ప్రాచీన క్షేత్రాలు అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తాయి. ఎన్నో మహిమలకి
నెలవుగా అనిపిస్తాయి. అలంటి దివ్ే క్షేత్రాల్లో 'తిరుకకణ్ణ పురం' ఒకటిగా కనిపిస్ాంది. 'కణ్వపురం' అనే పేరుతో ఈ క్షేత్రం దరశనమిస్ాంది. తిరువారూరు సమీపంల్ల గల ఈ క్షేత్రం, పంచ కృషాణరణ్యేలల్ల ఒకటిగా పేర్కంటారు. ఇకకడి స్తవమివారు శౌరిరాజ పెరుమాళ్ పేరుతోనూ .. అమమవారు కనోపుర నాయకి పేరుతో పూజాభిషేకాలు అందుకంటూ వుంటారు.