన
మహిమానివతురాల్లను, చతురెశ భువన భూములన్న వసిముగా ధరిాంచిన ఒకాన్నక
అరుణవరణను ధ్యేనిాంచుద్గను. ఈ శ్లాకాంలో పుర విహారిణిని, నదీ తీర విహారిణిగా వరిణాంచుట
34

ష్ట్ చక్రముల లోని ప్ృథివీ, జల తతావలను సుూరిాంప్జేస్త్ర, అాంద్గలోని శకిీ విహారానిే ఈ శ్లాకాం
తెలియజేసుీాంది.
ఇాంక్ట శ్లాకాంలో
అదృత కాాంచీ నిలయా మాద్వే మారూఢ యౌవనాట్లపామ్,
ఆగమ వతాంస కలికా మానాంద్వ ద్దలవత కాందలీాం వాందే.
కాాంచీ పురానిే ఆదరిాంచినటిోది, ఆదిశకిీయు, యౌవనఅవసాను ఆక్రమిాంచినటిోయు,
ఉప్నిష్తుీల స్వరమైన వేదాం శిరసు్లాంద్గ మొగుగా భాస్త్రలిానదియు, అద్దలవతానాంద స్త్రాతికి
అాంకురమైనదియు ఐన అమమకు నమసకరిసుీనాేను. (శ్రీవిద్వే సాంప్రద్వయాంలోని
యౌవనోల్లాస ఆరాధనకు ఇాంద్గలో సాంకేతాం ఉాంది.)
మర్మ శ్లాకాంలో
లీన స్త్రాతి మునిహృదయే ధ్యేన స్త్రామితాం తప్సేద్గ ప్కాంప్ాం
పీనసీనభర మీడే మీనధవజ తాంత్ర ప్రమ తాతపరేాం.
ఘన సీనాలతో కాంపా నదీ తీరాంలో తప్మాచారిాంచు ఆ తలిా మూరిీ, ధ్యేనాంలో లీనమైన ముని
హృదయాంలో స్త్రారాంగా నిలిచి ఉాంటుాంది. అటిో తలిానిసోీత్రాం చ్చస్వీను. ఆమె అనాంగ విదే
సవరూపిణి. అాంతరుమఖ సమారాధే.
పుాంజిత కరుణ ముదాంచిత శిాంజిత మాణికే కాాంచి కిమపి కాాంచిపురే
మాంజరిత మృద్గలహాసాం పిాంజర తనురుచి పినాకి మూలధనాం.
అపారమైన దయ ముదెగటిోన మూరిీ ఆ తలిా. ఎరుపు, ప్సుపు వరణ మిశ్రమైన పిాంజర వరణపు శర్తర
కాాంతి గలది. మాందహాసపు పూల గుతుీలతో, మొల నూల్లకు కటోబడిన మణుల్ల ప్విత్ర ధవనుల
ననుతుాండగా, ప్రమశివుని మూలసాంప్ద ఐన ఆ అమమ కాాంచీపురాంలో విలస్త్రల్లా
తునేది.అమమ ప్రమశివుని మూల ధనాం అనుటలో మూల శబాెని కునే ఊడ, నక్షత్రాం అన్న
ఇతర అరాధల్ల వేకీమౌతాయ. ప్దె వట వృక్షాం ఊడలతో ప్రివాేప్ీమౌతుాంది. ప్రప్ాంచీ కరణకు
ప్రమశివుని సాంప్ద ఐన అమమ అల్లాంటిదే. ఆమె అలాంబన యె సృష్ఠో వికాసనాం కద్వ. మూల
అమమ జనమ నక్షత్రాం.
కుాండలిన శకిీ (క్టదాండ మదోేదితగా ) శరద్వ తిలకాంలో చెప్పబడిాంది. ఆ విధాంగా పినాకి
మూలశకిీ ఆ అమేమ.
35

కలయామేాంత శశశ ధర, కలయాాంకిత మౌళి మమల చిదవలయామ్


ఆలయ మాగమ పీఠీ నిలయామ్ వలయాాంక సుాందర్త మాంబామ్.
చాంద్రకళ్ చ్చత అలాంకరిాంప్ బడిన స్త్రగ గలది. సవచామైన పూరణ జాాన సవరూపిణి. అవినాశిని
ఆగమ (వేదముల్ల, ష్డాగమముల్ల) ములను తన పీఠాంగా గలది. బిాంద్గవునాంద్గ అాంకితమైన
సుాందరమైన సవరూప్ము గల అాంబికను ధ్యేనాం చ్చస్వీను.
(బిాంద్గవు శివ సవరూపుడు బిాందవాంకిత రూపిణి కామేశవరి. ఆమె వలయ రూపిణి.... చుటోల్ల
చుటుోకనిన కుాండలిన రూప్ ఆమె. ఆయన సుాందరుడు, ఆమె ఆయన శకిీ సుాందరి.
ఈవిధాంగా ఈ ఆరాే శతకమాంతా వేద్వాంత ప్రమైన ఆధ్యేతిమక భావనలతో నిాండి ఉాంటుాంది.
స్వధకులాందరూ అవశేము ప్ఠాంచ వలస్త్రన గ్రాంథాం మూక ప్ాంచశతి..ముఖేాంగా ఆరాే
శతకాం.

అనాేదభవాంతి భూతాని ప్రజనాేదనేసాంభవైః I యజాాదభవతి ప్రజనోే యఙ్ాైః కరమ సముదభవైః


I 14 - కరమ బ్రహోమదభవాం విదిధ బ్రహామక్షర సముదభవమ్ I తస్వమత్ సరవగతాం బ్రహమ నితేాం
యజేా ప్రతిష్ఠితమ్ I 15
భూతాని - ప్రాణులనే, అనాేత్ - అనేమునుాండి, భవాంతి - పుటుోచునేవి, ప్రజనాేత్ - వరిమువలన,
అనేసాంభవైః - ఆహారము ఉతపతిీ అగుచునేది, ప్రజనేైః - వరిము, యజాాత్ భవతి - యజాము
కారణముగా సాంభవిాంచుచునేది, యఙ్ాైః - యజాముల్ల, కరమ సముదభవైః - విహిత కరమలవలన
ఏరపడుచునేవి, కరమ - కరమల్ల, బ్రహోమదభవమ్ - వేదములనుాండి ఉతపనేములగుచునేవి, బ్రహమ -
వేదము, అక్షర సముదభవమ్ - నాశరహితుడైన ప్రబ్రహమమునుాండి ప్రకటితములైనవి, విదిధ - అని
తెలిస్త్రకనుము, తస్వమత్ - అాంద్గవలన, సరవగతమ్ - సరవ వాేపియైన, బ్రహమ - ప్రమాతమ, నితేాం -
సరవద్వ - యజేా - యజామునాంద్గ, ప్రతిష్ఠితమ్ -– ప్రతిష్ఠితుడై ఉనేటుా ఎరుాంగుము

అరధము: ప్రాణులనే ఆహారమునుాండి, ఆహారము వరిము వలన, వరిముల్ల యజాముల చ్చత,


యజాముల్ల విహిత కరమలవలన సాంభవిాంచుచునేవని తెలిస్త్రకనుము. విహిత కరమలకు మూలమైన
వేదముల్ల శశవతుడైన ప్రమాతమనుాండి ప్రకటితమగుచునేవి. అాంద్గవలన సరవ వాేపి, అవేయుడు
అయన ప్రమాతమ యజాములాంద్గ – ప్రతిష్ఠితుడై యునాేడు.
భగవతీుత:కరమ యోగము: సేకరణ: గరిమెళ్ళ సతేనారాయణ మూరిీ:
36

శర్తరము అద్దె ఇల్లా


బి. వాసు: 83416 50128

మనాం అద్దె ఇళ్ళలో ఉాంటాము. ఒకాన్నకప్పుడు ఆ ఇాంటి యజమాని, ఇల్లా ఖ్యళ్ళ చ్చయమని
ఆదేశిసేీ, వాంటన్న స్వమాను అాంతా సరుెకుని వేరు ఇల్లా వతుకుకాంటాము. ఎకకడకు వళిళనా
పోగు చ్చసుకునే స్వమాను అాంతా తీసుకువళ్తాము. అల్లగే ఈ శర్తరాం కూడా ఓ అద్దె ఇల్లా.
ఇాంద్గలో మనాం ఎనాేళ్ళళ ఉాండాలని కరమ ప్రకారాం వ్రాయబడి ఉాంటే, అనాేళ్ళళ ఉాంటాము.
ఋణాం తీరిన తరావత, ఈ శర్తరాం నుాంచి ఆతమ బయటకు గాంటివేయబడుతుాంది. ద్వనికి ఆ
తరావత దేహాం మీద ఏ హకుక ఉాండద్గ.అప్పడు అది, తాను గత జనమలో చ్చసుకునే
పాప్పుణేల్ల, అాంతకు ముాంద్గ జనమల పాప్పుణేలను వాంటబెటుోకుని, వళ్ళతుాంది. అవే
సాంచితకరమల్ల.
ప్రారబధ కరమల్ల - అన్నక సాంచిత కరమలతో కలిస్త్ర జీవుడు ప్రయాణిసుీాంటాడు . ఏ ప్రాణి అయనా
శర్తరాం విడిచిప్టేో సమయాంలో, అప్పుడు అతడి ఖ్యతాలో ఉనే సాంచితకరమల నుాంచి, ఏ కరమల్ల
అయత్య ప్కావనికి వస్వీయో , లేద్వ ప్ాండుతాయో, ఆ కరమలను అనుసరిాంచి, జీవుడికి తద్గప్రి
దేహాం ఇవవబడుతుాంది. అాంటే జనమల ప్రాంప్రలో జీవుడు చ్చస్త్రన కరమలలో అనుభవిాంచడానికి
స్త్రదధాంగా ఉనే కరమ ప్రారబధ కరమ.
ఈ దేహాం ప్రారబధ కరమ ఆధ్యరాంగా ఏరపడిాంది. ప్రారబధాం ఉనేాంతవరకు దేహాం ఉాంటుాంది.
అాంతవరకు ఆ ఫల్లలను అనుభవిాంచవలస్త్రాందే. ప్రారబధాం తీరిన క్షణమే, మరుక్షణాం కూడా
కాద్గ, ఆ క్షణమే ఆతమ, దేహానిే విడిచిప్టేోస్త్ర, మళ్ళళ ఇాంక్ట శర్తరాం యొకక అన్నవష్ణలో
ప్డుతుాంది.ప్రారబధాం ఉనేాంతవరకు దేహాం ఉాంటుాంది. ఈ జనమలో మన కుటుాంబ సభుేల్ల,
మిత్రుల్ల, సనిేహితుల్ల, ఆపుీల్ల, బాంధువుల్ల మొదలైన వారాంతా ఒక జనమలో మన కరమల
ఆధ్యరాంగా మనమే ఎాంచుకునాేము.
ఆయా వేకుీలతో మనకునే ఋణాం కారణాంగా, వారి నుాంచి సేవ పొాందడమో, లేద్వ సేవ
అాందిాంచడమో చ్చస్వీము. ఆ ఋణమే బాంధము. ఈ శర్తరాం ఏరపడడానికి కారణమైన
ప్రారబధకరమలనే ఈ జీవితాం ముగిసేనాటికి ఖరియపోగా, జనమజనమల నుాంచి వసుీనే
37

సాంచితకరమలకు, ఈ జనమలో చ్చస్త్రన సాంచితకరమల్ల కల్లస్వీయ.ఈ మొతీాం కరమలోా ఏ కరమలైత్య


ప్కావనికి స్త్రదధాంగా ఉాంటాయో, అాంటే అనుభవిాంచడా నికి స్త్రదధమవుతాయో, అవి ప్రారబాధల్లగా
మారి జీవుడి తద్గప్రి దేహాం ఉాంటుాంది. ఈ చక్రాం ఇల్లన్న కనస్వగుతుాంది . అాంద్గకే
ఆదిశాంకరుల్ల భజగోవిాంద సోీత్రాంలో. పునరపి జననాం పునరపి మరణాంపునరపి జనన జఠరే
శయనాం. అని అనాేరు.
మళ్ళళ పుటోడాం, మళ్ళళ చావడాం, మళ్ళళ మళ్ళళ తలిా గరభాంలో పిాండాంగా ఎదగడాం.... అాంటూ
అాంద్గలో సపష్ోాం చ్చశరు ఎప్పుడైనా కష్ోాం వచిినప్పుడు, అాంతా నా ప్రారబధాం అాంటాము , అాంటే
ఇదే. మనాం ఒకనాడు తెలిసో, తెలియక్ట చ్చస్త్రన పాప్పుణే కరమల ఫలాం ఈ జనమలో ఇప్పుడు
అనుభవిసుీనాేము. వితీనాం చినేదే కాన, ద్వని నుాంచి వచ్చి చెటుో ప్దెదే కావచుి. అల్లన్న చ్చస్త్రన
ప్ని కూడా. కాబటిో స్వధేమైనాంతవరకు సతకరమలే చ్చయమని శసిాం చెబుతుాంది.

వాశిష్ి గణప్తిముని రమణ మహరిి అాంత్యవాస్త్ర. రామకృషుణలకు వివేకానాంద్గడు ల్లగ. వారి ఇాంటి పేరు
అయేలసోమయాజుల. నవదీవప్ాంలో జరిగిన కవితా వివాదము అాంబికాదతుీడు, గణప్తి శస్త్రి గారి
ఇదెరి మధే జరుగుట లోక ప్రస్త్రదధము. ఒక చోట గణప్తి ముని తొట్రుపాటు ప్డి మాట తడప్డిత్య,
అాంబికాదతుీడు వేాంగేాంగా ఇల్ల సాంభాష్ఠస్వీడు.

"అనవదేే నను ప్దేే గదేే హృదేేపి త్య సఖలతి వాణీ - తతికాంత్రిభువన స్వరా తారా నారాధితా భవ"

నిరుెష్ోమగు ప్దేములో మనోహరమగు వచనమాంద్గ న వాణి సఖలిాంచెను. నవు త్రిభువన శ్రేషుోరాలగు


సరసవతి నారాధిాంచలేద్వ? అాంటూ ఆక్షేపిాంచాడు. అాంద్గలో "స్వరా తారా నారాధిత భవ" అని
సాంసృతాంలో ఆక్షేప్ణలో అరధాం, నువువ సరసవతీ దేవి ఆరాధన "తారామాంత్రాం" ప్ఠాంచలేద్వ అని.
అాంద్గవలన ఆశువుగా తప్పుల్ల లేకుాండా చెపేప పాాండితేాం వసుీాంది. ఇది ఒరిస్వ్లో చాల్లమాంది
ప్ాండితుల్ల శ్రదాగా ఉపాస్త్రస్వీరు. కాని వారు ఈ మాంత్ర ఉప్దేశాం ఉతీమ స్త్రి ద్వవరాన్న పొాంద్వలి. అాంబికా
దతుీడు కూడా తారామాంత్రాం ఉప్దేశాం పొాంద్వరు. గణప్తి కి కరీవేాం తెలిస్త్రన తరువాత, ఒరిస్వ్లో ఒక
ప్ాండితుని భారే ద్వవరా 'తారామాంత్రాం' ఉప్దేశాం పొాంది ఆ లోటు దిద్గెకునాేరు.ఆయన ఏకసాంతగ్రాహి,
గణప్తి అవతారాం అని పేరు. మహానుభావుడు తప్సు్లో ఉాండగా " కపాలమోక్షాం" స్త్రదిధాంచిన తరువాత
కూడా జీవిాంచిన ఏకైక వేకిీ. అదికూడా రమణులవారి శుశ్రూష్, కృప్ వలన.

విస్వ్ప్రగడ రామలిాంగేశవర రావు: 94901 95303


38

ఉప్నిష్తకథల్ల - సతేకాముడు
..... కన్నేప్లిా హరిప్రస్వద్, SBI Retd., 9849740560

సాంధ్యే సమయము. అప్పుడే సూరేభగవానుడు ప్శిిమ దిగాంత ప్రాాంతమున


అసీమిాంచుచుాండెను. వన వనాాంతరముల యాంద్గనే వృక్షశఖల ప్త్రములపై రకీరాంజిత
కాాంతుల్ల తళ్తళ్ మెఱయుచుాండెను.
గౌతమ ఋషీశవరుల తపోవనము వివిధ తరు లతాద్గలతో ప్రిపూరణమై గాంభీర రూప్ము
ద్వలిియుాండెను. సువాసనల ప్విత్ర వాయువుల్ల వీచుచు మనసు్లకు ఆనాంద ప్రవశము
గావిాంచు చుాండెను.
తరాంగములను పోల్ల శేవతకేశ గుచాముల్ల గౌతమ మునశవరుని శిరముపై ఎగురుచుాండెను.
గాంభీరమైన ప్విత్రమైన సాంధ్యేసమయములో సాంధోేపాసనకై మునివరుడు నియమిత
ఆసనముపై ప్రశాంత మనసుకడై ఆశీనుడై యుాండెను, శిష్ేబృాందము శుభ్రస్వేతులై ప్విత్ర,
ప్రశాంత మనసుకలై, బ్రహమ విద్వేరజన కఱకు ఋష్ఠవరు నల్లవైపుల కుశసనములపై ఆస్త్రనులై
ఉాండిరి.
ఇటిో సమయములో ఒక దీనబాల్లడు, శుభ్రసవచా వదనముతో వినయ విధ్యయతలతో, గౌతమ
మునిని సమీపిాంచి, భకిీపూరణ ప్రణమముల్ల అరిపాంచి, వినమ్రుడై నిల్లవాంబడి యుాండెను.
గౌతమ ముని - ఏమి, నాయనా, అాంతా కుశలమా? సతేకాముడు - చితీము. గౌతముడు -
ఇటుల వచిితివేమి? సతేకాముడు - తమరి శిష్ేక్టటిలో చ్చరి బ్రహమవిదే నభేస్త్రాంచుటకు
వచిితిని.గౌతముడు - మాంచిది, నాయనా, బ్రహమ విద్వేరజనకు అరుుల్ల బ్రాహమణుల్ల. న
కులము, న గోత్రము, న వాంశము మొదల్లగునవి చెపిపనయెడల అటులన్న చ్చయవచుిను.
సతే - చితీము. అవి యనిేయు నాకు తెలియద్గ. నా మాతృదేవి యునేది. ఆమె వదెకు పోయ
వివరముల్ల అనిేయు కనుగొని వచెిదను, అని ప్రణమిలిా శెలవు గైకనెను.
సతేకాముడు బాల్లడైనను సతేనిష్ిగలవాడు, వినయ విధ్యయతలలో ఆరిత్యరినవాడు, సుగుణ
గణములచ్చ విభూరికుడైనవాడు, బ్రహమ విద్వేరజన కఱకు బదధ సాంకల్లపడు.
39

ప్రయాణ ప్రయాసనైనను లక్షయప్టోక వనాాంతరాళ్ మారుములలో బడి ఏకాకిగా సుదూర


గ్రామాాంతరము నాంద్గనే జనని వదెకు పోయెను. చీకటి ప్డినది, అసపష్ోదీప్ము
ప్రణకుటీరములో వలిగిాంప్బడి యుాండెను. మాతృదేవి సేేహారెర హృదయముతో ద్వవరము వదె
నిలబడి తనయుని రాక కఱకు ఎద్గరు చూచుచుాండెను. తనయుడు వచిిన వాంటన్న కగిట
చ్చరుికని ముఖవరిసు్పై ముదిెడుకని "ఋషీశవరుడు ఏమనెను నాయనా" అని మధురముగ
ప్రశిేాంచెను. సతేకాముడు - "అమామ! గురువుగారిని దరిశాంచితిని. బ్రహమవిదేకు అరుుల్ల
బ్రాహమణులేనట. నా కులము, గోత్రము, వాంశము గురిాంచి ప్రశిేాంచినారు, నా కేమియు
తెలియద్గ, మాతృదేవి యునేది, ఆమెను అడిగి వచిి తెలిప్దనని తిరిగి వచిితిని".
మాతృదేవి అధోవదనయై, కనేరు మునేరుగా కారుిచు, తనయునితో నిటుా నుడివను
"నాయనా! న్నను బాలేకాలము నుాండి అన్నకుల గృహములలో ప్రిచారికగా ఉాండి
ప్నులొనరుి కనుచునాేను. నవు ఎప్పుడు పుటిోతివో, ఏ కులమో, ఏ గోత్రమో, ఏ వాంశమో
నాకు తెలియద్గ" అని గదుద సవరముతో ప్లిక్ను.
మరునాడు సతేకాముడు మరల బయల్లదేరి ఆ ప్రశాంత సాంధ్యే సమయమునకు ఆ
తపోవనమునకు పోయ గురువుగారిని సమీపిాంచి వినమ్ర హృదయముతో భకిీపూరణ
ప్రణమము లరిపాంచి నిల్లవబడి యుాండెను. గౌతమముని - "ఏమి నాయనా! అాంతయు
కుశలమా? న మాతృదేవిని కనుగొని వచిితివా?" సతేకాముడు - చితీము! కనుగొాంటిని,
అమెయు సరిగా చెప్పజాలక పోయనది. బాలేకాలము నుాండియు అన్నకుల గృహములలో
ప్రిచారికగా నునేదనియు, నా కులము, గోత్రము, వాంశమును గురిాంచి న్నమియు తెలియద"
నియు నుడివినదని జవాబు చెప్పను.
సతేకాముని నోటి నుాండి ఈ మాట వల్లవడిన వాంటన్న గురువుగారి నల్లవైపుల
ఆశీనులైయునే శిషుేలాందరును "ఓర్త! వీడు కులభ్రషుోడురా! వీడు గోత్రహీనుడురా! వీడికి
బ్రహమవిదేేమిటిరా?" అని వివిధ ర్తతుల నా బాల్లని త్తలనాడుచు త్యనెప్టుో నుాండి విచిానేమైన
మధు మక్షికముల వలె గుసగుస ల్లడు కనుచు చాంచల్లలై యుాండిరి. ఇటిో సమయములో.
గౌతమముని నిమీలిత న్నత్రుడు, ధ్యేన నిమగే హృదయుడు, తాప్సోతీములలో తపో
మహిమానివతుడు, కరుణరెర హృదయుడు, బ్రహమత్యజ్యమయ సవరూపుడు, సరవజీవ
దయాప్రుడు, భారతదేశ మహోనేతాదరశ ప్రచారకుడు, భారతఙ్ఞాన గౌరవ ప్రతిషాిప్కుడు,
40

