లగ్నమందు,గురుడు 12 నందున్నపుడు అది ప్రేతశాపయెాగము అవుతుంది. *ఫలితములు*- ప్రేతశాపములు లేదా పితృదేవతల శాపముల కారణంగా సంతాన నష్ట ము కలుగును. *వివరణ*- ఒక వక్తి మరణించడంతో స్ధూ లదేహమున వదలి అంత్య సంస్కారములు పూర్త య్యేవరకు అనగా సుమారు రెండువారముల వరకు ఒకప్రత్యేకమైన రూపంతో ఉంటారని శస్త మ ్ర ులలో చెప్పబడింది.ఈ రూపమునే ప్రేత రూపము అంటారు.ఆజీవి బ్రతికి ఉన్నపుడు చేసుకున్న కర్మఫలమును అనుసరించి,వారి సంతానముచే ఆచరించబడిన ప్రేత సంస్కారమును అనుసరించి ఏకరమైనస్థితి ఏర్పడేది ఇక్కడ నిర్ణయించ బడుతుంది.ఈ ప్రేత సంస్కారము విధిని అనుసరించి జరుగనపుడు తరువాత స్థితిని చేరుకునే అవకాశము లేకపో వడంతో ఈ ప్రేతముల కోపములు శాపములుగా ఆ కర్మను చేసన ి వారిని బాధిస్తా యని చెప్పబడింది.ఈ యెాగమునందు అటువంటి ప్రేతశాపములచే సంతాన నష్ట ము కలుగుతుందని చెప్పబడింది.ఇది నిజమాకాదా అనే సంశయము లేకుండా కొన్నివిషయాలను నమ్మవలసి వస్తు ంది.మరణమంటే భౌతిక శరీరమునుండి ఆత్మగా చెప్పబడే శక్తివెలువడి సూక్ష్మ శరీరాన్ని ధరించి,ఆ జీవి స్థూ లశరీరంతో చేసుకున్న కర్మానుసారము తదనుగుణమైన రూపం పొ ందుతుంది.మహర్షు లు తమ మనోనేతమ ్ర ులతో అతీంద్రీయ జ్డా నముతో ఆత్మ పరిణామమును తెలుసుకున్నారు.మనకు తెలిసిన శాస్త మ ్ర ులలో మరణానంతరము ఏమిజరుగుతుందనే విషయంపై ఎటువంటి వివరములు ఉండవు.మరణమంటే కేవలము భౌతికశరీరాన్నివదలడం కాదని చెప్పవచ్చును. బలహీనుడైన చంద్రడు సప్త మమునందు,రాహువు లగ్నమునందు,రవి శనులు పంచమమందున్నపుడు,చంద్రు డు అనేక రకములుగా పాపత్వం పొ ందడంతో అనగా చంద్రు నితో కేతు యుతి,శని రాహువుల దృష్టి ఏర్పడడం జరిగింది.జాతకములో చంద్ర,రాహు,శనులసంబంధము ఏ విధంగా ఏర్పడినను అతీంద్రీయ శక్తు లు,దెయ్యములు,పిశాచములు రూపములో ఇబ్బందులు కలిగిస్తా యి. *మీ మిత్రు డు యస్ నాగేశ్వర శర్మ (ప్రకాష్)*