ఆసనము నుాండి పైకి లేచి (కరుణరస ప్రిపూరణ న్నత్రములతో, మాధురే ప్రపూరణ వాకేములతో,
దివే త్యజసు్తో విరాజిల్లాతునే ఆ బాల్లని కగిట చ్చరుికుని, ముఖవరిసు్పై ముదిెడుకుని
"నాయనా! సతేకామా! సతేము చెపిపన సతేకాముడవు! దివజులలో శ్రేషుిడవు, నవు
సకలగుణ సాంప్నుేడవు, నవు బ్రహమవిదేకు అరుుడవు, నాయనా!" అని ఆశీరవదిాంచి, తన
శిష్ేగణములలో చ్చరుికుని బ్రహమవిదే బోధిాంచెను. ఇాంతవరకు ఇది ఉప్నిష్తకథ.
తరువాత సతేకామ-జాబాలి సుబ్రహమణేేశవరుని ఆరాధిాంచి ప్రతతీా రహస్వేలనే
తెల్లసుకునాేడు. ఒకస్వరి పైప్పల్లద మహరిి వచిి జాబాలి నడిగి బ్రహమఙ్ఞానాం గరిాంచి
తెల్లసుకునాేడు. దధీచి మహరిికి పుటిోన పిప్పల్లద మహరిి కడుకే పైప్పల్లద్గడు.
పైప్పల్లద్గడుకి చెపిపన ఙ్ఞానాన్నే 'జాబాల్లేప్నిష్తుీ' అాంటారు. జాబాలి విభూతి ప్టుోక్టవటాం
వలన ఙ్ఞానాం వసుీాందని చెపాపడు. ప్రబ్రహమ మాంత్రాలతో భసమాం తీసుకుని 'అగిేరితి భసమ .... '
అను మాంత్రాంతో అభిమాంత్రిాంచి, 'మానసోీకే తనయ ....' అను మాంత్రాంతో కదిెగా నళ్ళళ కలిపి
తల, నుద్గరు, వక్షాం, భుజాల్ల, లల్లటాం మొ౹౹గు 16 చోటా భసమాం ధరిాంచాలి.
మొదటి రేఖ గారుప్తాేగిే సూచకాం, అధిదేవత బ్రహమ. ర్ాండవ రేఖ దక్షిణగిే సూచకాం,
అధిదేవత విషుణవు. మూడవ రేఖ ఆహవనయాగిే సూచకాం, అధిదేవత మహాదేవుడు. దీనిని
లల్లటాంపై 'త్రిపుాండ్ర ధ్యరణ' అాంటారు. త్రిపుాండ్ర ధ్యరణవలా మరు జనమ ఉాండదని శసి వచనాం.
బ్రాహమణులాందరూ, ముఖేాంగా, త్రిపుాండ్ర ధ్యరణ చ్చసూీాంటారు.
ఒకస్వరి ఋతాంభరుడన్న రాజు, సాంతానాం లేక అరిాసేీ, గోపూజ చ్చయటమెల్లగో తెల్లసుక్టమని
ఋతుప్రణ ఋష్ఠ దగురకు ప్ాంపాడు. ఋతుప్రుణడి ఉప్దేశనేనుసరిాంచి చ్చస్త్ర ఆ రాజు సాంతానాం
పొాంద్వడు.
వాలీమకి రచిాంచిన రామాయణాంలో భరతుడు రాముని రాజేమేలమని ప్రారిాాంచటానికి
సప్రివారముగా వచిినప్పుడు జాబాలి మహరిి కూడ వారితో ఉాండి రామునికి రాజేాం
చ్చయమని కూడ బోధిాంచాడు. శ్రీరాముడు తను పితృ ఆఙ్ా ప్రిపాలిాంచుటే తన ధరమమని
తెల్లప్గా, 'రామా! నాకా విష్యాం తెల్లసు, న మనసు్ ధృఢాం చ్చసుకుాంటావని అల్ల అనాేను
కాని అనేథా భావిాంచదెని శ్రీరామునితో అనగా ప్రివారాంలోని శ్రీ వస్త్రషుోడు మొ౹౹ మునుల్ల
జాబాలి చెపిపనది సబబుగాన్న ఉనేదని సమరిాాంచారు. తరువాత భరతుడు శ్రీరామ పాద్గకలతో
అయోధే వళాళడు .......
41

తాడిప్రిీ సర్మజ: M. Com హిాందీ ప్ాండిట్ ,


హౌస్ వైఫ్ , కాకినాడ (ఆాం. ప్ర) (మొ):8374012004

క్షేత్రపాలకుడు
(సేకరణ వాేసాం)
క్షేత్ర పాలకుడు అాంటే ఆ క్షేత్రానిే పాలిాంచ్చవాడు, రక్షిాంచ్చవాడు అని అరాాం. ముఖేాంగా
క్షేత్రాలలోని ఆలయాలకు తప్పకుాండా ఈ క్షేత్రపాలకుడు ఉాంటాడు. భకుీల్ల తప్పనిసరిగా ఆ
స్వవమిని దరిశాంచుక్టవడాం క్షేత్రనియమాంగా వసోీాంది. స్వధ్యరణాంగా క్షేత్రపాలకుడాంటే శివుడే
అని శైవాగమాల్ల చెపుీనాేయ. వైష్ణవాగమాలోా కూడా దాండపాణిగా శివుడే క్షేత్రపాలకుడుగా
దరశనమిస్వీడు. శివాలయాంలో ఈయన
ముఖేదేవతగా ఉాంటాడు. శివాలయాంలో
ఆగేేయదికుకన ఈ స్వవమి ఆలయాం
ఉాంటుాంది.భకుీల్ల ముాంద్గగా ఈయనను
దరిశాంచి శివ దరశనాం.. శివారిన కరకు
అనుమతి పొాందిన తరువాత్య ఆలయాంలోకి
అడుగుప్టాోలన్న నియమాం కూడా ఉాంది.ఈ
నియమాం ఒకక భకుీలకే కాక అరినాది
కైాంకరాేల్ల జరిపే అరికులకు కూడా
ఉాంది.ముఖేాంగా అరికుల్ల శివాలయానికి వేస్త్రన తాళాలను ఈ క్షేత్రపాలకుడి వదేె ఉాంచి
వళాీరు.
ఉదయాన్నే ఆలయాం తెరిచ్చ ముాంద్గ ఈయన అనుజా తీసుకని అరినాది కారేక్రమాల్ల
మొదల్లప్డతారు. ఈశవరుడి వయోే అాంశగా క్షేత్రపాలకుడు ఉదభవిాంచినటుా సుప్రభేద్వగమాం
42

చెపిపాంది. గ్రామానికి ఈశనేాంలో లోకరక్షణ క్టసాం ఈయనకు ప్రత్యేకాంగా ఆలయాం


కూడా నిరిమాంచాలని ఆగమశసి నియమాం.
క్షేత్రపాలకుడు నలాని మబుాలవాంటి శర్తరవరణాంతో.. గుాండ్రటి కనుేలతో.. నగేాంగా.. ప్ద్గనైన
ప్ళ్ాక్టరలతో.. భ్రుకుటిని ముడిచి.. ఎర్రటి పొడవైన కేశలతో.. శర్తరాంపై కపాలమాలలతో..
చ్చతులోా త్రిశూలాం, కపాలాం వాంటి ఆయుధ్యలతో నిల్లచుని.. భైరవవాహనాంతో ఉాంటాడు.
కాశేప్ శిలపశసిాం ఆయన చ్చతుల్ల, ధరిాంచ్చ ఆయుధ్యలను బటిో స్వతిీాక, రాజస, తామస
మూరుీల్లగా విభజిాంచిాంది.
తెలాగా.. శాంతముఖాంతో.. ర్ాండు/నాల్లగు చ్చతులతో.. అభయ–వరదముద్రలతో.. ర్ాండు
ఆయుధ్యలతో ఉనే స్వవమి స్వతిీాక క్షేత్రపాలకుడు. ఎర్రగా..ఉగ్రముఖాంతో ఆరు చ్చతులోా
ఆయుధ్యల్ల ప్టిోన మూరిీ రాజస్త్రక క్షేత్రపాలకుడు. నలాగా.. తీక్షణాంగా చూసూీ.. మూడు
కనుేలతో.. నాగాభరణలతో.. ఎనిమిది చ్చతులతో తామస్త్రక క్షేత్రపాలకుడు ఉాంటాడు.
శ్రీవిద్వేరణవ తాంత్రాం క్షేత్రపాలకుడు.. అనల, అగిేకేశ,కరాళ్, ఘాంటికారవ, మహాక్టప్,
పిశితాశ, పిాంగాక్ష, ఊరధాకేశులన్న అష్ో (8) కిాంకరులను కలిగి ఉాంటాడని పేర్చకాంది.
క్షేత్రపాలకుడు ఆలయానికి.. గ్రామానికి.. క్షేత్రానికి ముఖేమైన దేవుడన.. తొల్లత ఆయన్నే
పూజిాంచాలని శసోికిీ.
జననానుడిలో.. కనిే సాలమాహాతామయలోా మాత్రాం శివక్షేత్రానికి విషుణవు.. విషుణక్షేత్రాలలో
శివుడు క్షేత్రపాలకులని ఉాంది.
ఉద్వహరణకు తిరుమల ఆలయాంలో ఈశనేాంలో క్షేత్రపాలక రుద్రశిల ఉాంది. అల్లగే గోగరభాం
జల్లశయాం వదె ఉనే ఒక ప్దెరుద్రశిలను భకుీల్ల దరిశస్వీరు.
అల్లగే ప్ాంచారామ క్షేత్రాలనిేాంటికీ విషుణవు క్షేత్రపాలకుడై ఉనాేడు. వీరేగాక భద్రాచలాం, కనిే
నృస్త్రాంహ క్షేత్రాలకు ఆాంజన్నయస్వవమి, శ్రీశైల్లనికి వీరభద్రుడు,
బద్రీనాథ్ క్షేత్రానికి ఘాంటాకరుణడు, వారణస్త్ర, శ్రీకాళ్హస్త్రీ, ఉజజయని క్షేత్రాలలో కాలభైరవుడు
క్షేత్రపాలకుల్ల. క్షేత్రపాలకుడి దరశనాం, పూజ విశేష్ ఫలితాలిస్వీయ...సవస్త్రీ...

సాంస్వకరేణ వినా విదే -సనోీష్టణ వినా ధనమ్ -జాాన్నన చ వినా భకిీైః –


న శ్లభన్నీ కద్వచనll
సాంస్వకరాం లేని విదే, సాంతోష్ాం కలిగిాంచని సాంప్ద,జాానానిే ప్రస్వదిాంచని భకిీ
ఎప్పటికీ శ్లభిాంచవు. అనగా సతూలితానిే ఇవవవు.
43

వాలఖిల్లేల్ల
(క్రతు మహరిి)
----- భువన్నశవరి మారేప్లిా, 9550241921
“అఙ్గుష్ి ప్రవ మాత్రాస త్య సవేష్వ అఙ్గుషు వయవస్త్రెతాైః - తప్శిరణమ ఈహన్నీ త్యషాాం ధరమఫలాం
మహత్” - బటనవ్రేలి కణుపు అాంతటి ప్రమాణాంలో ఉాంద్గరు. వారి వారి ధరమము యాంద్గ
నెలకని వుాండి తప్ శిరణమును సాంభవిాంచుచుాంద్గరు. వారి ధరమఫలాం మికికలి గొప్పది". అని
అనుశసన ప్రవాం చెబుతోాంది. వారే వాలఖిల్లేల్ల.

అమృతాం క్టసాంకశేప్ ప్రజాప్తికి ప్రణమాల్ల చ్చస్త్ర ముాంద్గకు బయల్లదేరిన గరుతమాంతుడు


ఏనుగుని, తాబేల్లనిచూశడు.ఆర్ాండిాంటినతన కాలి గోళ్ళతో ప్టుోకని ఆకాశాంలోకి
ఎగిరిపోయాడు. తన ర్కకలవిసురాకి అకకడి చెటుా
అనే ప్ళ్ళగిాంప్బడుతునాేయ. గనక ఆయనకు ఆ
గజ-కచాపాలను తినడానికి ఒక అనువైన ప్రదేశాం
గురిాంచి వతికాడు. అల్ల ఇాంకాంచాం ముాంద్గకు
వళ్ళగా అకకడ సుభద్ర అన్న నేగ్రోధాం (మహావృక్షాం)
ఒకటి కనబడిాంది.గరుతమాంతుడు ద్వని మీద
వాలేసరికి తన బరువుకి ఆ వృక్ష శఖల్ల అనిే
విరిగిపోయాయ. ఆ శఖల మీద తల క్రాంద్గల్లగా
తప్సు్ చ్చసుకుాంటునే వాలఖిలేమహరుిల్ల
ఉనాేరు. వారు క్రాంద ప్డిపోతారేమో నని తన
ముకుకతో ఆ కమమలను జగ్రతీగా ప్టుోకని వారిని
భద్రప్రిటానికి సురక్షితమైన సాలాం క్టసాం
శ్లధిాంచాడు.
వాలఖిల్లేల్ల ప్క్షుల రూప్ాంలో సూర్మేదయము నుాండి సూరేసీమానము వరకు సూరుేడిని
కీరిీసూీ ఉాంటారు. క్రతువు ప్రజాప్తి-క్రయల సాంతానాం. వారు 60000 మాంది. బటనవ్రేల్ల
యొకక ప్రిమాణాంలో ఉాంటారు. నద్గల ఒడుున నివస్త్రస్వీరు.
ఎకకడా ప్విత్రమైన సాలాం కనప్డకపోయే సరికి, గాంధమాదన ప్రవతాం దగురకి తిరిగి వచిి
కశేపుడిని ఉపాయాం అడిగాడు. గరుతమాంతుడి కషాోనిే గమనిాంచిన కశేపుడు, వాలఖిల్లేలను
క్షమిాంచమనిప్రారిధాంచగా, వారు ప్రీతి చెాంది ఆ కమమలని వదిలి తప్సు్ చ్చసుక్టవటానికి
హిమాలయ ప్రాాంతానికి వళిళపోయారు.తరువాత కశేపుని ఆదేశాం మీదట ఆ కమమలను
నిరజనమైన ఒక ప్రవత ప్రాాంతాంలో విడిచి, అకకడే ఆ గజ కచాపాలను కూడా తిన్నస్త్ర, దేవలోకాం
వైపు తన ప్రయాణనిే కనస్వగిాంచాడు.
44

వాలఖిల్లేల్ల ప్రారిధాంచిన ఆ మహావృక్షాం దగురే రామాయణాంలో మార్తచుడు తన ఆశ్రమానిే


నిరిమాంచుకని తప్సు్ చ్చసుకుాంటూ ఉాండేవాడు. అకకడికే రావణుడు, స్త్రతాప్హరణాం
చెయేడానికి ద్గరాలోచన చ్చస్త్ర మార్తచుడి సహాయాం క్టసాం వళాళడు.వాలఖిల్లేల్ల ఉనే ఆ
కమమలను గరుతమాంతుడు ఎకకడైత్య విడిచిప్టాోడో అకకడ అది నటినుాండి ఉదభవిాంచి కుమారి
ఖాండాంగా మారిాంది. అకకడ ఒక శిఖరాం ఏరపడి అదే కాలగమనాన రావణసురుడు ఏలిన
లాంకా ప్టోణాంగా ప్రాచురేాంలోకి వచిిాంది అని సోమదేవుడు రచిాంచిన కథాసరితా్గరములో
చెప్పబడిాంది.

గరుతమాంతుడు దేవలోకాం సమీపిాంచు సమయాంలో, ఇాంద్రుడికి కనిే ద్గరిేమితీముల్ల


కనప్డాుయ. వాంటన్న దేవ గురువు అయన బృహసపతిని పిలిచి సాంప్రదిాంచగా, ఆయన తన
దివేదృష్ఠో తో చూస్త్ర "గరుతమాంతుడు అమృతాం సాంగ్రహిాంచటానికి దేవలోకాం వైపు వసుీనాేడు"
అని తెల్లపుతాడు.ఇాంకా బృహసపతి ఇల్ల అాంటాడు "కశేప్ ప్రజాప్తీ, వాలఖిల్లేల యజాఫలమే
ఈ గరుతమాంతుడు. ఈ అనరాానికి కారణాం వాలఖిల్లేల్ల నినుే శపిాంచటమే. ఇాంద్రా! గురుీాంద్వ,
కశేప్ ప్రజాప్తి పుత్రుని క్టసాం ఒక యజాాం తలప్టిోనప్పుడు నినూే, ఇాంకా వాలఖిల్లేలనూ
యజాానికి కావలస్త్రన కట్ోల సమీకరణకు నియమిాంచాడు.
వారు బ్రొటనవ్రేల్ల అాంతవారు కాబటిో వారు మొతీాం సమీకరిాంచిన కట్ోల్ల నువువ ఒకకస్వరే
కూడగటాోవు అని వారిని చూస్త్ర హళ్న చ్చశవు.అప్పుడు వారు న్నచుికని ప్రకకకు వళిళ శివుని
గురిాంచి తప్సు్ చ్చశరు. శివుడు ప్రసనుేడై మీకు ఏమి వరాం కావాలి అని క్టరగా. వారు
ఇాంద్రుడు దగుర ఉనే అమృతానిే అప్హరిాంచ్చ శకిీ గల ఒక త్యజ్యవాంతమైన ప్క్షిని వరముగా
క్టరుకునాేరు. ద్వనికి ఆ ప్రమశివుడు అాంగీకరిాంచాడు.ఇది తెల్లసుకని నువువ కశేప్
ప్రజాప్తి సహాయాం అడుగగా, ఆయన వాలఖిల్లేలను శాంత ప్రిచాడు. అప్పుడు ఆ
వాలఖిల్లేల్ల కశేపుని ప్రారధనకు సాంతోష్ఠాంచి వారు చ్చస్త్రన యాగశకిీని కశేపునికి ధ్యరపోస్త్ర
న వాంశాంలోన్న ఆ జగతపరఖ్యేతిని గాాంచ్చ ప్క్షిపుటిో, అమృతానిేసాంగ్రహిాంచి, ఇాంద్రుడిని ఓడిాంచి
ప్క్షనుెరడిగా ఖ్యేతి చెాంద్గతాడు అని వరాం ఇస్వీరు. ఆ ర్మజు వాలఖిల్లేల శప్ాం నుాండి
తపిపాంచుకునే నవు ఇప్పుడు ఆ ప్రేవస్వనానిే ఎద్గర్మకవలస్త్రన ప్రిస్త్రాతి వచిిాంది" అని
బృహసపతి, ఇాంద్రుడికి చెపాపడు.ఉలికికప్డు ఇాంద్రుడు సమసీ దేవతా సైనాేనిే అమృత కలశనికి
కాప్ల్లగా నియోగిస్వీడు.
తరువాతి కాలాంలో దేవేాంద్రునితో పోరాడి, అమృతానిే తీసుకువచిి పినతలిాకి ఇచిి
మాతృద్వస్వేనిే తొలగిాంచి తలిాకిసేవచ్చస్వీడుగరుడుడు.మాతృసేవ ప్రభావాంతో ప్రమాతమకే
వాహనమయాేడు. తలిాదాండ్రులను, గురువును, ప్దెలను సేవిసేీ ప్రమాతమ ప్రసనుేడయే
స్వక్షాతుీగా తన సేవా భాగాేనిే ప్రస్వదిస్వీడు అనే సతే ధరామలను మనకు బోధిాంచినవాడు
గరుతమాంతుడు.
45

సూరుేడు- తన కిరణల శకిీకి మారు రూపాలైన వాలఖిల్లేల్ల అన్న చ్చతి బటనవ్రేల్ల


అాంతప్రిమాణాంలోఉాండే ఋషుల్ల తన వాంట నడుసుీాండగా ఆ వనుక మిగిలిన మహరుిలాంతా
వేద మాంత్రాలను ప్ఠసుీాండగాగాంధరవ, అప్్రసగణల్లగీత,
నృతాేలతోసేవిసుీాండగాతనప్రయాణనిేస్వగిసుీాంటాడు.ఆ ప్రయాణమాంతా ఓఅద్గభత సుాందర
దృశేాంగా ఉాంటుాంది. ఈ సూరుేడి ప్రయాణక్రమానిేవివరిాంచి చెప్పటాంలో ఒక అవిశ్రాాంత
సేవాతతవాం భగవానుడిలో ఇమిడి ఉాందని తెలిపే అాంశాంఇది.
వాలఖిల్లేల్ల నిరాంతరాం తప్సు్లో ఉాంటారు. వారి తప్సు్ అతేాంత కఠనమయనది. వారు
చెటుో కమమలకు తలక్రాంద్గల్లగా వ్రేళాళడుత్త తప్సు్ చ్చస్వీరు.తపోధనుల్ల. వాలఖిల్లేల్ల
మృగముల చరమములను, నారచీరలను వసిముల్లగా ధరిాంతురు. సుఖము ద్గైఃఖము వాంటి
జాంటలను ప్టిోాంచుకనరు.సతపథమును పొాంద్దడువారు.

బ్రహామాండపురాణాంమరియుభాగవతాంప్రకారాంవాలఖిల్లేల్లనవబ్రహమలలోఒకరయనక్రతువుపు
త్రుల్ల. క్రతువుదేవహూతి, కరధముల పుత్రిక అయన క్రయను వివాహాం చ్చసుకునాేరు. ఈ క్రతువు
మరియు క్రయలకు కలిగిన సాంతానమే వాలఖిల్లేల్ల.

"క్రతువు" ర్ాండు వేరేవరు యుగాలలో కనిపిాంచిన ఋష్ఠ. స్వవయాంభువ మనవాంతరాంలో, క్రతువు


ఒక ప్రజాప్తి, బ్రహమదేవుడికి చాల్ల ప్రయమైన కుమారుడు. క్రతువుకు కూడా పుణే,
సతేవతిఅనుఇదెరుసోదర్తమణుల్ల ఉనాేరు.

క్రతువు ఏడుగురు గొప్ప ఋషులలో ఒకరిగా ప్రిగణిాంచబడాుడు, ఈ సప్ీ ఋషుల్ల బ్రహమ


యొకక మనసు్ నుాండి ఉదభవిాంచారని శసిప్రమాణాం. మర్చక పురాణాం ప్రకారాం, క్రతువు తన
తాండ్రి బ్రహమ ఎడమ కనుే నుాండి జనిమాంచాడని వివరిసుీాంది. ఇతను సనేతిని ప్ళిా చ్చసుకునాేడు,
ఈ జాంటకు వాలఖిల్లేల్ల అని అరవై వేల మాంది పిలాల్ల కలిగి ఉనాేరు, నద్గల ఒడుున
నివస్త్రస్వీరు.

వివాహానికిముాంద్గ,
క్రతువురుద్రదేవుడికిఒకమాంచిసేేహితుడు.రుద్రుడునిజానికితొల్లతప్శుప్తిఅనిపిల్లవబడుత్త
ఉాండేవాడు. అయనప్పటికీ, రుద్ర తాండ్రి బ్రహమ, తన పాపాతమకమైన చరేలకు శిక్షను
అనుభవిాంచినప్పుడు, రుద్రుడుతనప్శుప్తిఅధికారానిేక్రతువుకుఇచాిడు. తరువాత, రుద్ర
మొదటగా ఆరుేడు కాని దేవుడుగా ప్రిగణిాంచబడాుడు కనుక, రుద్రను ప్రిగణనలోకి
తీసుక్టకుాండా, దైవదూతల్ల రుద్రకు ఎల్లాంటి వాటా ఇవవకుాండా తమలో ఉనే అనిే
46

జాంతువులను తామే విభజిాంచారు. ద్వనితో రుద్ర ప్రజాప్తి దగురకి వళిా అనిే దైవాాంశలను
చాంపుతానని చెపాపడు. ప్రజాప్తి అతనిని వేచి ఉాండాలి్ాందిగా క్టరాడు, తవరలో తను
రుద్రకుప్శుప్తినామానిేపునరుదధరిాంచుతానని వాగాెనాం చ్చశడు.

దక్షప్రజాప్తిరుద్రను ఆహావనిాంచకుాండా ఒక యజాానిే నిరవహిస్వీడు. దక్షుడి చినే కూతురు


సతీదేవి/ద్వక్షాయణి. ఆమె వివాహాం చ్చసుకుాంటే శివుణేణ చ్చసుకుాంటానని ప్టుోబడుతుాంది.
దక్షుడు అాంద్గకు అాంగీకరిాంచడు. కాన ఆమె అాంద్గకు తాండ్రితో విభేదిాంచి శివుణిణ వివాహాం
చ్చసుకుాంటుాంది. కాన దక్షుడు మాత్రాం శివుణిణ దేవష్ఠాంచ్చవాడు. శర్తరమాంతా బూడిద పూసుకుని,
శమశనాల వాంట తిరిగే వాడని దూష్ఠాంచ్చవాడు. అప్పటి నుాంచ్చ తన అల్లాడుకీ, కూతురుకి కూడా
దూరమయాేడు. దక్షయజాాంతో ఈ వివాదాం మరిాంత ముదిరిాంది. దక్షుడి యజాాం రుద్రునికి
వేతిరేకాంగా, అల్లాడు అయననూ పిలవకుాండా తన ప్గ తీరుిక్టవడాం జరిగిాంది.

కూతురు అయన సతి కూడా ఆహావనిాంప్బడలేద్గ, అయననూ యజాానికి ముఖే నిరావహకుడు


తన తాండ్రి అని తలచి అకకడకు వళ్ళడాం జరిగిాంది. సతినియజాాంజరుగుతునే ప్రాాంగణాంలోన్న,
వివాహాం క్టసాం ఒక బిచిగాడిని చ్చసుకునాేవని అన్నక విధముల్లగా భయాంకరమైన
మాటలతో తాండ్రి అవమానిాంచాడు. ఆమె తన తాండ్రి, ఆమె సోదర్తమణుల్ల ఆమె వదె విసరిన
అవమానాలను వినలేకఅగిేలోకిదూకిఆతమహతేచ్చసుకుాంది.ఈమరణవారీవిని,
శివుడుక్టప్ాంతోరుద్రుడుగా మారాడు. శివుడు తన తల నుాండి కదిెగా జుటుోను ప్రికి
ముడిచ్చస్త్ర ద్వనిే వీరభద్ర లేద్వ భైరవ ఆతమను ప్రేరేపిాంచడాం ద్వవరా విస్త్రరి వేశడు. వీరభద్రను
తన అనుచరులతో కలిస్త్ర వళిా ప్రజాప్తి దక్షుడితో సహా యజామునకు హాజరైన ప్రతి ఒకకరిన
నాశనాం చ్చయాలని శివుడు ఆదేశిాంచాడు. ఆ ప్రకారాంగాన్న దక్ష ప్రజాప్తి యజాానికివళ్ళటాం
జరిగిాంది. అకకడ ప్విత్ర యజాానికి
హాజరైనప్రతిఒకదైవాాంశలను(ప్రతిదేవుడిని)వీరభద్రుడుతనఅనుచరుల్లశిక్షిాంచటాంప్రారాంభిాం
చారు.వారు పూష్ దాంతాలను ప్డగొటాోరు, భగ కళ్ళను తీసుకునాేరు, క్రతువు యొకక ర్ాండు
వృష్ణలను వేరుచ్చశరు.

దేవతల్లఅాందరూశివుణిణప్రారిాాంచారు.శివుడువారినిజాంతువులవలెఆయనకుకాంతకాలాంవర
కుసేవచ్చయవలెనని, అప్పుడు మాత్రమే వారు వారి అసల్ల స్త్రాతిని తిరిగి పొాంద్గతారు అని
శలవిచాిడు. అాందరుదేవతల్లదీనికిఅాంగీకరిాంచారు.శివుడువివిధదేవతలప్ళ్ళళ, కళ్ళళ,
వృష్ణలను పునరుదధరిాంచాడు. తన మెడమీద ఒక మేక తల ఉాంచడాం ద్వవరా దక్షుడు కూడా
పునరుదధరిాంచబడాుడు.
47

క్రతువు తన వృష్ణల్ల పునరుదధరిాంచబడిన తరువాత, దక్షుడు కుమార్ీ అయన సనేతి (సాంతతి)


ను వివాహాం చ్చసుకునాేడు.వారికిబటనవేల్ల కనాే ప్దెగా ఉాండని "వాలఖిల్లేల్ల" 60,000
మాంది పిలాల్ల ఉనాేరని చెప్పబడిాంది. వీరు ప్విత్రమైన మనసుతో, ప్విత్రమైనవారుగా
ఉాంద్గరు. అాందరూబ్రహమచారుల్ల, వేద్వలను అభేస్త్రాంచిన విద్వేరుధల్ల. (మైత్రేయ సాంహిత 4-
2-12, బ్రహామాండ పురాణాం).

శివుడి వరాం కారణాంగా క్రతువు ఋష్ఠ మళ్ళా వైవసవత మనవాంతరాంలో జనిమాంచాడు. ఈ


మనవాంతరాంలో ఇతనికి కుటుాంబాం లేద్గ. క్రతువు బ్రహమ దేవుడి చ్చతి నుాండి జనిమాంచినటుా
తెల్లసుీాంది, అల్లగే ఇతర ఋషుల్ల బ్రహమ శర్తరాం యొకక ఇతర భాగాల నుాండి జనిమాంచినటుా
వరిణాంచబడిాంది. (-భగవదీుత).

క్రతువుకు కుటుాంబాం, పిలాల్ల లేనాంద్గన, తను అగసుీయడి కుమారుడైన ఇద్వవవను స్త్రవకరిాంచాడు.


*క్రతువుమహాత్యజస్ాంప్నుేడు. ఇతనికి ఇదెరు భారేల్ల. ఒకరు కరెమ మహారిి పుత్రిక 'క్రయ'
ఇాంకకరు దక్ష కుమార్ీ 'సనేతి'.
జప్హోమ ప్రాయణులైన వాలఖిలే మహరుిలూ (బ్రహమవాలాం నుాండి పుటాోరట), బ్రహమ గోటి
నుాండి పుటిోన వైఖ్యనస మహరుిలూ ఆ ఆశ్రమానికి శ్లభ చ్చకూరాిరు. (రామాయణాంలో కూడా
వస్త్రషాిశ్రమాం వరణన లో చెప్పబడిాంది)

సూటిక వినాయకుడు

ముద్వకరాతీమోదకాం సద్వవిముకిీ స్వధకాం -కళాధరావతాంసకాం విల్లస్త్రలోక రక్షకాం ౹


అనాయకైక నాయకాం వినాశిత్యభ దైతేకాం - నతాశుభాశు నాశకాం నమామి తాం
వినాయకాం ౹౹
తాతపరేము - ముదమును కల్లగచ్చయు మోదకములను - సాంతోష్మును కల్లగచ్చయు
ప్ద్వరాముల్ల కలవాడా, ఉాండ్రాళ్ళళ చ్చత ప్టుోకునేవాడా, ఎలాపూపడూ విముకిీ కఱకు
ఉపాస్త్రాంప్బడువాడా, అమోఘమైన కళ్ల్ల కలిగి కళ్లను పోష్ఠాంచువాడా, విలస్త్రతులైన
(ప్రివరీన చెాందే) లోకములను - 14 భువనములను, రక్షిాంచువాడా, నాయకుల్ల
లేనివారికి - అనాథలకు నాయకుడైనవాడా/నాథుడైనవాడా, దైతుేల ప్రివారమును
వినాశనము చ్చయువాడా, అశశవతములైన అశుభాలను మాపువాడా
(శశవతుడైనవాడా), అటువాంటి శశవతప్దమును దకికాంచు వినాయకునికి భకిీతో న్నను
నమసకరిాంచుచునాేను ! ........
......... కన్నేప్లిా హరిప్రస్వద్, SBI Retd., 9849740560
48

పితృసుీతి
సేకరణ: మణికాంఠ నెలబటా

బృహదధరమ పురాణాంలో బ్రహమదేవుడు చ్చస్త్రన పితృసుీతి. ఈ సోీత్రానిే శ్రాదధ దినములాందే కాక


ప్రతిర్మజూ ఎవరు చద్గవుతార్మ వారికి ఈతి బాధల్ల ఉాండవు. ఎవరైనా వారి పితరుల
విష్యాంలో తప్పు చ్చస్త్ర ఉాంటే
ప్శితాీప్ాంతో ఈ సోీత్రాం చదివిత్య
ప్రాయశిితీాం కల్లగుతుాంది. వారిని
అనుగ్రహిస్వీరు. ఈ సోీత్రానిే
ప్రయతేపూరవకాంగా ఎవరైత్య
పితృశ్రాదధాం నాడు లేద్వ ప్రతి ర్మజు
ఉదయాం, పుటిోనర్మజు నాడు తమ తలిా
దాండ్రులకు నమసకరిాంచి ప్ఠస్వీర్మ
వారికి ద్గరాభమైనది అాంటూ ఉాండద్గ.
పాప్కరమల్ల నశిాంచిపోతాయ.
బ్రహమ ఉవాచ:-
1 . నమో పిత్రే జనమద్వత్రే సరవ దేవమయాయ చ!
సుఖద్వయ ప్రసనాేయ సుప్రీతాయ మహాతమన్న!!
ఎవరివలన ఈ జనమ వచిినదో, ఎవరు సకల దేవతా సవరూపులో ఎవరి ఆశీసు్ల వలా
సుఖముల్ల కల్లగునో అటిో మహాతుమలైన పితరులకు నమస్వకరముల్ల.
2 . సరవ యజా సవరూపాయ సవరాుయ ప్రమేష్ఠిన్న!
సరవతీరాావలోకాయ కరుణస్వగారాయ చ!!
సకల యజాసవరూపులై సవరుాంలో ఉాండే దేవతలతో సమానమైన వారు సకల పుణేతీరాములకు
ఆలవాలమైన కరుణసముద్రులైన పితరులకు నమస్వకరముల్ల.
3 . నమో సద్వ ఆశుతోషాయ శివరూపాయ త్య నమైః!
49

సద్వప్రాధక్షమిన్న సుఖ్యయ సుఖద్వయ చ!!


సులభాంగా సాంతోష్ఠాంచి వాంటన్న అనుగ్రహిాంచ్చ వారైన శివరూపులకు నమస్వకరము.
ఆచరిాంచ్చ తప్పులను ఎలావేళ్ల్ల క్షమిసూీ సాంతోష్మూరుీలై సుఖములను కల్లగజేసే
పితరులకు నమస్వకరముల్ల.
4 . ద్గరాభాం మానుష్మిదాం యేనలబధాం మయా వపుైః!
సాంభావనయాం ధరామరేా తసెలమ పిత్రే నమోనమైః!!
ధరామల్ల ఆచరిాంచడానికి అవకాశమునే ద్గరాభమైన ఈ మానవ శర్తరాం ఎవరివలన
లభిాంచిాందో ఆ పితృ దేవతలకు నమస్వకరముల్ల.
5 . తీరా స్వేన తపో హోమ జపాదీన్ యసే దరశనాం!
మహా గుర్మశి గురవే తసెలమ పిత్రే నమోనమైః!!
ఎవరిని చూస్త్రనాంతన్న అన్నక తీరా స్వేనముల్ల, తప్సు్ల్ల, హోమాల్ల, జప్ముల్ల చ్చస్త్రన
ఫలితాం కల్లగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్వకరముల్ల.
6 . యసే ప్రణమసీవనాత్ క్టటిశైః పితృతరపణాం!
అశవమేధ శతైైః తులేాం తసెలమ పిత్రే నమోనమైః!!
ఎవరిని నమసకరిాంచినా, తరపణద్గల్ల చ్చస్త్రనా అవి వాందలకలది అశవమేధ యాగములతో
సమానమో అటువాంటి పితరులకు నమస్వకరము
ఫలశ్రుతి:-
ఇదాం సోీత్రాం పితుైః పుణేాం యైః ప్ఠేత్ ప్రయతో నరైః!
ప్రతేహాం ప్రాతరుతాాయ పితృశ్రాదధదినోపి చ
సవజనమదివసే స్వక్షాత్ పితురగ్రే స్త్రాతోపివా
న తసే ద్గరాభాం కిాంచిత్ సరవజాతావది వాాంఛితమ్
నానాప్కరమకృతావపి యైఃసీతి పితరాం సుతైః
సధ్రువాం ప్రవిధ్యయైవ ప్రాయశిితీాం సుఖీ భవేత్
పితృప్రీతికరైరిేతేాం సరవ కరామణేధ్యరుతి!!

శ్లా𝕝𝕝వేధ్య దేవధ్య భ్రమాం చక్రే - కానాీసు కనకేషు చ|


- తాసు త్యష్వనాసకీైః స్వక్షాదభర్ము నరాకృతిైః||
తా𝕝𝕝బ్రహమ స్త్రిల యాంద్గ బాంగారము యాంద్గ ర్ాండు విధముల్లగా భ్రమని కలిపాంచెను. ఈ
ర్ాంటి యాంద్గ ఆసకిీ లేనివాడు స్వక్షాతుీ మనుష్ే రూప్ాంలో ఉనే శివుడే.
50

ఎాందర్మ మహానుభావుల్ల
(శ్రీ సవరూపానాందేాంద్ర సరసవతి స్వవమి)
సేకరణ:శ్రీ గాయత్రి
శ్రీ భగవతాపద ఆది శాంకరాచారుేల్ల లోకవిదితుల్ల. వారు దేశములో పూజేమైన ఐద్గ
పీఠములను స్వాపిాంచినవారు. వీనిలో కాంచిలోని ఏకాాంబరేశవర మరియు శ్రీ కామాక్షి క్షేత్రాం
జగద్గురు పీఠాం కాగా దేశములోని నాల్లగు దికుకలలోను నాల్లగు స్వాంప్రద్వయముల
ననుసరిాంచి ఆమాేయ పీఠములను స్వాపిాంచారు. సాంప్రద్వయాల్ల నాల్లగు విధ్యలైనవి. అవి
కీటవార స్వాంప్రద్వయాం - ప్శిిమామాేయ ద్వవరకా పీఠాం,, భోగవార స్వాంప్రద్వయాం -
పూరావమాేయ జగనాేథపురి గోవరధన పీఠాం, ,ఆనాందవార స్వాంప్రద్వయాం - ఉతీరామాేయ
జ్యేతిరమఠ బదరికా పీఠాం, భూరివార
స్వాంప్రద్వయాం - దక్షిణమాేయ శృాంగేరి
శరద్వ పీఠాం అన్నవి. వీటిని ప్రామాణికాంగా
తీసుకని శాంకరుల్ల నాల్లగు మఠాలను
నిరేెశిాంచారు.
ద్వవరకలోని శరద్వ పీఠాం ప్రకారాం
శాంకరాచారే యుధిష్ఠోర శకాం 2633
వైశఖ శుదధప్ాంచమి పునరవసు నక్షత్రాం
నాడు జనిమాంచినటుా, 2636లో ఉప్నయనాం, 2639లో సనాేసాం, 2640లో గోవిాంద
భగవతాపద్గల వదె బ్రహోమప్దేశాం, 2638 కార్తీక బహుళ్ త్రయోదశి నుాంచి, మాఘ శుదధ దశమి
వరకు ద్వవరకా పీఠ స్వాప్న, 2648 ఫ్లల్లుణ శుదధ నవమి నుాంచి శృాంగేరి పీఠ ప్రతిష్ి, 2649లో
మాండన మిశ్రునికి సనాేస మిచిి ద్వవరక పీఠాధేక్షుని చ్చశరని, 2654లో హస్వీమలకుని
శృాంగేరి పీఠాధిప్తిని చ్చశరన, 2655లో పూర్త గోవరధన పీఠ స్వాప్న చ్చస్త్ర ప్దమపాద్గని
ఆచారుేనిగా చ్చశరన, యుధిష్ఠోర శకాం 2666 కార్తీక పౌరణమినాడు శాంకరుల్ల స్త్రదిధపొాంద్వరని
ఉాంది. శ్రీసవరూపానాందేాంద్ర సరసవతి స్వవమివారు 1982 వ సాంవత్రాంలో గుజరాత్, ద్వవరక
51

లోని ద్వవరకా శరద్వ పీఠానికి శాంకరాచారుేల్ల అయాేరు. అల్లగే ఉతీరాఖాండ్, బద్రీనాథ్


నగరాంలో ఉనే జ్యేతిర్ మఠ్ కి శాంకరాచారుేల్ల అయాేరు.
బాలేాం :సవరూపానాంద సరసవతి 1924 వ సాంవత్రాంలో మధేప్రదేశ్, స్త్రయోని జిల్లా లోని ఒక
గ్రామాంలో జనిమాంచారు. పుటిోనప్పుడు తలిా తాండ్రుల్ల పోతిరామ్ ఉపాధ్యేయ్ అని పేరు ప్టాోరు.
1942 సాంవత్రాం, 19 సాంవత్రాల వయసు్ లో సవరూపానాంద సరసవతి కివట్ ఇాండియా
ఉదేమాం లో కూడా పాలొునే స్వవతాంత్ర సమరయోధుడు. ఆ ర్మజులోా ఇతనిని విప్ావ స్వధువు
గా పిలిచ్చవారు. ఉదేమాలలో పాలొునేాంద్గకు 9 నెలల్ల జైల్ల శిక్ష పాలయాేరు.
శాంకరా చారుేల్లగా : 26 సాంవత్రాల వయసు్లో గురు బ్రహామనాంద తనని దాండి సనాేస్త్రగా
మారాిరు. స్వవమి సవరూపానాంద సరసవతి జ్యేతిర్ మఠ్ యొకక శాంకరాచారుేలైన
శ్రీబ్రహామనాంద సరసవతి యొకక శిషుేడు. అల్లగే జ్యేతిర్ మఠ్ కి చెాందిన శాంకరాచారుేల్ల
శ్రీకృష్ణబోధ యొకక శిషుేడు. స్వవమి కరప్త్రి (హరిహరానాంద సరసవతి) ద్వవరా స్వాపిాంచబడు
అఖిల భారతీయ రామ్ రాజే ప్రిష్త్ కు అధేక్షుడిగా కూడా ఉనాేరు. 1973 సాంవత్రాంలో
బద్రీనాథ్ లోని జ్యేతిర్ మఠ్ కి శాంకరాచారుేల్లగ నియమిాంచ బడాురు. 1982 వ సాంవత్రాంలో
ద్వవరకా పీఠాం యొకక అధేక్షుడిగా కూడా ఉనాేరు. స్వవమి సవరూపానాంద సరసవతి
అభిప్రాయాల్ల:ఉతీరాఖాండ్ ముఖేమాంత్రి విజయ్ బహుగుణ గాంగానది పై ర్ాండు డాేమ్ ల్ల
నిరిమాంచడానికి నిరణయాం తీసుకునేప్పుడు 2012 వ సాంవత్రాంలో తన వేతిరేకత చూపిాంచారు.
డాేాంల్ల నిరిమాంచటాం వలా గాంగా నది స్త్రమెాంట్ తో తయారైన గోడల మధేలో ఉాండిపోతుాందని,
ఫలితాంగా గాంగా నదిలో ఉాండే ఖనిజాల్ల క్టలోపతామని చెపాపరు. గాంగా నది సహజాంగా
ప్రవహిసేీన్న మాంచిది అని పేర్చకనాేరు.
ఆరిోకల్ 370: 2014 వ సాంవత్రాంలో స్వవమి సవరూపానాంద జమూమ కాశీమర్ నుాంచి ఆరిోకల్
370 ను తొలగిాంచాలని చెపాపరు. ఈ ఆరిోకల్ ను తొలగిాంచటాం వలా జమూమ కాశీమర్ ప్రజలకు
చాల్ల మాంచి ప్రయోజనాం కలిగిసుీాందని చెపాపరు. కాశీమర్ ప్ాండితుల్ల తిరిగి అకకడికి వళిళనప్పుడే
అకకడ దేశ వేతిరేక చరేల్ల ఆగుతాయని పేర్చకనాేరు.
ఆవుల రక్షణ & బీఫ్ ఎగుమతి : 2015 సాంవత్రాంలో మహారాష్ర ప్రభుతవాం గో హతేలపై
విధిాంచిన నిష్టధ్యనిే స్వవమి సవరూపానాంద ప్రశాంస్త్రాంచారు. 12 క్టటా కాంటే అధికాంగా గో
హతేల్ల జరుగుత్తనాేయని, గో హతేల్ల ఆప్టాం వలా పాల ఉతపతిీ ప్రుగుతుాందని తెలిపారు.
52

ప్రిగే పాల ఉతపతిీ పేద పిలాల ఆకలి తీరుసుీాందని చెపాపరు. భారత దేశాంలో ఎకుకవగా
హిాంద్గవుల్ల ఉనే తరవాత కూడా గో హతేల్ల జరుగుతునాేయని. కాంత మాంది ముస్త్రాాం లను
సాంతోష్ ప్టోడానికి మాటాాడుతునాేరని, అల్ల కాకుాండా గో హతేలకు వేతిరేకాంగా
మాటాాడాలని చెపాపరు. పాలలో ఎకుకవ
ప్రోటీనుా ఉాంటాయని, అాందరికీ పాల్ల
లభిాంచాలాంటే గో హతేలపై నిష్టధాం
విధిాంచాలని చెపాపరు.
మహిళ్ల శని పూజ : 2016 వ
సాంవత్రాంలో, మహారాష్ర లోని అహమద్
నగర్ నగరాంలోని శని శిాంగనాపూర్
దేవాలయాం యొకక గరభ గుడిలో
ప్రవేశిాంచడానికి కాంత మాంది స్త్రి వాద్గల్ల (ఫెమినిస్ో ల్ల) ప్రయతిేాంచారు. ఈ విష్యాం పై
స్వవమి సవరూపానాంద సపాందిసూీ ” శని ఒక పాప్ గ్రహాం అని, శని ప్రభావాం మహిళ్లకు చాల్ల
హాని కలిగిసుీాందని చెపాపరు.
ISKCON (International Society for Krishna Consciousness): 2016 వ
సాంవత్రాంలో ISKCON తనను తాను సనాతన ధరమాం యొకక భాగాం అని ద్వవా చ్చసోీాందని
ద్వనిపై స్వవమి సవరూపానాంద అభిప్రాయాం అడిగారు. వాళ్ళళ నిజాయతీగా ప్ని చ్చసుీనేట్లాత్య
ముాంద్గ నుాంచ్చ మాందిరాల్ల ఉనే ప్రాాంతాలలో కాకుాండా మాందిరాల్ల లేని ప్రదేశలైన అస్వ్ాం
మరియు ఛతీీస్ గడ్ లో నిరిమాంచ్చవారని తెలిపారు. RSS & BJP & కాాంగ్రెస్ : 2015
సాంవత్రాంలో స్వవమి సవరూపానాంద్వ నరేాంద్ర మోడీ గురిాంచి మాటాాడుత్త ”ప్రధ్యన మాంత్రి
నరేాంద్ర మోడీ లాంచానిే నిరుమలిస్వీనని చెపిపనప్పటికీ దేశమాంతటా లాంచాల్ల తీసుకున్న వారు
చాల్ల ప్రిగిపోయారని” చెపాపరు.
2016 వ సాంవత్రాంలో RSS గురిాంచి మాటాాడుత్త ”RSS హిాంద్గవుల గురిాంచి
మాటాాడుతారు కాన హిాంద్గతవ గురిాంచి వారిలో నిబదధత లేద్గ. తాము హిాంద్గవులను
కాపాడటానికి ఉనాేమని చెపిప మోసగిసుీనాేరు, అది ఇాంకా ప్రమాదాం. ఇాంతకు ముాంద్గ
53

ప్రభుతవాం కాాంగ్రెస్ హయాాంలో గో హతేల్ల జరిగేవి బీజేపీ హయాాంలో కూడా గో హతేల్ల


జరుగుతునాేయ. ర్ాండు పార్తోలలో ఏాంటి త్యడా ? ” అని ప్రశిేాంచారు.
PK:2014 లో రిలీజ్ అయన PK స్త్రనిమా గురిాంచి మాటాాడుత్త సెనా్ర్ బోరుు ఈ స్త్రనిమా కి
ఎల్ల అనుమతి ఇచిిాంది, ఈ విష్యాం పై CBI విచారణ జరపాలని క్టరారు.
వరధాంతి :11 సెప్ోాంబర్ 2022 వ సాంవత్రాం, మధేప్రదేశ్ లోని నరి్ాంగ్ పూర్ లో 98
సాంవత్రాల వయసు్లో స్వవమి సవరూపానాంద సరసవతి తన భౌతిక దేహమును విడిచారు. శ్రీ
స్వవమివారికి నమస్వకరాం!
బ్రహామాండ పురాణాం - ఆధ్యేతమ రామాయణ అాంశాం

శ్లా౹౹ అప్రమేయ త్రయాతీత నిరమల ఙ్ఞానమూరీయే ౹


మనోగిరాాం విదూరాయ దక్షిణమూరీయే నమైః ౹౹
శ్రీమద్రామయణాం, వాలీమకి మరియు ఇతర ప్ాండితుల్ల, భకుీల్ల ఇల్ల చాల మాంది రచిాంచారు. 24000
శ్లాకముల ఆదికావేాం శ్రీమద్రామాయణాం. యోగవాశిష్ిము - వశిష్ి రామాయణమని కూడ అాంటారు.
వశిష్ిడు రాములవారికి యువకునిగా ఉనేప్పుడు చెపిపనది, 32000 శ్లాకముల్ల గలది.శ్రీ
వేదవాేసులవారిచ్చ, ఉతీర్మతీరా కూడ అయ ఉాండొచుి, పూరవ తతీామైనా అయ ఉాండొచుి,
బ్రహామాండపురాణాంతరుతాంగా ఆధ్యేతమ రామాయణాం (రామోప్నిష్తీని కూడ అాంటారు) - తతీా
సాంగ్రహాంగా, ముఖేాంగా రామాయణాంలోని పాత్రల్ల, దేవతల్ల, మునుల్ల చ్చస్త్రన సోీత్రముల
రూప్ములోను, ఆ సోీత్రారా రూప్ములోను చెప్పబడిాంది. ఇది సూతుడు నైమిశరణేవాసులగు శౌనకాది
మహామునులకు, బ్రహమ నారద్గనకు, శివుడు పారవతికి చెపిపనది. ఆధ్యేతమము అధి ఆతమను, ఆతమ యొకక
నిజ సవరూప్మును, సూరుేని తతీామును తెలియప్రుచునది. రామాయణాంలో వాలీమకి నారద్గని
అడిగాడు ఇల్ల :
ఆతమవాన్ క్ట జితక్రోధో ద్గేతిమాన్ క్టఽనసూయకైః ౹
కసే బిభేతి దేవాశి జాతర్మష్సే సాంయుగే ౹౹
ఈ ఆధ్యేతమ రామాయణము గురుీ చ్చసుక్టవాలనేను, సాంగ్రహముగా సమరిాంచుక్టవాలనేను, పైన
ప్ఠాంచిన దక్షిణ మూరిీ శ్లాకము, క్రాందనయబడిన వాేసుని సుీతి, వశిష్ి రామయాణాంలోని శ్లాకము,
ప్ఠనారుము :
ఋష్ఠరాేమాేాం సహస్రసే వేదవాేసో మహామునిైః ౹ ఛాందోఽనుషుోప్ తథా దేవో భగవాన్ దేవకీసుతైః ౹౹
ఇది శ్రీ విషుణసహస్రాంలోని శ్లాకాం : రామాం దూరావదళ్శేమాం ప్ద్వమక్షాం పీతవాససాం ౹
ద్గరాుదేవి వైభవాం
సుీవాంతి నామభి రిెవేల న త్య సాంస్వరిణో నరాైః ౹౹ ........ యోగవాశిష్ిాం
సేకరణ:కన్నేప్లిా హరిప్రస్వద్, SBI Retd.
54

ద్గరాుదేవి వైభవాం
న్నలబటా మణికాంఠ శరమ: పౌర్మహితేాం ( స్వమరీాం): 9505308475

సరవసవరూపే సరేవశి సరవశకిీసమనివత్య ! - భయోభేస్విహి నో దేవి ద్గరేు దేవి నమోసుీత్య !!


మన సనాతన వాఙ్మయాంలో శకిీ ఆరాధన చాల్ల విశేష్మైనది. మహాకాళి ,మహాలక్ష్మి, మహా
సరసవతీ సవరూప్ాంగా ఉాండే ఏకైక సవరూప్ాం ద్గరు.అసల్ల ద్గరాు నామానికి అరధాం
తెల్లసుకాంద్వము “ద్గైఃఖ ఇతి
నాశనైః ద్గరాు” మనకు ఉనే
ద్గైఃఖములను పోగొటేో తలిా ద్గరుగా
భాస్త్రల్లాతుాంది.ద్గరుాం అాంటే శర్తరాం.
ఈ శర్తరాంలో ఉాండే శకేీ ద్గరు. అదే
ప్రాణశకిీ. ప్రాణాం ఉాంటేన్న దేహాం
ఉనేటుాగా ద్గరాుదేవి అనుగ్రహాం
వలన మాత్రమే విశవమాంతా నిలచి
ఉాంది.
ద్గరాుసుర సాంహారాం
పూరవాం ద్గరాుసురుడు అన్న రాక్షసుడు
బ్రహమను గూరిి ఘోర తప్సు్ చ్చస్త్ర
అన్నక వరాల్ల పొాంద్వడు. ఆ వరగరవాంతో అతడు విర్రవీగుత్త ములోాకాలను
గడగడల్లడిాంచస్వగాడు.ఇాంద్రాది దేవతల్ల అప్పుడు ప్రాశకిీని మొరప్టుోక్టగా ఆ దేవి
కరుణిాంచి శతాక్షిరూప్ాం ధరిాంచి ద్గరాుసురుణిణ సాంహరిాంచిాంది.ఆ దేవి హమవరణ త్యజసు్తో
వల్లగొాందడాం వలా హమద్గరాు ,కనకద్గరాు అని ఆమెను దేవతల్ల సుీతిాంచారు.ద్గరాుదేవి
ద్గరాుసురుని సాంహరిాంచడాం క్టసాం శివుని వదె నుాంచి త్రిశూలాం, విషుణవు నుాంచి సుదరశనచక్రాం
,యముని చ్చత కాలదాండాం ,వరుణినిచ్చత శాంఖాం ,అగిేచ్చత బలెాాం ,వాయువుచ్చత బాణల్ల
55

అాంబుల పొది ,ఇాంద్రుని చ్చత వజ్రాయుధాం, బ్రహమ వలన అక్షమాల ధరిాంచి ఆ ద్గరాుసురుణిణ
అమమవారు సాంహరిాంచిాంది.
నవరాత్రి సమారాధ్యేాం నవచక్ర నివాస్త్రనాం| - నవరూప్ ధరాాం శకిీాం నవద్గరాుముపాశ్రయే||
నవరాత్రులలో ఆరాధిాంప్దగినది, (శ్రీ చక్రాం లోని) నవచక్రాలలో నివస్త్రాంచ్చది, శకిీ రూపిణి,
అయన నవద్గరును ఆశ్రయసుీనాేను. ద్గరాుదేవి గురిాంచి మారకాండేయ మహరిి బ్రహమగారిని
అడిగిత్య వచిిన సాంభాష్ణ లోాంచి ద్గరాుదేవి వివరాల్ల మనకు మారకాండేయ పురాణాం నుాంచి
ఈ క్రాంది విధాంగా తెల్లసుీాంది.
ప్రథమాం శైలపుత్రీ చ దివతీయాం బ్రహమచారిణీ |
తృతీయాం చాంద్రఘాంటేతి కూషామాండేతి చతురాకమ్ ||
ప్ాంచమాం సకాందమాత్యతి ష్ష్ిాం కాతాేయనతి చ |
సప్ీమాం కాలరాత్రీతి మహాగౌర్తతి చాష్ోమమ్ ||
నవమాం స్త్రదిధద్వత్రీ చ నవద్గరాుైః ప్రకీరిీతాైః |
ఉకాీన్నేతాని నామాని బ్రహమణైవ మహాతమనా ||
ఇల్ల ద్గరాుదేవి తొమిమది రూపాలతో విరాజిల్లాతుాంది. అవి:-నవద్గరుల్ల -- ఆధ్యేతిమక
విశిష్ోతల్ల:-
1. శైలపుత్రి :- బాల్ల త్రిపుర సుాందరి: నవద్గరులలో ప్రథమమైన శైలపుత్రి హిమవాంతుని పుత్రిక.
ఈమెయే వనుకజనమలో దక్షప్రజాప్తి కుమార్ీ సతి. హిమవాంతుడు ప్రవతరాజు. కనుక
ఈమెకు శైలపుత్రి అన్న పేరు కలిగిాంది. ఈమె వాహనాం నాంది. ఒక చ్చతిలో త్రిశూలాం ర్ాండో
చ్చతిలో కల్లవ, నుద్గటిన చాంద్ర వాంక ధరిాంచిన ఈమె మహిమల్ల అపారాం. నవరాత్రి
సాందరభాంగా మొదటిర్మజున ఈమె పూజ జరుగుతుాంది.
2. బ్రహమచారిణి :- గాయత్రీ దేవి: ద్గరాుమాత అవతారాలలో ర్ాండవది అయన బ్రహమచారిణి,
తప్సు్కు ప్రతీక. ఇకకడ బ్రహమ అన్న ప్ద్వనికి తప్సు్ అని అరాాం. వేదము, తతవము, తప్ము అన్న
ప్ద్వల్ల బ్రహమ అన్న ప్ద్వనికి ప్రాేయ ప్ద్వల్లగా వాడుతారు. ఒక చ్చతిలో కమాండలము,
మర్చక చ్చతిలో తులస్త్ర మాల ధరిాంచ్చ ఈమెను సకల సభాగేద్వయనిగా పూజిస్వీరు.
56

3. చాంద్రఘాంట :- అనేపూరణ దేవి: ద్గరాుమాత మూడవ అవతారమైన చాంద్రఘాంట మాత


శిరసున అరధచాంద్రుడిని గాంటరూప్ాంలో ధరిాంచిాంది. అాంద్గవలనన్న ఆమెకి ఈ నామధ్యయాం
కలిగిాంది. స్త్రాంహవాహిని ఐన ఈమె బాంగారు దేహఛాయ కలిగి, ప్ది హస్వీలతో ఉాంటుాంది.
ఈమె ప్ది హస్వీలలో శాంఖము, ఖడుము, గద, కమాండలము, విల్లా, కమలాం మొదలైనవి కలిగి
చూడటానికి ఎాంతో మనోహరాంగా ఉాంటుాంది.
4. కూషామాండ :- శ్రీ లలితా త్రిపుర సుాందరి దేవి: సూరేలోక నివాస్త్రని అయన కూషామాండదేవి,
సూరేకాాంతిని పోలిన దేహచాాయతో ఉాంటుాంది. ఈమె దేహచాాయతో దశ దిగాంతాల్ల
వల్లగు పొాంద్గతాయ. స్త్రాంహవాహిని ఐన ఈ దేవికి ఎనిమిది హసీములలో కమాండలము,
విల్లా, అముమ, కమలము, అమృతభాాండము, చక్రము, త్రిశూలము, జప్మాల ఉాంటాయ.
5. సకాందమాత :- సరసవతీదేవి: కుమారస్వవమి లేక సకాంద్గని తలిా అయన సకాందమాత
మహాద్గరు ఐదవ అవతారాం. చతురుభజి ఐన ఈ మాత ర్ాండు చ్చతులలో కమలములనూ కుడి
హసీమాంద్గ సకాంద్గని ధరిాంచి అభయ హస్త్రీ అయ దరశనమిసుీాంది. ఈమె ప్దమములో కూర్చిని
ఉాండటాం చ్చత ప్ద్వమసన అన్న నామధ్యయాం కూడా ఉాంది
6. కాతాేయని :- మహాలక్ష్మి దేవి: ద్గరాుమాత ఆరవ అవతారమైన కాతాేయనిమాతను సకల
వరప్రద్వయనిగా పూజిస్వీరు. శ్రీకృషుణని భరీగా పొాందటానికి గోపికల్ల ఈమెన్న ఆరాధిాంచారు.
బాంగారు మేనిఛాయతో, అతేాంత ప్రకాశవాంతమైన ఈమెకు నాల్లగు హసీముల్ల. ఒక చ్చత
కతిీ, ర్ాండవ చ్చత కమలాం, మిగిలిన ర్ాండుచ్చతుల్ల అభయ ముద్రలో ఉాంటుాంది. ఈమె వాహనాం
స్త్రాంహాం.
7. కాళ్రాత్రి :- ద్గరాుదేవి: ద్గరుమాత ఏడవ అవతారాం కాళ్రాత్రి. ఈమె శర్తరఛాయ
చిమమచీకటిల్ల నలాగా ఉాంటుాంది. చెదరిన జుటుోతో, మెడలో వేసుకనిన మాల మెరుపుల్ల
చిాందిసూీ ఉాంటుాంది. ఈమెకు మూడు కళ్ళళ. ఈమె ఉచాాాస నిశశాసల్ల అగిేని
విరజిముమతుాంటాయ. ఈమెకు నాల్లగు హసీముల్ల. కుడి ర్ాండు హసీములలో ఒకటి వరద,
ర్ాండవది అభయ (భయాలని పారద్రోలే) ముద్రల్లగా ఉాంటాయ. ఎడమచ్చతిలో ఒక చినే కతిీ,
ఇనుముతోచ్చస్త్రన రాంప్ాంల్లాంటి అయుధాం ఉాంటుాంది. ఈమె వాహనాం గాడిద. ఈమె రూప్ాం
57

ఉగ్రమే ఐనా ఈమెని పూజిాంచిన వారికి అనిే శుభములను చ్చకూరుసుీాంది కనుక ఈమెన్న
శుభాంకరి అని కూడా పిల్లస్వీరు.
8. మహాగౌరి :- మహిషాసురమరిధని దేవి: ద్గరాుమాత అష్ోమ అవతారాం మహాగౌరి. ఈమె
చాంద్రునిపోలిన మేనిఛాయతో ఉాంటుాంది. ఈమె పారవతి (ప్రవతరాజ పుత్రికగా) ఉనేప్పుడు,
శివునిక్టసాం మహాతప్సు్ చ్చస్త్రాంది. అప్పుడు ఆమె శర్తరఛాాయ నలాగా మారిపోయాంది. అది
గమనిాంచిన మహాశివుడు సవయాంగా ఆమెను ప్విత్ర గాంగాజల్లలతో కడుగగా ఆమెకు ఆ
మేనిఛాాయ కలిగిాందని ఒక కథ. సరవకాల సరావవసాలలో ఈమెను ఎనిమిది ఏళ్ళ బాలికగాన్న
పూజిస్వీరు. అతేాంత ప్రశాంతమైన సవరూప్ాం కలిగిన ఈమెకు నాల్లగు చ్చతుల్ల. ర్ాండు
చ్చతులలో త్రిశూలాం, డమరుకము ధరిాంచి మిగిలన ర్ాండుచ్చతులతో వరద, అభయ ముద్రలతో
దరశనమిసుీాంది. ఈమె వాహనాం నాంది.
9. స్త్రదిధద్వత్రి :- రాజరాజేశవర్త దేవి: ద్గరాుదేవి ఆఖరి అవతారమైన ఈమె భకుీలకు అష్ోస్త్రద్గధలను
(అణిమ, మహిమ, గరిమ, లఘమ, ప్రాపిీ, ప్రాకామే, ఈశితవ, మరియు వస్త్రతవ అన్నవి
అష్ోస్త్రద్గధల్ల) ప్రస్వదిాంచగలిగే దేవత.
ఈమె ద్వవరాన్న ప్రమశివుడు ఈ స్త్రద్గధలను సాంపాదిాంచాడని, అరధనార్తశవరుడిగా పేరు
పొాంద్వడని దేవీ పురాణాంలో చెప్పబడిాంది. కమలాంలో కూరుిన్న ఈ దేవత వాహనాం స్త్రాంహాం.
నాల్లగు హస్వీలలో శాంఖ, చక్ర, గద్వ, ప్ద్వమలతో విరాజిల్లాత్త భకుీలను అనుగ్రహిసుీాంది.
ద్గరేు సమృతా హరస్త్ర భీతి మశేష్ జాంతోైఃసవసెలాైః సమృతా మతి మతీవ శుభాాం దద్వస్త్ర|
ద్వరిద్రే ద్గైఃఖ భయహారిణి కా తవదనాే - సర్మవప్కార కరణయ సద్వరెర చితాీ||
(ద్గరాు సప్ీశతి)భావము:హ ద్గరాు మాతా! నినుే సమరిాంచిన మాత్రమునన్న అశేష్ ప్రాణి క్టటి
భయాలను మూల్లలతో కూడా హరిస్వీవు. ఎవరైత్య నినుే నిరాంతరాం సమరిసూీ, తమ
హృదయాలలో అతేధిక భకిీతో ధ్యరణ చ్చస్వీర్మ, నిశిలాంగా నిల్లపుకుాంటార్మ అల్లాంటి వారికి
శుభాభుేదయాలను అశేష్ాంగా అనుగ్రహిస్వీవు. సవసవరూపానిే గ్రహిాంచకుాండా మానవులను
అడుుకున్న ద్వరిద్రేము, ద్గైఃఖము, భయములనబడే మాయావరణలను దూరాం చ్చసేాంద్గకు
నకనాే అనుేల్ల ఎవరునాేరు తలీా! ఎలా వేళ్లయాంద్గ దయాభరిత చితీాంతో సకల
58

సహాయసాంప్తిీ నాందచ్చసేాంద్గకు అవసరమైన సరవ ఉప్కరణలను అాంద్గబాటులో ఉాంచుకని


స్త్రదధాంగా ఉాండే హ ద్గరాు మాతా నకు నమస్వకరముల్ల.
లక్ష్మీ ప్రద్వన సమయే నవవిద్రుమాభాాం - విద్వే ప్రద్వన సమయే శరదిాంద్గశుభ్రాాం
విదేవష్ వరు విజయేపి తమాల నల్లాం -దేవీాం త్రిలోక జననాం శరణాం ప్రప్దేే||
ఏ దేవి సాంప్దలను అనుగ్రహిాంచునపుడు మెరుపుతీగ వాంటి కాాంతులతో ప్రకాశిాంచునదో,
విదే, జాానములను అనుగ్రహిాంచునపుడు శరతాకల చాంద్రుని వలె ధవళ్ కాాంతులతో
విలస్త్రల్లానదో, ధ్యరిమకమైన యుధధములలో శత్రువులపై విజయాం చ్చకూరుిటకు చీకటి చెటుో వలె
నలాటి కాాంతులతో త్యజరిల్లానదో, అటిో త్రిలోక జనని, భువన్నశవరి యగు మహాదేవిని శరణు
వేడుచునాేను.మానస్త్రక ధైరాేనికి కావలస్త్రన ప్రేరణ నిచ్చి శకిీగా, ద్వనికి అవసరమైన సకల
ఉప్కరణలను అాందిాంచ్చ తలిాగా ద్గరును ఆరాధిస్వీము.
విశిష్ోమైన జాానానికి అధినాయకిగా సరసవతీదేవిని, సమసీ సాంప్దలకు మారుపేరుగా లక్ష్మీ
దేవిని, సభాగాేనికి, భావోదేవగాలకు, అనుబాంధ్యలకు ప్రతీకగా ద్గరాుదేవిని ఆరాధిాంచడాం
జరుగుతుాంది. అాంత్యకాద్గ, ద్గరుము అనగా క్టట. క్టట రక్షణ నిసుీాంది. ఆ రక్షణలో హాయగా,
ప్రశాంతాంగా జీవిస్వీము. రక్షణ నివావలి అాంటే శకిీ కావాలి అాంద్గకే ఆ శకిీకి ప్రతీకగా కూడా
ద్గరాుదేవిని చెప్పుకుాంటాము. అాంద్గకే ద్గరు అాంటే రక్షణ నిచ్చి తలిాగా చెప్పుకుాంటాము.
ఈ మూడు మూరుీలకు మూలాంగా ఆదిశకిీని ఆరాధిసుీాంటాము. ఆ ముగుురమమల
మూలపుటమమ అనుగ్రహాం వలన లోకాం సుభిక్షాంగా ఉాండాలని ఆకాాంక్షిసూీ......

వామనావతారాం:
ఎవవని కరుణిాంప్ నిచాయాంచితి వాని యఖిల వితీాంబున్ననప్హరిాంతు
సాంస్వరగురుమద సీబుధడై యెవవడు తెగడి లోకము ననుే ధికకరిాంచు
నతడెలా కాలాంబు నఖిల యోనులయాంద్గ పుటుోచు ద్గరుతి పొాంద్గ పిదప్
వితీవయో రూప్ విద్వే బలైశవరే కరమ జనమాంబుల గరవముడిగి
ఏకవిధమున విమల్లడై యెవవడుాండు వాడు నాగూరిి రక్షిాంప్వలయువాడు
సీాంబలోభాభిమాన సాంస్వర విభవమతుీడై చెడన్నలాడు మతపరుాండు.

భాగవతాంలో బమెమర పోతన


59

పురాతనమైన ద్వవరకా తిరుమల


(శ్రీ వేాంకటేశవరస్వవమి వారి నిజరూప్ దరశనాం)
పిల్లాడి రుద్రయే: 98859 10011

సాలపురాణాం:కృషాణ గోద్వవర్త నద్గల మధే ప్రదేశనిే విదరభ దేశమాంటారని పురాణల వలన


తెల్లసోీాంది. ఖాండేరాయుని కైకలూరు శిల్లశసనాం వలన కూడ ఈ విష్యాం సపష్ోమౌతోాంది.
విశేష్ాంగా దరభల్ల లభిాంచ్చ ప్రదేశాం కాబటిో దీనిే విదరభ అని పిలిచ్చవారని కనిే గ్రాంథాల్ల
వ్రాసుీనాేయ. ఈ ప్రాాంతానికే తరువాత కాలాంలో వలనాడు, వేగినాడు అన్న పేరుా స్త్రారప్డాుయ.
ఆలయ త్తరుప గాలిగోపురాం
:త్రేతాయుగాం లో ఆది శేషుడు శ్రీ హరి హరులను
గూరిి ఇాంద్రకీల్లద్రి కి ప్టిోస్వద్రి కి మధేభాగ మైన
ఈ ప్రదేశాం లో ఘోర తప్సు్ చ్చశడు. అతని
తప్సు్ కు మెచిి హరి హరుల్ల ప్రతేక్ష మయాేరు.
ఏాం కావాలో క్టరుకమమనాేరు శివకేశవుల్ల. తన
శిరసుపైనుాండేల్ల వారిరువురిని అరిాాంచాడు
శేషుడు. అనుగ్రహిాంచారు హరిహరుల్ల. శేషుడు
ప్రవతాకారానిే ధరిాంచాడు. రమణీయమైన ఆ
శేషాచలాం మీద ఓ ప్దె కుాంకుడు చెటుో మొలిచిాంది.
ద్వని తొర్రలో శేషుడు తన అాంశతో నివస్త్రాంచస్వగాడు . అతనిే అనుగ్రహిాంచడానికి భకీజన
ప్రాధీనుడైన శ్రీ హరి శ్రీ వేాంకటేశవరుడై ఒక పుటోలో నివాసమేరపరుచుకునాేడు. శ్రీ
మలిాఖ్యరుజనుడై శాంకరుడు ప్రవతాగ్రాన కల్లవుతీరాడు. ఆ శైష్ శైల మే ఈనాడు శేషాద్రి గా,
శేషాచలాం గా, శేష్శైలాం గా, అనాంతగిరి గా అన్నక నామాల తో కీరిీాంబడుతోాంది.
ద్వవరక మహరిి: ద్వవరకుడన్న మహరిి ఈ ప్విత్ర ప్రదేశాం లో దీరాకాలాం తప్సు్ చ్చశడు.
ఈయన ధరమప్తిే సునాంద. ఈ దాంప్తుల్ల శ్రీ వేాంకటేశవరుని పాదసేవకే అాంకితమై, నిరాంతర
గోవిాంద నామ సమరణ తో వేాంకటేశవరుని ధ్యేనిాంచ్చవారు. భకీ సులభుడైన ఆ శ్రీనివాసుడు
మహరిి దాంప్తుల భకిీ కి ముగుధడై వారిని కటాక్షిాంచి , ప్రతేక్షమయ వరాం క్టరుక్టమనాేడు.
60

ఎలాప్పుడూ శ్రీవారి పాద్వలను సేవిాంచుకన్న మహద్వభగాేనిే కలిుాంచమని ద్వవరక మహరిి


ప్రారిధాంచాడు. అనుగ్రహిాంచాడు శ్రీ లక్ష్మీనాథుడు. సమీప్మాందలి వలీమకాం లో శ్రీ స్వవమి విగ్రహానిే
దరిశాంచి. ఆశ్రయాంచి. సేవిాంచి , తరిాంచాడు ద్వవరకమహరిి. ఈ దివేక్షేత్రాం లో శ్రీ స్వవమి వారి
పాద్వల్ల వలీమకము లోనుాండి ద్వవరక మహరిిచ్చ పూజిాంచబడుచుాండుట వలన భకుీలకు శ్రీ
స్వవమి వారి దివేరూప్ము నాభి వరకు మాత్రమే దరశనయ మగుచుాండును. ఇటుా
ద్వవరకమహరిి వలన సవయాం వేకుీడై శ్రీ శ్రీనివాసప్రభువు వలస్త్రన ఈ క్షేత్రము ద్వవరకా
తిరుమల గా , చినే తిరుప్తిగా , ప్రస్త్రదిెక్కికాంది.
“ श्री मद्वाळगिरावहींद्रगिलयन्यस्ागां ि कांजद्वयां - श्री मद्दारकमौगि पगू ज्पदां श्री भगू मिीळागन्व्ां
िोगवांद,ां ि्चे्िाघहरणां, त्रैगवद्य ्ापापहां - वन्दे भक्तवरप्रदां गसम्मुखां श्रीवेंकटेशां गवभांु !! “
ఇది ద్వవరకాతిరుమల శ్రీనివాసుని ప్రప్తిీ శ్లాకాం. ఈ క్షేత్రమునాంద్గ సవయాంవేకీ మూరిీ ని
సేవిాంచడాం వలన మోక్షానిే,ప్రతిష్ఠిత మూరిీని సేవిాంచడాం వలన ధరమ,అరా, కామాలను
స్వధిాంచవచిని విజుాల్ల చెపుతునాేరు.
గాలిగోపురాం లోప్లి గోడపై కనిపాంచ్చ ఒక కుడేచిత్రాం క్షేత్ర ప్రత్యేకత : ఇచిట స్వవమిని సేవిాంచు
కను భకుీలకు స్వవమివారి పాదసేవ ద్గరాభ మగుట వలన సరావాంగ ప్రిపూరుణడగు శ్రీ
శ్రీనివాసుని మాంగళ్ రూపానిే మహరుిల్ల వైఖ్యనస్వగమానుస్వరాంగా సవయాంవేకీమగు
ధృవమూరిీకి వనుక భాగాన ప్రతిష్ఠిాంచారు. ఇటుా ఒకే విమానము క్రాంద ఇదెరు
ధృవమూరుీల్లాండుట ఈ క్షేత్రప్రత్యేకత గా చెప్పబడుచునేది. అాంత్యకాకుాండా ఈ క్షేత్రము లో
స్వవమి దక్షిణభిముఖులై యుాండుట మర్చక ప్రత్యేకత. ఈ ఆలయమునాంద్గ ఇదెరు
ధృవమూరుీల్లాండుటచ్చ ఏడాదికి ర్ాండు స్వరుా తిరుకళాేణ మహోత్వముల్ల జరుగుట కూడ
ఒక ప్రత్యేకత గా న్న చెప్పవచుిను. సవయాంవేకీమూరిీ కి వైశఖ మాసాం లోను, ప్రతిష్ిాంచబడిన
స్వవమికి ఆశవయుజ మాసాం లోను కళాేణమహోత్వాల్ల నిరవహిాంచబడుతునాేయ..
వాగేుయకారుడు అనేమయే విగ్రహాం: ద్వవరకా తిరుమల క్షేత్రకథ శ్రీ బ్రహమ పురాణాం లో
ప్రస్వీవిాంచబడిాంది. త్రేతాయుగాం లో శ్రీరామచాంద్రుని పితామహుడైన (తాతగారు )
అజమహారాజు ఆయన ధరమప్తిే ఇాంద్గమతీదేవి కలస్త్ర ద్వవరకా తిరుమల లోని శ్రీ ప్ద్వమవతీ
శ్రీనివాసులను వధూవరుల్లగా అలాంకరిాంచి, కళాేణ వేడుకల్ల జరిపిాంచినటుా శ్రీ బ్రహమపురాణాం
61

లో విపులాంగా వరిణాంచబడిాంది. అాంత్యకాద్గ . శ్రీరాముని తాండ్రియైన దశరథమహారాజు, సవయాం


గా శ్రీరామచాంద్రుడు కూడ శ్రీ స్వవమి వారిని సేవిాంచుకనినటుా పురాణల వలా తెల్లసోీాంది.
దేవేరులతో శ్రీనివాసుని కళాేణ మూరిీ: ఈ దేవాలయానికి ఉతీర వాహిని యై ప్ాంపానది
ప్రవహిసోీాంది. ద్వన్నే న్నడు ఎర్రకాల్లవ అని పిల్లసుీనాేరు.
ఆలయ దరశనాం.:::----- స్వవమి వారి సనిేధికి కుడివైపున ఉపాలయాలోా అలివేల్ల
మాంగతాయారు. ఆాండాళ్ అమమవారుా దరశనమిస్వీరు. అాంటే ఈ ర్ాండు ఆలయాల్ల త్తరుప
ముఖాం గా ఉాంటాయ. ధవజ సాాంభాం వదె
స్వవమివారికి అభిముఖాం గా
భకాీాంజన్నయ, గరుడాళావరుా కల్లవు
తీరి ఉనాేరు.
శ్రీ స్వవమి వారి దివేరూప్ాం: ఆలయము
చుటుో ప్నిేదెరాళావరుల్ల వేరువేరు
ఆలయాల లో వేాంచ్చస్త్రయునాేరు.
ఆలయ ప్రాకారము లోప్ల నాల్లగు
మూలల్ల నాల్లగు మాండపాల్ల మనకు
కనిపస్వీయ. వీటిని మూలమాండపాల్ల
అని పిల్లస్వీరు.
అమమవారి దివే మాంగళ్ విగ్రహాం: ఈ మాండపాలలో శ్రీ స్వవమి వారి నితోేత్వ, వార్మత్వ
,ప్క్షోత్వ, మాసోత్వ వేడుకలను వైభవాంగా నిరవహిస్వీరు. ఈశనే దిశలో ఉనే మాండప్ాం
లో పౌరణమి, అమావాసే, సాంక్రమణ సమయాలోా స్వవమివారు కల్లవు తీరుతారు.అల్లగే
మిగిలిన మూడుమాండపాలోా శుక్రవారాం సేవ నైరుతిదిశలో ఉనే శుక్రవారాం మాండప్ాం లోను,
శనివారపు ఉత్వము ఆగేేయ మాండప్ాం లోను, శ్రవణనక్షత్రాం, ఏకాదశి, పునరవసు
సేవల్లవాయవే మాండ ప్ాం లోను నిరవహిాంచబడతాయ.
అమమవారి ఆలయాం ప్రకకన్న కనిపాంచ్చ రజిత తాపిత కుడేశిలపాం: ఆలయ ప్రాకారానికి
నాల్లగువైపుల్ల నాల్లగు ఎతెలీన గాలి గోపురాల్ల రాజఠీవితో నిలిచి, స్వవమివారి కీరిీని
దిగాంతాలకు చాటుత్త, స్వవమి ని సేవిాంచుక్టవడానికి వచ్చి దేవతాగణనిే స్వభిమానాంగా
62

ఆహావనిసుీనేటుా కనిపస్వీయ. వీనిలో దక్షిణ వైపు గాలిగోపురాం ఐద్గ అాంతసుీలతో అతి ప్దెదిగా
కనిపసుీాంది. ప్రతి గాలి గోపురాం మీద తీరిిదిదెబడిన పురాణ గాథలను గురుీకు తెచ్చి వివిధ దేవతా
శిల్లపల్ల అాందాంగా కల్లవు తీరి చూప్రులను మాంత్రముగుధలను చ్చస్వీయ.
ఈశనే మాండప్ాం, శ్రీ పాద్గకా మాండప్ాం: ఆలయాం తొలిమెటుో వదె పాద్గకా మాండప్ము
భకుీలకు దరశనమిసుీాంది. ఇచిట భకుీల్ల స్వవమి వారి పాద ప్ద్వమలను కనుల్లర దరిశాంచి,
సపృశిాంచి , సేవిాంచుకని భకిీ ప్రవశులౌతారు. పాద్గకామాండపానికి దక్షిణాంగా కళాేణ
మాండప్ాం కనిపసుీాంది.
పాద్గకా మాండప్ాం లో శ్రీవారి దివేపాద్వల్ల: ఇవి కాక గ్రామాం లోప్ల విల్లసమాండప్ాం,
క్షరాబిధమాండప్ాం, ఉగాది మాండప్ాం, దసరామాండప్ాం, సాంక్రాాంతి మాండపాల్ల ఉనాేయ.
ఆయా ప్రవదినములలో స్వవమి తిరువీధి సేవ జరిగినప్పుడు ఆయామాండప్ములపై స్వవమి వారి
ని వేాంచ్చపు చ్చస్త్ర, అరిన ,ఆరగిాంపు , ప్రస్వద వినియోగము చ్చస్వీరు.
సుదరశన పుష్కరిణి: దీనిన్న నరస్త్రాంహ స్వగరమని కూడ పిల్లస్వీరు. ఇది గ్రామానికి ప్శిిమాం గా
ఉాంది. ఇాందలి పాషాణములపై సుదరశన చిహేముల్లాండుటచ్చ దీనిని సుదరశనపుష్కరిణి అని
పిల్లసుీనాేరు. పూరవము దీని లోని నటిన్న స్వవమిపూజకు వినియోగిాంచ్చవారు. ఈ పుష్కరిణి
మధే లో 1999 వ సాంవత్రాం లో ఒక మాండప్ము నిరిమాంచబడినది. ఈ పుష్కరిణి యాంద్గ ప్రతి
సాంవత్రము క్షరాబిధ ద్వవదశి ( కార్తీక శుదె ద్వవదశి ) నాడు శ్రీ స్వవమి వారికి తెపోపత్వము
కనుల ప్ాండువుగా నిరవహిాంచబడుతుాంది.
ఆలయ ప్రవేశాం వదె ధవజ సీాంభము - నారాయణ వనము శ్రీ స్వవమి వారి ఆలయమునకు వనుక
న్నక అాందమైన పూలతోట ఉాంది. దీనిన్న నారాయణ వనమని పిల్లస్వీరు. ప్రతిర్మజు స్వవమివారి
పూజకు కావలస్త్రన పుషాపల్ల, తులస్త్ర దళాల్ల ఈ వనము నుాండే వినియోగిాంచబడుతునాేయ.
శ్రీ మలేాశవరస్వవమి వారి ఆలయ ప్రవేశ ద్వవరము – క్షేత్రపాలకుడు: శ్రీ భ్రమరాాంబా సమేత
మలేాశవర స్వవమివారు ఈ ద్వవరకా తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఈఆలయానికి ఎగువన
వాయవే దిశ లో ఉాంది.ఆది శేషుని ప్రారధనను మనిేాంచి ,శాంకరుడు ఫణగ్రాన కల్లవు
తీరాడు. శ్రీమలేాశవర స్వవమి వారు: ఈ ఆలయములో శ్రీ మలేాశవర స్వవమి వారి తో పాటు శ్రీ
గణప్తి, శ్రీ భ్రమరాాంబాదేవి వారి ఉపాలయాలను, నవగ్రహ మాండప్మును కూడ మనాం
దరిశాంచవచుి. శ్రీమలేాశవర స్వవమి వారికి ప్రతి నెల మాసశివరాత్రికి ఏకాదశ రుద్రాభిష్టకాల్ల,
63

ఆరుద్ర నక్షత్రాం ర్మజున శ్రీ స్వవమి వారి కళాేణోత్వము జరిపిాంచబడుతోాంది. ఇకకడ కూడ
శివోద్వేనము అన్న సుాందర ఉద్వేన వనానిే మనాం చూడవచుి.
శ్రీ భ్రమరాాంబికా దేవి చారిత్రక ప్రాధ్యనేాం: ఆాంధ్ర శతవాహన బ్రాహమణుల్ల క్రీ.పూ 3 వశతాబెాం
నుాండి సుమారు 465 సాంవత్రాల్ల తిరుమలేశుని అరిిాంచినటుా, అనాంతరాం ఇక్షావకుల్ల,
బృహలపల్లయనులనుాండి ర్డిురాజుల్ల, విజయనగర రాజుల వరకు శ్రీ స్వవమిని సేవిాంచి తరిాంచి
నటుా పుసీకాలోా వ్రాసుీనాేరే తపిపత్య చారిత్రకాధ్యరాలేవీ లభిాంచడాం లేద్గ. శ్రీ ధరామఅపాపరాయ
బహదూెరు వారు (1762 -1827 ) ఈ ఆలయ ,గోపుర , ప్రాకార ,మాండపాలను
పునరిేరిమాంచినటుా చెప్పబడుతోాంది.
మైలవరాం జమీాంద్వరుల్ల సూరన్నని వాంశీయుల్ల” శ్రీ రాజా సూరన్నని శ్రీకృషాణ రావు బహదూెర్
జమీాంద్వరు వారు “ దేవాలయపునరిేరామణ కారేక్రమాల్ల చ్చయాంచినటుాగా దక్షిణ
గాలిగోపురాం మీద కనిపాంచ్చ శిల్లశసనాం వలన మనకుతెల్లసోీాంది. వీరి వాంశీయులే
వేయాంచిన మర్చక శిల్లఫలకాం వేాంచ్చపుమాండప్ాం గోడమీద కనిపసోీాంది.
ఇది స్వవమి వారికి భకుీల్ల సమరిపాంచ్చ బాంగారు,వాండి ఆభరణములను,వసుీవులను దేవస్వానాం
ఆఫీసులో సమరిపాంచి రస్త్రద్గ పొాందమని తెలియజేసోీాంది. అల్లగే ప్స్త్రపిలాల్ల ఆలయాం లో
మూత్ర, పుర్తష్ముల్ల చ్చయకుాండా సాంబాంధీకుల్ల జాగ్రతీప్డాలని, లేనిచో సాంప్రోక్షణ
నిమితీము ( ఆలయమును శుదిధ చ్చయుటకు ) మూత్ర విసరజన అప్రాధ సుాంకము 0.40 పై.ల్ల
గాను, తరువాత ద్వనికి 0.80 పై.ల్ల అప్రాధ సుాంకము వసూల్ల చ్చయబడుతుాందని కూడ
ఇాంద్గలో ఫరామనా వ్రాయబడిాంది. ఇది ఆలయ ప్విత్రతా సాంరక్షణ లో ఆనాటి ధరమకరీ ల
బాధేతాయుత పాత్రకు మచుితునక.
శ్రీ స్వవమి వారి ప్రతిరూప్ాం, గోశల: శ్రీ వేాంకటేశవర స్వవమి వారి ఆలయ ప్రేవేక్షణ లో
వద్వనుేల విరాళాలతో 300 పై చిల్లకు గో సాంప్ద తో గోశల సకల వసతులతో నిరవహిాంచ
బడుతోాంది. శ్రీ స్వవమి వారి ఉత్వ సేవలో రాజల్లాంఛనముగా పాలొునుట కరకు ఒక
గజరాజును కూడ దేవస్వానము పోష్ఠాంచుచునేది.
ఆలయ విహాంగ వీక్షణాం: అాంత్యకాకుాండా ఆలయ ప్రతేక్ష ప్రేవేక్షణ లో ఎనోే దేవాలయాల్ల
,విద్వేలయాల్ల నిరవహిాంచబడుతునాేయ.అతేాంత ప్రస్త్రదిధ పొాందిన వైఖ్యనస్వగమ పాఠశల
కూడ వానిలో ఒకటి.
64

వైఖ్యనస్వగమ పాఠశల విద్వేరుధల్ల, ఆలయ సమయాల్ల: శ్రీ వేాంకటేశవర ఆలయాం లో ప్రాతైః


కాలాం లో 4 గాం.లకు సుప్రభాత సేవతో ఆలయ కవాటాల్ల తెరుచుకుాంటే రాత్రి 9 గాం.లకు
ఏకాాంత సేవతో నితే కారేక్రమాల్ల ముగుస్వీయ.మధ్యేహేాం 1గాం .లనుాండి 3. గాం ల వరకు
దేవాలయ విరామాం పాటిాంచబడుతుాంది.
ప్రత్యేక ఉత్వాల్ల.: చైత్రమాసాం లో ఉగాది సేవ, శ్రీరామనవమి కళాేణాం, వైశఖ మాసాం లో
సవయాం వేకీ మూరిీ కి తిరుకళాేణ మహోత్వము, శ్రావణ మాసాం లో ప్విత్రోత్వాల్ల,
శ్రీకృషాణష్ోమి వేడుకల్ల, ఆ శవయుజ మాసాం లో ప్రతిష్ఠితస్వవమి కి తిరుకళాేణోత్వము, కార్తీక
మాసాం లో తెపోపత్వము, కృతిీకా దీపోత్వము, మారుశిర మాసాం లో
ధనసు్,అధేయనోత్వాల్ల, పుష్ేమాసాం లో గోద్వ కళాేణము, మాఘ మాసాం లో రథసప్ీమి
తిరువీథి సేవ, ఫ్లల్లుణ మాసాం లో డోల్లపూరిణమ తిరువీథి సేవ శ్రీ స్వవమి వారికి జరిగే ప్రత్యేక
ఉత్వాల్ల.
ఘాటు ర్మడుు ప్రారాంభాం లో దరశనమిచ్చి గరుడాళావరు: రవాణ వసతి సకరాేల్ల. శ్రీ ద్వవరకా
తిరుమల క్షేత్రాం మద్రాసు- కలకతాీ మారుాంలో భీమడోల్ల నుాండి 15 కి. మీ దూరాం లో ఉాంది.
ప్రతి ర్మజు ఈ క్షేత్రానికి రాష్రాం లోని అనిేప్రముఖ బస్ డిపోల నుాండి సర్తవసుల్ల
నడప్బడుతునాేయ. ఏలూరు , తాడేప్లిాగూడేాం ష్టోష్నాలో అనిే ఎక్్రరస్ రైళ్ళా ఆగుతాయ.
ఏలూరు నుాండి 41 కి.మీ, తాడేప్లిా గూడెాం నుాండి 47 కి.మీ దూరాం లో ద్వవరకా తిరుమల ఉాంది.
బస చ్చయడానికి దేవస్వానాం వారి వసతి గృహాల్ల (ఏ.స్త్ర/నాన్ఏ.స్త్ర) అన్నకాం ఉనాేయ.
గాలిగోపురాం పై కనిిాంచ్చ రమణీయ శిలపసాంప్ద: కాండపైకి విశలమైన ఘాటు ర్మడుు సకరేాం
ఉాంది. కాండమీదకు వళిా ,రావడానికి, ప్రిసర దేవాలయాల సాందరశన క్టసాం దేవస్వానాం వారి
ఉచిత బసు్ సకరేాం కలద్గ. దేవస్వానాం వారిచ్చ ఆలయ ప్రాాంగణాం లోని అనేద్వన భవనాం లో
ప్రతిర్మజు యాత్రికులకు ఉచిత భోజన సకరేాం కలిుాంచబడుతోాంది.
“ వినా వేాంకటేశాం ననాథో న నాథ: సద్వవేాంకటేశాం సమరామి సమరామి !!”
65

ఆధ్యేతిమక – జ్యేతిష్ విశేషాల్ల – అక్టోబర్ 2022

ఆధ్యేతిమకాం: అక్టోబర్ 2022

03-10-2022 సోమవారాం – ద్గరాుష్ోమి


04-10-2022 మాంగళ్వారాం – మహానవమి
05-10-2022 బుధవారాం – విజయదశమి
06-10-2022 గురువారాం – విజయైకాదశి
17-10-2022 సోమవారాం - తుల్లసాంక్రమణాం
21-10-2022 శుక్ర వారాం – కృష్ణ ఏకాదశి
23-10-2022 ఆదివారాం – మాస శివరాత్రి
24-10-2022 సోమవారాం – నరక చతురెశి, దీపావళి – లక్ష్మీ పూజ
26-10-2022 బుధవారాం – కార్తీక స్వేనారాంభాం
28-10-2022 శుక్ర వారాం – నాగుల చవితి
Planetary Movements
Sun enters the sign Libra on 17th and transits for the rest of the month.
Mars enters the sign Gemini on 16th and commences retrogression on 31st
Mercury on direct motion in Virgo from 3rd and enters Libra on 26th
Jupiter on retrogression in Pieces for the whole month
Venus enters the sign Libra on 18 to continue for the rest of month
Saturn continues transit in Capricorn on direct motion from 24th
Rahu / Ketu continue to transit Aries and Libra respectively.
Uranus continues retrogression in Aries.
Neptune continues retrogression in Pieces for the whole month
Pluto transits Capricorn on direct motion fro 9th
( మరిాంత సమాచారానికి జనవరి 2022 “శ్రీ గాయత్ర” సాంచికలో 77వ పేజీ చూడగలరు.
66

25-10-2022 న వచ్చే సూరేగ్రహణము - వివరణ


పి. స్తశీలారాణి, రాజమహంద్రి. చరవణి: 9396949180
ఈ సంవతసరం ఆఖరున ఏరపడే సూరేగ్రహణము 25 వ, తేదీ అక్టుబరున సంభవించబోతంది.
ఇది పాక్షిక సూరేగ్రహణము. ఈ సూరే చంద్ర గ్రహణాలకు సూర్యేపరాగము,
చంద్రోపరాగము అనే నామాంతరాలు కూడా కలవు.
స్తధారణంగా సూరేగ్రహణము అమావసేనాడు పగటియందును, చంద్రగ్రహణము
పౌరిేమనాడు రాత్రియందును సంభవించుచుండును. అట్లుగాక సూరేగ్రహణము
రాత్రియందును, చంద్రగ్రహణము పగటియందును సంభవించి, ఆ దృశ్ేములు కనపడనియెడల
ఆ గ్రహణములను పంచంగములందు పేర్కొనరు. (మనకు కనపడనందున వటిని
పాటించనకొరలేదు). కాని గ్రహణముతనే ఉదయంచి నటిుయ లేక అసుమించు నట్లుయ
సూరేచంద్ర గ్రహణముల్ల పంచంగములందు వ్రాయబడు చుండును.
ఈ సంవతసరము సంభవించ్చ సూరేగ్రహణమునకు ఒక ప్రతేేకత ఉంది. ఈ సంవతసరం
2022లో, దీపావళి అక్టుబర్ 24న జరుపుకుంటారు. ఈ సూరేగ్రహణం మరుసటి ర్యజు
అక్టుబర్ 25న సంభవిస్ుంది. ఇలాంటి పరిస్త్రిత్తలోు దీపావళి పండుగపై ఈ సూరేగ్రహణం
ప్రభావం చూపుత్తందా?
ఈ కార్తుక మాసంలోని పూర్పదధతి పంచంగ గణితం ప్రకారం (రాజమండ్రి) అమావసే 24
అక్టుబర్ 2022 తేదీ స్తయంత్రం గం.4.46 ని.లకు ప్రారంభమవుత్తంది మరియ మరుసటి
ర్యజు, 25 అక్టుబర్ 2022 స్తయంత్రం 4.19 గంటల వరకు కొనస్తగుత్తంది. 25 వ, తేదీన
సంభవించ్చ ఈ గ్రహణము యొకొ సపరశకాలము (రాజమండ్రి) స్తయంత్రము గం.5.02 ని.లు.;
గ్రహణ మధ్ే కాలము గం.5.33 ని.లు; గ్రహణము యొకొ మోక్షకాలము స్తయంత్రము
గం.6.27 ని.లు. అని తెలియజేయబడంది. అనగా ఈ గ్రహణము పాడేమి తిథిలో
సంభవిస్ుంది. (కొనిో పంచంగములలో సూరాేసుమయ సమయమును మోక్షకాలముగా
వ్రాశరు). ఈ గ్రహణము పాడేమి తిథిలో సంభవించుటకు గల కారణములు దిగువన
వివరించిన శ్నుకమును పరిశీలించిన విశ్దమగును. శ్ను॥ పూరా్హేఽరొగ్రహ దర్ణశ భవతః
సపరశమోక్షయః। అపరాహే ప్రతిపది తదీీజం లంబనం సమృతమ్॥
67

అనో శాసి వచనం ప్రకారం సూరేగ్రహణమునందు ఈ విధ్ంగా సంభవించును.


సూరేగ్రహణము మధాేహ్నోనికి పూర్ము సంభవించినపుడు సపరశమోక్షములు రండును
అమావసేయందే జరుగును. అట్లు కాక మధాేహోం తరువత సంభవించినపుడు ఆ
సపరశమోక్షములు రండును పాడేమియందే సంభవించును. ఇక గ్రహణ సపరశకాలం
మధాేహోమునకు పూర్ము, మోక్షకాలము మధాేహోమునకు తరువత కలుగునపుడు
అమావసేయందు సపరశయ, పాడేమియందు శుదధమోక్షమును సంభవించును.
ఈ గ్రహణము వలన ముందు ర్యజు జరుపుకొనే దీపావళీ పండుగకు ఆటంకము ఉండునా అనో
విషయము పరిశీలించిన యెడల, గ్రహణం పట్టు కాలానికి కొనిో గంటల ముందు నుంచ్చ
వేధ్గలిగి యండును. అపపటి నుంచి మోక్ష కాలం వరకు సూతకాలమంటారు. ‘ధ్రమస్త్రంధు’
ప్రకారము సూరేగ్రహణమందు సపరశ కనుపించు సమయము కంటె పూర్ము
నాలుగుయామములు (యామము అంట్ట 3 గంటల కాలము) వేధ్గలిగియండును. అనగా
సూతకాలం సూరేగ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభమవుత్తంది, ఇది గ్రహణం ముగిసే
వరకు ఉంట్లంది. ఆ సమయంలో ఎలాంటి పనులు చ్చయరు. ముఖేంగా భోజన నియమం
గుఱంచి క్రంద వివరించబడంది. గ్రహణం విడచక ఇంటిని శుభ్రపరిచకే పవిత్ర కారేక్రమాలు
చ్చస్తురు. అందుకని 24వ, తేదీన జరుపుకునే దీపావళి పండుగకు ఏవిధ్మైన ఆటంకము
ఉండదు.
గ్రహణము యొకొ గ్రహణప్రాశ్సుయము, గ్రహణకాల కరువేము, గ్రహణకాల భోజన నిరేయం
(నిరేయ స్త్రంధువు) దిగువన వివరించబడనది.
గ్రహణప్రాశ్సుయము
శ్ను॥ చంద్ర సూర్యేపరాగేచ యావదరరశన గోచరః।
పుణేకాల స్ విజేేయః స్తోనదానాది కరమస్త॥
గ్రసేమానే భవేత్ స్తోనం గ్రసేు హోమం విధీయతే।
ముచేమానే భవేదారనం ముక్తు స్తోనం విదీయతే॥
సర్ణ్ గంగాసమం తయం సర్ణ్ వేసమాది్జాః।
కురుక్షేత్ర సమం దానం రాహుగ్రసేు దివకర్ణ॥
68

గ్రహణ ప్రారంభమునుండ శుదధమోక్షం వరకు అతేంత పుణేకాలం కాబటిు గ్రహణకాలంలో


స్తోనదానాదులు జరుపుట వలన అనంత పుణేఫలం కలుగును. ముఖేంగా గ్రహణ
సపరశసమయమున సపరశస్తోనమును, శుదధమోక్షము పిమమట అనగా పూరిుగా విడచిన
తరువత విడుపు స్తోనమును చ్చయట యకుము. గ్రహణకాలంలో బావి, చెఱువు, నది,
సముద్రము మొదలైన వనియందలి జలము గంగాజలముతను, విప్రులందరును
వేసమహరిితను, దానములనిోయ కురుక్షేత్రములో చ్చసెడి దానములతను సమానములై
యండునని చెపపబడనది.
గ్రహణ కరువేము
శ్ను॥ సర్ణ్షామేన వరాేనాం సూతకం రాహు దరశనే।
సచ్చలంత్త భవేత్ స్తోనం సూతకానోంచ వరజయేత॥
సూతకే మృతకేచైవ నదోషో రాహుదరశనే।
తావదేవ భవేచుుదిి రాేవనుమకిు రోదృశ్ేతే॥
గ్రహణకాలము అనిో వరేములవరికి సూతకం సంభవించును కాబటిు సర్వరేములవరును
(పురుడు, రజస్లాశౌచం, మైల మొదలైన దోషములు ఉనోవరుకూడా) గ్రహణకాలమున
విధిగా స్తోనము చ్చయవలెను.
గ్రహణకాల భోజన నిరేయం (నిరేయ స్త్రంధువు)
చంద్రగ్రహణమప్పుడు గ్రహణం కంటె ముందు మూడు ప్రహరలలో (ప్రహర అనగా దినములో
ఎనిమిదవ భాగము జాము/యామము) భోజనం చ్చయరాదు. సూరేగ్రహణమప్పుడు గ్రహణం
కంటె ముందు నాలుగు ప్రహరలలో భోజనంచ్చయరాదు. ఇందులో ప్రమాణం సూరేగ్రహణం
ముందు నాలుగు ప్రహరలలో, చంద్రగ్రహణం ముందు మూడు ప్రహరలలో భోజనం
చ్చయరాదు. ఈ నిషేధ్ం బాలురకు, వృదుధలకు, ర్యగులకు వరిుంచదు. (అయనా
ధ్రమస్త్రంధుయందు బాలవృదుధలు గ్రహణమునకు ముందు ఒక యామము లేదా ఆరు గడయలు
భోజననిషేధ్ము అని వ్రాయబడనది). సూరే చంద్రులిదరరూ గ్రహణంతనే అసుమిసేు అనగా
గ్రహణం విడవకుండానే సూరుేడు లేదా చంద్రుడు అసుమిసేు మరునాడు వరి శుదధబంబానిో
చూస్త్ర తరువత భోజనం చ్చయాలి అని మాధ్వీయంలో చెపాపరు.
సర్ణ్జనా స్తఖినోభవంత్త.
69

వరాహమిహిరుని గురిాంచి ఇాంకక కథ


సేకరణ- కన్నేప్లిా హరిప్రస్వద్, SBI Retd.,

వరాహమిహిరుడు తన భారే ప్రసవ సమయము నాంద్గ ప్రసూతి గృహమునాంద్గ ఉనేప్పుడు


మాంత్రస్వనికి నిమమప్ాండునిచిి, (BLN మూరిీ గారు వారి కథలో చెపిపనటుాగా, కనిే
సూచనలను చ్చశరు.) అప్పుడు జనిమాంచిన ఆడశిశువు జాతకాం ప్రిశీలిాంచి ఆమె వివాహాం
జరిగిన రాత్రే వైధవేాం కల్లగునని గ్రహిాంచి ఆయన తన కుమార్ీకు వివాహము జరిగిన రాత్రి
మనశశాంతి కరువై పిచిివానివలె ఆ ఊరు వదిలి దేశసాంచారము గావిాంచెను. ఆ తరువాత
కాంత కాలమునకు తన గ్రామమునకు సాంచారిగా వచిినపుడు తన కుమార్ీ సుమాంగళిగాను
సాంతానముతో తన భరీతో జీవిాంచడము విని, చూస్త్ర తను వ్రాస్త్రన జ్యేతిష్ే గ్రాంథములనే
తప్పుల్లగా ఎాంచి తన రచనల వలన ప్రజలను తప్పుద్వరి ప్టిోసుీనాేనని భావిాంచి ఆ
గ్రాంథములనిేాంటిని కాలిి వేయాలని భావిాంచి వాటిని ఒక బాండిపై ఊరి బయటికి
తరలిాంచుచుాండగా ఆ బాండి చక్రముక్రాంద ఒక ముద్గసలి స్త్రి ప్డినది. ఆమెను ప్రిశీలిాంచగా
ఆమెన్న తన భారే ప్రసవసమయమునాంద్గ ప్నిచ్చస్త్రన మాంత్రస్వనిగా గురిీాంచి ఆమె ద్వవరా
అసల్ల విష్యము తెల్లసుకనినాడు.
సరసవతీ దేవియే మాంత్రస్వని రూప్ాంలో వచిి ఈయన రచనలను అగిేకి ఆహుతి కాకుాండా
కాపాడినటుా తెలియజేశరు.
వరాహమిహిరుడిగురిాంచినవివరాల్ల:ఉజజయని నగరానికి సమీప్ాంలో క్రీ.శ 4వ శతాబెాంలో
బ్రాహమణుడైన ఆదితేద్వసుడన్న జ్యేతిశశసి ప్ాండితునకు జనిమాంచాడు మిహిరుడు. తాండ్రి వదె
గణిత జ్యేతిశశసిముల్ల న్నరుికునే మిహిరుడు పాటాేలో నాటి సుప్రస్త్రదధ గణిత శసివేతీ
ఆరేభటుోను కల్లసుకని ఆయనతో శసి చరి జేశడు. అనాంతరము ఖగోళ్, జ్యేతిష్ే
శస్విలను అధేయనాం జేయాలని నిరణయాంచుకని అస్వధ్యరణ కృష్ఠ సలిపారు. ఆయన
నిరాంతర అధేయన ఫలితాల్ల అతని గ్రాంథాలలో ప్రసుూటాంగా కనిపిస్వీయ.
శస్విలే గాక, ప్త్యేకిాంచి గ్రీకు శస్విల్ల కూడా అధేయనాం జేస్త్రనటుా అకకడకు వళిళ వచిినటుా
తెల్లసోీాంది. ప్రారాంభాంలో గణిత శసిజుాడైనా అన్నక శసి విష్యాలను వివరిాంచారు.
70

అనతి కాలాంలో ఉజజయని గొప్ప విద్వే కేాంద్రముగా మారిాంది, అకకడకి కళ్ల్ల, సాంసృతి, విజాాన
శసిము అన్న అాంశలలో ప్రస్త్రద్గధలైన ఎాందర్మ ప్ాండితుల్ల సుదూరాల నుాంచి వచ్చివారు.
ప్రసపర భావ వినిమయాం వుాండేది. అచిటి శసి చరిలలో మిహిరుని శసి ప్టిమ తెలియ
వచిిన ర్ాండవ విక్రమాదితే చాంద్ర గుపుీడు తన ఆస్వాన మాందలి నవరతేములలో న్నకనిగా
ఆయనను గౌరవిాంచాడు. దీనికి సాంబాంధిాంచిన ఒక సాంఘటన ఇల్ల చెపాీరు. విక్రమాదితుేని
కుమారుడు వరాహము కారణాంగా మరణిస్వీడని మిహిరుడు జ్యేతిష్ము చెప్పగా రాజు ఎనిే
ప్రయతాేల్ల చ్చస్త్రనా, ఎాంతో కటుోదిటోము చ్చస్త్రనా శసి ప్రకారము చెపిపన సమయానికి, చెపిపన
కారణముగాన్న రాకుమారుడు మరణిసేీ విక్రమాదితుేడు తన కుమారుని గతికి విలపిాంచినా
మిహిరుని ప్రతిభను శాఘాంచి మగధ స్వమ్రాజే గౌరవ చిహేము వరాహముద్రాాంకితముతో
సతకరిాంచాడు. నాటి నుాంచి ఆ జ్యేతిశశసి వేతీ వరాహమిహిరుడుగా పిల్లవబడాుడు. వేద్వలనే
చదివి ఎాంతో ప్ాండితుడైనా మానవాతీత శకుీలను గ్రుడిుగా నమేమవాడు కాడు. అతన్నక అద్గభత
శసివేతీ!
"దకారుళాధ్యేయాం"లో ఎల్లాంటి సాల్లలలో నరు ఎాంతెాంత లోతులోా దొరుకుతుాందో
వివరిాంచాడు. మనుషుేని శర్తరాంలోని రకీ నాడులలో రకీము ప్రవహిాంచునటుల భూమిలో గల
జల నాడులలో జల ప్రవాహముల్ల గలవని వాటిని గురిీాంచటానికి భూమిపై నునే చెటుా పుటోల్ల
ఉప్యోగ ప్డతాయని నిరూపిాంచాడు. అనాంతర కాలాంలో భారతీయ శసివేతీల్ల ఎవరూ వీటి
మీద ప్రిశ్లధన చ్చస్త్ర ప్రాచురేములోనికి తీసుకు రాలేద్గ. ఈ అధ్యేయములోని విష్యాల్ల
ఆధ్యరముగా ప్రసుీతాం వేగాంగా ప్రిశ్లధనల్ల చ్చయుట జరుగుతోాంది. భూగరభము లోని లోహాం
కనుకుకన్నాంద్గకు వరాహమిహిరుని స్త్రద్వధాంతాల్ల ఉప్యోగిసుీనాేరు. చెటుా, ఆకుల్ల ప్రిశీలిాంచి
వీటి అాంచనాయే గాక, ఖనిజ సాంప్తిీని అాంచనా వేసే క్రొతీ శసిము ఈ అధ్యేయాం ఆధ్యరాంగా
ఉదభవిాంచిాంది.
ప్రాథమికాంగా గణిత శసివేతీ అయన వరాహమిహిరుడు ఖగోళ్, జ్యేతిష్, ద్రవస్త్రాతి, భూగరా,
ఆయురేవద వాంటి అన్నక శస్విలలో తన ప్రతిభ కనబరిచాడు. తన జ్యేతిష్ శసి గ్రాంథము
స్వానాాంతరాం చెాందటాం వలనగాని, అన్నకుల నోళ్ళలో సాంచరిాంచటాం వలన గాన, వ్రాయటాంలో
గాని లేక తాన్న గాని తప్పుల్ల చ్చస్త్ర ఉాండవచుినని విద్వవాంసుల్ల దోషానిే ప్రిహరిాంచి
71

ప్రిగ్రహిాంచమని క్టరటాంతో ఎాంతో గౌరవాం పొాంద్వడు.ఆయన కుమారుడు ప్ృథుయశసుడు


కూడా ఖగోళ్ శసిాంలో మాంచి రచనల్ల చ్చశరు. ఆయన "హోరాస్వర" అన్న ప్రస్త్రదధ రచన
జ్యేతిష్ శసిాం పై వ్రాశడు.
స్త్రద్వధాంత సకాంద్వనికి చెాందిన "ప్ాంచ స్త్రద్వధాంతిక" అన్న గ్రాంథము దేశాంలో అతి ప్రాచీన కాలము
నుాండి ప్రచారాంలో ఉనే పైతామహ, వాశిష్ో, ర్మమక, పౌలిశ, సర స్త్రద్వధాంతాల స్వరానిే
సాంకలనము చ్చస్త్రన రూప్ము. వీనిలో సర స్త్రద్వధాంతము ఉనేతమైనదని తెలిపాడు. వేధకు
సరిపోయేటటుా వునే ప్రాచీన సూరే స్త్రద్వధాంతానిే వయేకి పైబడిన సాంవత్రముల అనాంతరాం
చ్చయబడిన ప్రిశ్లధనల్ల, సవకలపనలతో మారిి గ్రాంథసీము చ్చశడు. దీనికి తప్ప మిగిలిన నాల్లు
స్త్రద్వధాంతాలకు మూల గ్రాంథాల్ల లభిాంప్క పోవుటచ్చ వాటిని తన గ్రాంథ రూప్ాంలో అాందిాంచిన
వరాహ మిహిరునికి ఎాంతో ఋణప్డి ఉనాేము.

28-08-2022 ఆదివారాం నుాంచి 25-09-2022 ఆదివారాం వరకూ భాద్రప్ద (శూనే)


మాసము. ఈ సాంవత్రాం అాంటే శుభకృతులో గురుమౌఢేము ఏరపడుట లేద్గ. భాద్రప్ద
కృష్ణ ప్ాంచమీ 15-09-2022 గురువారాం నుాండి మారుశిర శుకా దశమీ 02-12-2022
శుక్రవారాం వరకు శుక్ర మౌఢేము. శూనే మాసము,శుక్ర మౌఢేము నాంద్గ తరపణ, జప్
హోమాది శాంతుల్ల తప్ప ఇతర శుభ కారేముల్ల చ్చయరాద్గ.
.. శ్రీ గాయత్రి

శ్లభకృత్ (నూతన) నామ సాంవత్ర ప్రారాంభాం లోన్న అాంటే చైత్ర – వైశఖ మాస్వలలో
జరుగబోయే ఆధ్యేతిమక – జ్యేతిష్ విష్యాల్ల గమనిాంచాండి:
శ్లభకృతు నామ సాంవత్రాది 22-03-2023 (21-03-2023 @ 22:55 hours)
గురుమౌఢేము 28-03-2023 to 27-04-2023
గురువు మేష్ రాశిలో ప్రవేశాం 21-04-2023
గాంగా నది పుష్కరాల్ల 22-04-2023 to 03-05-2023)
గాంగా నది పుష్కరాల ప్రారాంభాం నుాంచి 6 వ ర్మజు వరకూ గురుమౌఢేము ఉాంటుాంది. ఈ
పై విష్యాలను సూచనా మాత్రాం గా గ్రహిాంచాండి. మరిాంత లోతయన విష్యాలను
2023 జనవరి సాంచికలో తెల్లప్గలము.
.. శ్రీ గాయత్రి
72

మూఢమి లేక మౌఢేము

సూరుేడు చాల్ల కాాంతివాంతాంగా యుాండడాం వలన తన దగురకు వచిిన ఏ గ్రహమైనా


భూమి నుాంచి చూచినప్పుడు కనబడకపోవడాం (కాాంతి విహీనాం కావడాం) జరుగుతుాంది.
దీనిన్న మూఢము (Combuston లేక heliacal setting) అని అాంటారు. సూరుేని నుాంచి
ఏ గ్రహము ఎాంత రేఖ్యాంశ దూరాం (longitudinal distance) లో యుాంటే మూఢము
ఏరపడుతుాందో చూద్వెాం. చాంద్రుడు:12; కుజుడు:17; బుధుడు:13; గురువు:11;
శుక్రుడు:09; శని: 15 (డిగ్రీల్ల) . గ్రహాల్ల వక్రాంచి నప్పుడు, ఈ దూరాల విష్యాంలోను
భినాేభిప్రాయాల్ల ఉనాేయ. గురు, శుక్ర, బుధ, కుజ, చాంద్ర, శని గ్రహాల్ల మూఢమిలో
నుాంటే, జ్యేతిష్ శసిాంలో అసీాంగతవాంగా భావిాంచి ఫలితాల్ల చెబుతారు. మూఢాంలో నునే
గ్రహాం తన సహజ కారకతావలను క్టలోపతుాంది. కేాంద్ర – క్టణ స్త్రాతి, సవస్వానాం, మిత్ర స్వానాం,
దిగాలాం, ఉచి స్త్రాతి, శుభ గ్రహ వీక్షణాం మొదలగు బల్లల ముాంద్గ అసీాంగతవాం అాంత తీవ్ర
మైన విష్యాం కాద్గ. జనమ కుాండలి మన చ్చతిలో లేనిది. ప్రారబాెను గతాంగా వసుీాంది.
ముహూరాీనిే మనాం నిశియస్వీము. ఇకకడ, గురు, శుక్రుల్ల ప్రముఖ పాత్ర పోష్ఠస్వీయ.
ఏక విాంశతి దోషాల్ల లేకుాండా ముహూరీాం బలాంగా ఉాంటే తలప్టిోన కారేాం నిరివఘేాంగా
జరుగుతుాంది. గురువు, వివాహాం, ఉప్నయనాం, విద్వేరాంభాం మొదలగు వాటికి
కారకుడయత్య, శుక్రుడు వివాహాం, గృహప్రవేశాం మొదలగు వాటికి కారకుడు. ఈ ర్ాండు
కూడా సహజ శుభ (natural benefic) గ్రహాల్ల. ఇవి ముహూరీ లగేాంలో నుాండటమొ,
లేక లగాేనిే వీక్షిాంచడాం వలా ముహూరీ బలాం చ్చకూరుతుాంది. అటువాంటప్పుడు, గురు
శుక్రుల్ల అసీాంగతవాం చెాంది సహజ కారకతావల్ల క్టలోపత్య, తలప్టిోన కారేాం నిరివఘేాంగా
జరిగే అవకాశాం లేద్గ. అటువాంటి సమయాల్ల (మూఢమి) లో పైన చెపిపన శుభ కారాేల్ల
జరప్డాం మాంచిది కాద్గ. ప్ాంచాాంగాలలో ఈ సమయాలలో ముహూరాీల్ల
ఇవవకపోవడానికి కారణాం ఇదే.
.. శ్రీ గాయత్రి
73

ఈ సాంవత్రాం లోని సూరేగ్రహణాం / చాంద్ర గహణాం వివరముల్ల


సూరే గ్రహణాం: ఈ సాంవత్రాం ఆశవయుజ బహుళ్ అమావాసే 25-10-2022
మాంగళ్వారాం నాడు స్వవతీ నక్షత్రములో తుల్లరాశి యాంద్గ కేతుగ్రసీ పాక్షిక సూరే గ్రహణాం
సాంభవిాంచును. సపరశ కాలాం స్వయాంత్రాం గాం:04:59 ని. సూరాేసీమయాం (హైదరాబాద్గ
కు) గాం.05:45 ని. మోక్ష కాలాం:రాత్రి గాం.06:29 ని. ఆదేాంత పుణేకాలాం గాం:0.46 ని. ల్ల.
మోక్ష కాలాం రాత్రి గాం.06:29 ని. అయననూ, పుణేకాలాం సూరాేసీమయము వరకే
ఉాండును.
చాంద్ర గ్రహణాం: ఈ సాంవత్రాం కార్తీక శుకా పూరిణమా మాంగళ్వారము 08-11-2022 నాడు
భరణీ నక్షత్రములో మేష్ రాశిలో రాహుగ్రసీ పాక్షిక పినాంబ్రల్ చాంద్ర గ్రహణాం
సాంభవిాంచును. గ్రహణ మధే భాగాంలో చాంద్రుని, భూమి యొకక నడ చ్చత పాక్షికాంగా
కప్పబడి ఉప్రి తలాం మీద ఛాయ ఏరపడుతుాంది. పూరిీ ఛాయ చాంద్రుని ఏ భాగాంలోనూ
ఏరపడద్గ. సాంపూరణ చాంద్ర గ్రహణాం ల్లగా ప్రతిబిాంబ చాంద్ర గ్రహణలను కాంటితో గురిీచడాం
కష్ోాం. అాంద్గవలా గ్రహణ నియమాలను పాటిాంచడాంలేద్గ. ఇటువాంటి చాంద్ర గ్రహణలను
స్వధ్యరణాంగా భారతీయ ప్ాంచాాంగాలలో ఇవవటాం అరుద్గ.
సపరశ కాలాం ప్గల్ల గాం. 02:39 ని. సూరాేసీమయాం (హైదరాబాద్ కు) స్వయాంకాలాం
గాం:05:38 ని. మోక్ష కాలాం రాత్రి గాం:06:19 ని. ఆదేాంత పుణే కాలాం గాం.00:41 ని. ల్ల.
గ్రహణ ప్రారాంభము ప్గల్ల గాం.02:39 అయననూ పుణేకాలము సూరాేసీమయము
నుాండి అాంటే స్వయాంత్రాం గాం:05:38 ని. నుాండి ప్రారాంభమగును.

త్రిజేేష్ి సవరూప్ము: కనాే-వరులకు మూడు జేేష్ి శబెముల్ల కూడెన్నని త్రిజేేష్ి యను


దోష్ము. జేేషుి లయన స్త్రి-పురుషుల్ల, జేేష్ి నక్షత్రమాంద్గ జనిమాంచినప్పుడు వారికి జేేష్ి
మాసమాంద్గ వివాహము చ్చయరాద్గ. ప్రధమ గరభమున జనిమాంచిన వారిని మాత్రమే జేేషుి
లాంద్గరు. అటువాంటి త్రిజేేష్ి దోష్ప్రదమయనది. మాస్వాంతర మాందయనను దివజేేష్ితవము
(జేేష్ిదవయాం) మధేమము. ఇదెరిలో ఒకరే జేేషుి లైనచో శుభము. త్రిజేేష్ి వలెన్న
జేేష్ిచతుష్ోయాం, జేేష్ిప్ాంచకాం కూడా వరిజాంచవలెను. జేేషుి లనగా స్త్రిలలోనూ,
పురుషులలోనూ తొలిచూల్ల గరభమున బుటిోన వారు, వారు జీవిాంచి యునేను, మృతి
బాందినను వారే జేేషుిల్ల అాంత్య గాని ఇప్పుడు జీవిాంచియునేవారిలో జేేషుిలకు జేేష్ోతవము
ను నిరూపిాంచగూడద్గ.
74

వృష్భ రాశిలో కుజుని అస్వధ్యరణ సాంచారాం


(శ్రీ గాయత్రి డెస్క)
నవ గ్రహాల్ల, అశేష్ మైన ఉప్గ్రహాల్ల లేక ఆసోరాయడ్్ (Asteroids), మెటిర్మ రాయడ్్
(Materoroids) , కామెట్్ (Comets) గ్రహాల మధే ఉాండే వాయువు (Inter-planetary
gas), ధూళి (Dust) సర వాయువు (Solar Wind) ఇవనే కలిపి ఆాంతరిక్షాంలో దూరాలను
ప్ాంచుతునాేయ.
మామూల్లగా, గ్రహాలనే సూరుేని చుటూో వాటి వాటి కక్షయలలో ప్రిభ్రమిసూీాంటాయ. ఆ
ప్రిభ్రమణమునకు ప్టేో సమయాం వాటి కక్షయల్ల సూరుేని నుాంచి ఉాండే దూరానిే బటిో
మారుత్త ఉాంటుాంది. సూరుేనికి దగురగా ఉాండే బుధుడు సుమారు 88 ర్మజులలో ప్రిభ్రమిసేీ,
దూరాంగా ఉాండే శని సుమారు 10,760
ర్మజుల్ల (30 సాం.) లో ఒక ప్రిభ్రమణాం
చ్చస్వీడు. ఈ క్రమాంలో కుజుడు సూరుేని
నుాంచి 228 మిలియన్. కి. మీ దూరాంలో
ఉాండబటిో ఒక ప్రిభ్రమణనికి బటేో కాలాం
సుమారు 687 ర్మజుల్ల. అాంటే ఒక రాశిలో సాంచారానికి 57.25 ర్మజుల్ల ప్డుతుాంది.
అస్వధ్యరణాం ఏమిటాంటే ఈస్వరి కుజుడు వృష్భ రాశిలో 187 ర్మజుల సాంచారాం. దీనికి
కారణాం కుజుని వక్ర గమనాం.
వక్ర గతి అాంటే తిర్మగమనాం లేక వనుకకు కదలడాం. స్వాంకేతికాంగా చెపాపలాంటే ఏ గ్రహమూ
కూడా వనుకకు చలనాం ఉాండద్గ. ఇాంకా వేగాం మాందగిాంచడాం కూడా జరుగద్గ. ఈ వేగాం
అన్నది సూరుేని నుాంచి దూరానిే బటిో మారుత్తాంటుాంది. Geo centric విధ్యనాంలో భూమి
నుాంచి ప్రిశీలిాంచి నప్పుడు గ్రహాల్ల ఒక స్వరి ముాంద్గకు ఒకస్వరి వనుకకు తమ తమ కక్షయలలో
ప్రిభ్రమిసుీనేటుా కనిపిస్వీయ. రైల్లలో ప్రయాణాం చ్చసుీనేప్పుడు మనకు అనుభవ పూరవక మైన
విష్యాం చూడాండి. రైల్ల ప్టాోలకు సమాాంతరాంగా ర్మడుు మీద కారు కూడా ప్రయాణిసుీాంటే,
రైల్ల వేగాం ఎకుకవ ఉాంటే, కారు వనుకకు పోతునేటుా అనిపిసుీాంది. కాని కారు వనుకకు
75

పోవడాం లేద్గ, వేగాం తగుడాం లేద్గ. రైల్ల వేగాం ఎకుకవ కావడమే కారణాం. ఇకకడ కుజుని వేగాం
కాంటే భూమి వేగాం ఎకుకవ కావడమే కారణాం.
అరుణ గ్రహాం (కుజుడు) ఈ స్వరి వృష్భ రాశిలోనికి 11-08-2022 నాడు ప్రవేశిాంచాడు.
పుర్మగమనాంలో వృష్భ రాశిని ద్వటి మిథున రాశిలోనికి 17-10-2022 నాడు సాంచారాం
మొదల్ల. మిథునాంలో వక్ర గమనాం (Retrogression) 31-10-2022 నాడు 01:23 డిగ్రీల వదె
ప్రారాంభాం అయే, వృష్భాంలోనికి తిరిగి 14-11-2022 నాడు ప్రవేశాం. ఈ వక్ర గమనాం
కనస్వగి వృష్భ రాశిలో 13-01-2023 నాడు ఋజు మారుాం (Direct Motion) లోకి వచిి
13-03-2023 న తిరిగి మిథున రాశి ప్రవేశిస్వీడు. అాంటే వృష్భాంలో 67 + 120 = 187 ర్మజుల్ల
సాంచారాం. ఆ సమయాంలో కుజుడు రవి నుాంచి 8 వ రాశిలో లేక 230° దూరాంలో నుాంటాడు.
వక్ర గమనాం 81 ర్మజుల్ల జరిగిాం తరువాత పుర్మగమనాం ప్రారాంభాం అవుతుాంది.
వరాహమిహిరాచారుేని బృహత్ సాంహిత లో 47 అధ్యేయాం మీద కుజ సాంచారాం గురుాంచి
వాేఖ్యేనిాంచ బడిాంది. కుజుడు ఏదయనా రాశిలో తన నిర్తణత సమయానిే ద్వటి సాంచరిాంచి
నటాయత్య ఆ ప్రదేశలలో కరువు తాాండవిసుీాందని, పాలకుల్ల యుదధసనే ద్గధలవుతారని చెప్పు
బడిాంది. కరాకటక స్త్రాంహ మీన రాశులలో కుజుడు గాని శని గాని వక్రాంచి నప్పుడు తిరిగి కుజ
సాంచారాం లోను భూమి మీద చాల్ల విప్తకర ప్రిస్త్రాతుల్ల ఏరపడుతాయ. నటి ఎదెడి, ప్ాంటల
నాశనాం, ప్రజలకు ఇకకటుా ఏరపడుతాయ.
దేశ గోచారాం లో కుజుడు అగిేప్రమాద్వల్ల ప్రేల్లడు ఘటనల్ల ఆయుధ సాంఘరిణల్ల మొదలగు
హిాంస్వతమక వాతావరణనిే సూచిస్వీడు. దేశీయాం గాను సరిహద్గె నాంద్గ రక్షక దళాల మీద
ఆధిప్తేాం కలిగి ఉాంటాడు. ప్రిశ్రమల్ల కుజుని అధీనాం లోకి వస్వీయ. శుభగ్రహ వీక్షణ
లేనప్పుడు కుజ ప్రభావాం వలా ప్రమాద్వల్ల కల్లగుతాయ శుభ అశుభాలిే బటిో తీవ్రత
మారుతుాంది.
బృహత్ాంహిత ప్రకారాం కృతిీక, ర్మహిణి, మృగశిర నక్షత్రాల ప్రిధిలోనికి, ప్శిిమ ఉతీర ప్రదేశ్,
అయోధే, మధే ప్రదేశ్, రాజస్వాన్, హరియాణ వస్వీయ. కుజుని దీరా సాంచారాం వలా పై
ప్రదేశలలో కరువు ఏరపడే అవకాశాం ఉాంది. వాతావరణాంలో ప్ను మారుపల్ల కల్లగ వచుి.
అధిక ఉషోణగ్రత వలా తాప్ాం కల్లగుతుాంది. భారత దేశ స్వవతాంత్ర దిన రాశి చక్రాంలో (15-08-
1947) వృష్భ లగాేనికి కుజుడు సప్ీమ ద్వవదశ ఆధిప్తేాం వలా సముడవుతాడు. కుజుడు వృష్భ
76

లగాేనికి సప్ీమాం లోను నవమాం లోను (సవక్షేత్రాం, ఉచి రాశి) శుభ ఫలితాలిే ఇస్వీడు.
కరాకటక రాశికి ఏకాదశాంలో కుజుడు శుభ ఫలితాలన్న ఇస్వీడు. ఏవిధమైన ద్గష్ూలితాల్ల
కల్లగక పోవచుి
వేకిీగత గోచారాం: మేష్ రాశివారికి ధనవేయాం, కుటుాంబాంలో కలహాల్ల, వృష్భ రాశి వారికి
శర్తర పీడ, మిథున రాశి వారికి వేయస్వానాంలో నుాండుటవలన అలసట, నిద్రలేమి
కల్లగచ్చస్వీడు. కరాకటక రాశి వారికి ల్లభాం, బాంధు ప్రీతి, స్త్రాంహ రాశి వారికి ఉదోేగాంలో
అలజడి, కనే రాశి వారికి పితృ హాని, నిరాభగేాం, తుల రాశి వారికి ఆయు క్షణాం, వృశిిక రాశి
వారికి వివాహాం ఆలసేాం, ధను రాశి వారికి శత్రువులనుాంచి, అప్పులనుాంచి విముకిీ, మకర
రాశి వారికి సాంతానాంతో వైష్మాేల్ల, కుాంభ రాశి వారికి సకరాేల లేమి, మీన రాశి వారికి
ప్రాక్రమ ప్రదరశన, మధుర మయన సాంభాష్ణ సాంపూరణ ఆర్మగేాం కల్లగుతాయ. వేకిీగత
గోచార ఫలితాల్ల జాతక చక్రాంలో విాంశ్లతీరి అాంటే దశ-భుకిీ-అాంతర్ దశ కుజునిది
జరుగుతునేప్పుడే ప్రిశీలిాంచాలి.
అనుభవాంలో, వక్ర గ్రహాం యొకక ఫలితాలను ఈవిధాంగా గమనిసుీనాేము:
1) భావ ఫలితాల్ల తారుమారు అవుతునాేయ. ఉద్వహరణకు, లగాేధిప్తి
బలహీనమవుతునాేడు. దివతీయాధిప్తి ధనానిే హరిాంచడాం, కుటుాంబాంలో
కలహాల్ల, చతురాధధిప్తి విదే, ఆనాందాం విష్యాలను బలహీన ప్రుసుీనాేడు.
సప్ీమాధిప్తి వివాహానిే ఆలసేాం చ్చసుీనాేడు. అష్ోమాధిప్తి ఆయురాెయానిే
తగిుసుీనాేడు.
2) గ్రహ కారకతావల్ల మారుతునాేయ. ఉద్వహరణకు, గురువు ధనానిే, విదేను,
జాానానిే హరిసుీనాేడు. శుక్రుడు వివాహానిే ఆలసేాం చ్చసుీనాేడు. బుధుని వలా
తెలివిత్యటల్ల సనేగిల్లాతునాేయ. కుజుడు అధైరాేనిే కల్లగచ్చసుీనాేడు.
3) స్త్రాతి మారుతోాంది. ఉచి గ్రహాం నచ ఫలితాలను, నచ గ్రహాం శుభ ఫలితాల్ల
ఇసుీనాేయ. అనుకూల స్వానాలలో నునాే శుభ ఫలితాల నివవలేక పోవడాం,
అననుకూల స్వానాలలో శుభ ప్లితాలను చూసుీనాేము.
4) వక్రాంచిన గ్రహాం వనుక రాశిని ప్రభావితాం చ్చసుీాంది. ఉద్వహరణకు, స్త్రాంహ లగాేనికి
గురువు ప్ాంచమాధిప్తిగా ష్ష్ిాంలో వక్రసేీ, పుత్ర యోగానిే కల్లగ చ్చసుీనాేడు.
5) పురుష్ జాతకాంలో శుక్రుడు వక్రాంచినా, స్త్రి జాతకాంలో కుజుడు వక్రాంచినా, తీవ్రమైన
లైాంగిక ప్రవరీనను సూచిసుీాంది.
ఇవి కనిే మాత్రమే. జాతక విశేాష్ణలో సూచిాంచ్చ విష్యాలను కడు జాగరూకతతో గమనిాంచాలి.
77

ఆధ్యేతిమక జ్యేతిష్ేాం
Spiritual Astrology
ష్టిక్ర విధ్యనాం – 7
డా, వి. యన్ . శస్త్రి :9866 24 2585
(ఈ విధ్యనాంలో ప్రిశీలిాంచిన గ్రాంథాల్ల: ఆది శాంకరాచారుేని “శ్రీ దతాీత్రేయ ష్టిక్ర సోీత్రాం”;
శ్రీ లలితా సహస్ర నామ సోీత్రాం; శాంకరాచారుేని “సాందరే లహరి”; యోగవాస్త్రష్ిo; శ్రీ
కల్లేణనాంద నాథ దీక్షా నాముల్ల: శ్రీ రాచకాండ వేాంకట క్టటేశవర రావు గారి “శ్రీ లలితా
రహసే నామ సహస్ర గూఢారధ దీపిక”; శ్రీ వివేకానాంద్గని “రాజయోగ” మీద భాష్ణాం;
తైతిీర్తయ ఉప్నిష్త్; శ్రీమతి కర్రా సూరేకాాంతాం గారి “ఆతమ దరిశని”; “ప్తాంజలి యోగ
సూత్రాల్ల”; “Journey through Chakras” by Ravi Ratan & Dr. Minoo Ratan ;
“Kundalini Tantra” by Swamy Satyananda Sarswati, Yoga publications Trust,
Ganga Darshan, Munger, Bihar, India; “Inner Tantric Yoga” by David Frawley;
“The Soul and its Mechanism” by Alice A Bailey”; Stellar Effects in Astrology –
Jeevaa and Sareera” by Dr. NVRA Raja; Stellar Effects – Planets Aspects and
Reflection” by Dr. B. Hymavathi)

భౌతిక శర్తరాం కాంటే, సూక్ష్మ శర్తరాంతో ముడిప్డి యుాంది జ్యేతిష్ శసిాం. శర్తరానికి,
మనసు్కు శకిీ నిచ్చిది సూక్ష్మ శర్తరమే. ఈ సూక్ష్మ శర్తరమే భౌతిక ప్రప్ాంచాం లోకి ఆతమ యొకక
ప్రారబె కరమను ప్రతిబిాంబిాంచ్చది. సూక్ష్మ శర్తరానికి వనుక గ్రహాల్ల, రాశుల్ల ప్రముఖ మైన శకిీ
కేాంద్రాల్లగా ప్ని చ్చస్వీయ. జ్యేతిష్ేాం లో మనాం చూసే రాశి చక్రాం, అాంశ చక్రాల్ల భౌతిక
శర్తరానికి సాంబాంధిాంచినవైత్య అది బాహే జనమ కుాండలి (Outer Birth Chart) గా అనుకుాంటే,
అాంతర్ కుాండలి (Inner Birth Chart) మరి యొకటి ఉాంది. అది ఆతమ యొకక గమాేనిే
సూచిసుీాంది. మూల్లధ్యరాం నుాంచి, సహస్రారాం ద్వకా సప్ీ చక్రాల్ల సూక్ష్మ శర్తరానికి ఆయువు
ప్టుోల్ల.
భౌతిక శర్తరానికి సాంబాంధిాంచిన బాహే జనమ కుాండలి కాకుాండా, సూక్ష్మ శర్తరానికి
సాంబాంధిాంచిన అాంతర్ కుాండలి కూడా ఒకటియుాంది. అది ఆతమ యొకక జీవిత నమూనా (life
78

pattern) ను సూచిసుీాంది. మూల్లధ్యర చక్రాం నుాంచి సహస్రార చక్రాం వరకూ ఉనే శకిీ కేాంద్రాలే
సూక్ష్మ శర్తరానికి ఆధ్యరాం. వైదిక జ్యేతిష్ేాంలో ఈ శకిీ కేాంద్రాలకు సమాాంతర వివరణ ఉాంది.
ఈ చక్రాల ద్వవరా సూక్ష్మ శర్తరానిే ప్రిశీలిాంచడానికి ప్రత్యేక ప్దెతి ఉాంది.

యోగ శసిాం ప్రకారాం, మన శర్తరాంలో ఉాండే అాంతర్ రవిన్న (Inner Sun) ప్రాణ శకిీ అాంటారు.
అాంతరిక్షాంలో యునే రవి జగతుీ కాంతటికీ ఉషాణనిే, కాాంతిని ఇసుీనేటేా, అాంతర్ రవి మన
శర్తరానికి కావలస్త్రన శకిీని కల్లగచ్చసుీనాేడు. జనమ కుాండలిలో రవి రాశుల ద్వవరా ప్రభావానిే
కలిగిాంచినటేా, అాంతర్ రవి ష్టిక్రాల ద్వవరా సూక్ష్మ శర్తరానిే ప్రకాశిాంప్ చ్చసుీనాేడు. వనెేముక
(Spine) ఇాంకా ష్టిక్రాల్ల కలిపి అాంతర్ కుాండలి అవుతుాంది.

బయట ప్రప్ాంచాంలో ప్రకృతిని సూరాేది గ్రహముల్ల ప్రభావితాం చ్చసుీనేటేా, శర్తరాంలోప్ల కూడా


సూరాేది గ్రహ వేవసా మన అనుభూతుల వేకీీకరణను మారుదరశనాం చ్చసుీాంటాయ. ఇది ఊహా
జనితాం కాద్గ. లోతుగా ఆలోచిసేీ లోప్ల ఉాండే వేవసేా బయట ప్రకటితాం అవుతోాంది. లోప్ల
ఉాండే సూక్ష్మ ప్రకాశమే బయట మనకు కనిపిాంచ్చ దృశే ప్రప్ాంచాం. అాంతర్ జ్యేతిష్ేాం బయట
విష్యాల కాంటే ఎకుకవ ప్రాముఖేతనిసూీ యోగ వాేయామానికి కారణ మవుతోాంది.
వాేయాయాం అాంటే స్వధన. మోక్ష స్వధనలో భాగమైన ధ్యేనాం, అాంతర్ దృష్ఠో మొదలగునవి.

ఒకక సూరుేడే కాద్గ, అనిే గ్రహాల్ల కూడా మన సూక్ష్మ శర్తరాం లేక అాంతర్ చక్రాంలో
ప్రిభ్రమిసుీనాేయ. సూక్ష్మ శర్తరాంలోని చక్ర రాశులలో గురిీాంచబడాుయ. వనెేముకలోని
ష్టిక్రాలనబడే సప్ీ శకిీ కేాంద్రాల్ల ఏడు గ్రహాలను వాటి ద్వవదశ రాశులను ప్రతిబిాంబిస్వీయ.
బయట సూరుేని చుటూో నుాండే గ్రహాల కక్షయలను సూచిస్వీయ. యోగ స్వధనలో రవి-చాంద్రుల్ల
విరాట్ పురుషుని ర్ాండు చక్షువుల్లగా భావిస్వీము. అవి మూడవ న్నత్రమైన ఆజాా చక్రానికి
ప్రతీకల్ల. రవి చాంద్రుల్ల సర-చాాంద్ర లేక పిాంగళ్-ఇడ నాడులను మూల్లధ్యరాం నుాంచి మొతీాం
చక్ర వేవసాను ఉత్యీజ ప్రుసూీాంటాయ. బయట ప్రప్ాంచాంలో రవి చాంద్రుల్ల విరుదధ
సూత్రాలయన ర్ాండు ఉష్ణ – శీతల్లలకు ప్రతీకల్ల. యోగ స్వధనలో రవి చాంద్రుల్ల ఆతమ,
మనసులను ప్రతిబిాంబిస్వీయ. చాంద్రుడు మనసును అాంతరుమఖాం చ్చస్త్ర ఆజాా చక్రానిే వశాం
చ్చసుకని, మిగతా అనిే చక్రాలను నియాంత్రిసుీాంటాడు. ఇకకడ చాంద్రుడు ఎప్పుడూ ప్రకాశిసూీన్న
79

ఉాంటాడు. శుకా-కృష్ణ ప్క్షాల చాంద్రునిల్ల కళ్ల్ల మారవు. సూరుేడు సహస్రార చక్ర మనబడే
ఆతమ యొకక పీఠానికి చ్చరుకుాంటాడు.

వాక్, బుదిధకి కారకుడు కావడాంతో బుధుడు విశుదిధ చక్రానిే శస్త్రసుీాంటాడు. శుక్రుడు


ఆతీమయత, అనురాగాలకు కారకుడు. అాంద్గవలా అనాహత చక్రానిే శస్త్రసుీాంటాడు. కుజుడు
నాభి చక్రాంలో నుాండే అగిేకి, అభిరుచులకు కారకుడు. అాంద్గవలా మణిపూరక చక్రానిే
శస్త్రసుీాంటాడు. పునరుతపతిీ వేవసాకు కారకు డయన గురువు స్వవధిషాినానిే, నిరూమలన
(elimination), గ్రహ ప్రభావితాంలో సూాలమైన వేవసా అయన మూల్లధ్యర చక్రానిే శని
శస్త్రసుీాంటారు.
ఎవరికి ఏ సమసే వచిినా ఒక జ్యేతిషుేని సాంప్రదిాంచడాం మాంచిది. Family Doctor ,
Family Auditor, Family Lawyer ఉాంటారు గాని Family Astrologer ఉాండరు.
ఈ ప్దెతి మారాలి. దశల అనుసాంధ్యనాం తో గ్రహాల ప్రసుీత సాంచారాం చూస్త్ర చెపేపదే సమగ్ర
జ్యేతిష్ాం. అాంత్యగాన ప్త్రికలలో వచ్చి వార లేక మాస ఫలితాల్ల సూచనా మాత్రాంగా కూడా
సాందేశనిేవవలేవు.

సవస్త్రీ ప్రజాభేైః ప్రిపాలయనాీాం - నాేయేేన మారేుణ మహీాం మహశైః \


గోబ్రాహమణేభేైః శుభమసుీ నితేాం – లోకా స్మస్వీ సు్ఖినో భవాంతు \\

జనుల్ల సఖేాంగా ఉాంద్గరు గాక! రాజుల్ల భూమిని నాేయమారుాంలో ప్రిపాలిాంతురు గాక!


ప్శువులకూ, బ్రాహమణులకూ మాంగళ్మగును గాక! సమసీలోకాలూ సుఖాంగా ఉాండును గాక!
సరేవ భవనుీ సుఖినైః సరేవ సనుీ నిరామయాైః \
సరేవ భద్రాణి ప్శేనుీ మా కశిి ద్గెఖ భాగభవేత్. \\

జనులాందరు సుఖముగా నుాంద్గరు గాక! అాందరూ శర్తర సఖేము కలిగి యుాంద్గరు గాక!
(అనార్మగేముల్ల లేకుాండును గాక!) అాందరు శుభములను చూతురు గాక! ఎవవరు ద్గైఃఖమును
పొాందకుాంద్గరు గాక!

You might also like